Corona In AP : 24 గంటల్లో 479 కేసులు, నలుగురు మృతి

Corona In AP : 24 గంటల్లో 479 కేసులు, నలుగురు మృతి

Corona Cases In Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 62 వేల 215 శాంపిల్స్ పరీక్షించగా..479 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 19వ తేదీ శనివారం సాయంత్రం ప్రభుత్వం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. చిత్తూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో 497 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లారు. మొత్తంగా..రాష్ట్రంలో 1,11,96,574 శాంపిల్స్ పరీక్షించారు.

జిల్లాల వారీగా :

అనంతపురం : 13. చిత్తూరు 87. ఈస్ట్ గోదావరి : 47. గుంటూరు : 62. కడప : 23. కృష్ణా : 92. కర్నూలు : 26. నెల్లూరు : 16. ప్రకాశం : 21. శ్రీకాకుళం : 10. విశాఖపట్టణం : 47. విజయనగరం : 13. వెస్ట్ గోదావరి : 22. మొత్తం 479.

రాష్ట్రాల వారీగా శాంపిల్స్ :
ఆంధ్రప్రదేశ్ : 1,11,96,574. కేరళ : 72,33,523. కర్నాటక : 1,28,22,390. తమిళనాడు : 1,33,10,701. తెలంగాణ : 63,54,388. గుజరాత్ : 89,44,722. మహారాష్ట్ర : 1,19,96,624. రాజస్థాన్ : 49,44,921. మధ్యప్రదేశ్ : 42,83,008. ఇండియా : 16,00,90,814.