Sajjala PRC : ముందు చర్చలకు రండి.. తర్వాత మిగతా అంశాలు మాట్లాడదాం- సజ్జల
పీఆర్సీపై ఏవైనా సందేహాలు ఉంటే ఉద్యోగులు కమిటీని అడగొచ్చు. చర్చలు, కమిటీపై అపోహలు వీడాలి. రేపు కూడా వారితో చర్చలకు వేచి చూస్తాం.

Sajjala PRC : ఉద్యోగులతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పీఆర్సీపై ఏవైనా సందేహాలు ఉంటే ఉద్యోగులు కమిటీని అడగొచ్చని ఆయన చెప్పారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే అని సజ్జల స్పష్టం చేశారు. చర్చలు, కమిటీపై అపోహలు వీడాలని సజ్జల కోరారు. పీఆర్సీపై ప్రభుత్వ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వస్తే ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగానే కమిటీ ఏర్పాటైందని సజ్జల వివరించారు. పీఆర్సీ జీవోలు నిలుపుదల చేయాలని సంఘాలు కోరాయని.. ముందుగా చర్చలకు వస్తేనే మిగతా అంశాల గురించి మాట్లాడగలమన్నారు. కమిటీని అధికారికంగా ప్రకటించే వరకు వచ్చేది లేదని చెప్పారని.. రేపు కూడా వారితో చర్చలకు వేచి చూస్తామని, మరోసారి ఉద్యోగ సంఘాల నేతలకు సమాచారం అందిస్తామన్నారు. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శి ఫోన్ చేసిన చెప్పిన తర్వాత కూడా.. అధికారిక కమిటీ కాదని ఎలా అంటారని సజ్జల ప్రశ్నించారు.
Andhra Pradesh PRC : పీఆర్సీ పిటిషన్.. నిర్ణయం తీసుకునే అధికారం మాకు లేదు
ఈ కమిటీ.. ఉద్యోగులను బుజ్జగించడంతో పాటు చిన్న చిన్న ఇష్యూస్ ను పరిధి లో ఉంటే పరిస్కారనికి కృషి చేస్తుందన్నారు. ట్రెజరీ ఉద్యోగుల చర్యలతో నోటీస్ పీరియడ్కు అర్థం ఉండదని.. అలా చేస్తే క్రమశిక్షణలో ఉంచే ప్రక్రియ ప్రారంభమవుతుందని సజ్జల హెచ్చరించారు. సమ్మె విషయంలో ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు సజ్జల. సమ్మె నోటీసు ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామన్నారు. ఉద్యోగుల విషయంలో ఏమేం చేశామో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చెబుతుంది, అందులో తప్పులేదన్నారు సజ్జల.
Govt Employees Strike : సమ్మెకు వెళితే చర్యలు.. భయపడేది లేదన్న ఉద్యోగ సంఘాలు
ఉద్యోగులను కొన్ని వర్గాలు వాడుకుంటున్నాయని, కానీ ప్రభుత్వానికి ఉద్యోగులపై ఎలాంటి ద్వేషం లేదని సజ్జల అన్నారు. ఎక్కడో ఉండి ప్రకటనలు ఇవ్వడం కంటే, తమ దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పుకుంటే సమంజసంగా ఉంటుందని హితవు పలికారు. పీఆర్సీ చాలదని ఉద్యోగులు అంటున్నారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమేరకు మంచి చేశామో తాము చెబుతున్నామన్నారు. అలా కాకుండా ప్రభుత్వ కమిటీని గుర్తించబోమని ఉద్యోగులు పేర్కొనడం ప్రతిష్టంభనను మరింత పెంచడమే అన్నారు.
- Sajjala On Chandrababu : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు మళ్లీ రాకూడదు – సజ్జల
- Sajjala Ramakrishna Reddy: ఎవ్వరిలో అసంతృప్తి లేదు, అంతా సమసిపోతుంది: సజ్జల రామకృష్ణ రెడ్డి
- Sajjala Ramakrishna Reddy : ఉద్యోగులను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు : సజ్జల
- 3 Capitals : అమరావతి నిర్మాణంపై సజ్జల హాట్ కామెంట్స్.. కొత్త జిల్లాల కసరత్తు పూర్తి
- AP Cabinet : మంత్రివర్గం ఎలా ఉంటుందో చెప్పిన సజ్జల.. కేబినెట్లో సమూల మార్పులు
1Remove Stains : దుస్తులపై పడ్డ మరకలు శులభంగా తొలగించే చిట్కాలు!
2Rishabh Pant: రిషబ్ పంత్ నుంచి రూ.1.63కోట్లు లూటీ చేసిన హర్యానా క్రికెటర్
3MLC AnanthaBabu In PoliceCustody : పోలీసుల కస్టడీలో ఎమ్మెల్సీ అనంత బాబు
4Mahesh Babu: మహేష్ కోసం త్రివిక్రమ్ పాతదే వాడేస్తాడా?
5Healthy Eyes : కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే!
6Malaria Cure: పిల్లలలో మలేరియా చికిత్స కోసం ‘చక్కర బిళ్లల’ను అభివృద్ధి చేసిన జేఎన్యూ పరిశోధకులు
7Bald Groom : పెళ్లిలో సొమ్మసిల్లి పడిపోయిన వరుడు – షాకిచ్చిన వధువు
8HarishRao Kondapur Area Hospital : లంచం అడిగిన డాక్టర్.. సస్పెండ్ చేసిన మంత్రి హరీశ్ రావు
9Cheteshwar Pujara: “ఏదైనా ఐపీఎల్ జట్టు తీసుకుంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడేవాడ్ని కాదు”
10Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తికి కారణం కరోనా వ్యాక్సినేనా? కుట్ర కోణం ఉందన్న కుట్ర సిద్ధాంతకర్తలు
-
Pawan Kalyan: సిరివెన్నెల సీతారామశాస్త్రిని తలుచుకుని పవన్ ఎమోషనల్ ట్వీట్
-
GVL Narasimharao: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్కు పడుతుంది: ఎంపీ జీవిఎల్
-
F3: ఎఫ్3 ప్రీరిలీజ్ బిజినెస్.. అందుకుంటే ఫన్.. లేకపోతే ఫ్రస్ట్రేషన్!
-
WARTS : పులిపిర్లు ఎందుకొస్తాయ్! నివారణ ఎలాగంటే?
-
Assam Floods: అస్సాంలో తెగిపడిన రైల్వే లైన్ల పునరుద్ధరణకు రూ.180 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
-
Vikram: రన్టైమ్ లాక్ చేసిన విక్రమ్.. ఎంతంటే?
-
Lemon Juice : వేసవిలో శరీరాన్ని చల్లబరిచే నిమ్మరసం!
-
BJP Activist Attack : మతం పేరిట మానసిక వికలాంగుడైన వృద్ధుడిపై బీజేపీ కార్యకర్త దాడి