Srikakulam : ఘోర ప్రమాదం.. నలుగురు పోలీసులు మృతి

శ్రీకాకుళం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై బొలెరో వాహనాన్ని లారీ ఢీకొంది.

Srikakulam : ఘోర ప్రమాదం.. నలుగురు పోలీసులు మృతి

Srikakulam

Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై బొలెరో వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు ఏఆర్ కానిస్టేబుల్స్ అక్కడిక్కడే మృతి చెందారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బొలెరో వాహనం రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో లారీ ఢీకోట్టినట్లు తెలుస్తుంది. లారీ వేగంగా ఢీకొనడంతో బొలెరో వాహనం పల్టీలు కొట్టింది.