మానవత్వం మంటకలిసింది….. కరోనా బాధితుడు చనిపోతే… JCBలో తీసుకెళ్లారు

శ్రీకాకుళం జిల్లా పలాసలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కరోనా నుంచి జాగ్రత్తగా ఉండాలని మనుషుల నుంచి దూరంగా ఉండటం మంచిదే. కొవిడ్ లక్షణాలతో మృతి చెందిన వృద్ధుడి మృతదేహాన్ని జేసీబీలో తరలించారు. శ్రీకాకుళం పలాస మునిసిపాలిటీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
శుక్రవారం ఉదయం వృద్ధుడు మృతిచెందాడు. శరీరానికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. చనిపోవడానికి ముందు కరోనా లక్షణాలు కనిపించడంతో అనుమానంతో ఎవరూ శవాన్ని ముట్టుకోవడానికి దగ్గరికీ రాలేదు.
కరోనా భయంతో అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. జేసీబీని ఏర్పాటు చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ హృదయ విదారకమైన ఘటన గురించి కలెక్టర్ వరకూ సమాచారం అందించారు. విచారణకు ఆదేశించి సంబంధిత అధికారిని సస్పెండ్ చేశారు.
1Remove Stains : దుస్తులపై పడ్డ మరకలు శులభంగా తొలగించే చిట్కాలు!
2Rishabh Pant: రిషబ్ పంత్ నుంచి రూ.1.63కోట్లు లూటీ చేసిన హర్యానా క్రికెటర్
3MLC AnanthaBabu In PoliceCustody : పోలీసుల కస్టడీలో ఎమ్మెల్సీ అనంత బాబు
4Mahesh Babu: మహేష్ కోసం త్రివిక్రమ్ పాతదే వాడేస్తాడా?
5Healthy Eyes : కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే!
6Malaria Cure: పిల్లలలో మలేరియా చికిత్స కోసం ‘చక్కర బిళ్లల’ను అభివృద్ధి చేసిన జేఎన్యూ పరిశోధకులు
7Bald Groom : పెళ్లిలో సొమ్మసిల్లి పడిపోయిన వరుడు – షాకిచ్చిన వధువు
8HarishRao Kondapur Area Hospital : లంచం అడిగిన డాక్టర్.. సస్పెండ్ చేసిన మంత్రి హరీశ్ రావు
9Cheteshwar Pujara: “ఏదైనా ఐపీఎల్ జట్టు తీసుకుంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడేవాడ్ని కాదు”
10Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తికి కారణం కరోనా వ్యాక్సినేనా? కుట్ర కోణం ఉందన్న కుట్ర సిద్ధాంతకర్తలు
-
Pawan Kalyan: సిరివెన్నెల సీతారామశాస్త్రిని తలుచుకుని పవన్ ఎమోషనల్ ట్వీట్
-
GVL Narasimharao: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్కు పడుతుంది: ఎంపీ జీవిఎల్
-
F3: ఎఫ్3 ప్రీరిలీజ్ బిజినెస్.. అందుకుంటే ఫన్.. లేకపోతే ఫ్రస్ట్రేషన్!
-
WARTS : పులిపిర్లు ఎందుకొస్తాయ్! నివారణ ఎలాగంటే?
-
Assam Floods: అస్సాంలో తెగిపడిన రైల్వే లైన్ల పునరుద్ధరణకు రూ.180 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
-
Vikram: రన్టైమ్ లాక్ చేసిన విక్రమ్.. ఎంతంటే?
-
Lemon Juice : వేసవిలో శరీరాన్ని చల్లబరిచే నిమ్మరసం!
-
BJP Activist Attack : మతం పేరిట మానసిక వికలాంగుడైన వృద్ధుడిపై బీజేపీ కార్యకర్త దాడి