West Godavari : పొలంలో నిద్రిస్తున్న వ్యక్తి తల నరికి తీసుకెళ్లిన దుండగులు

బుట్టాయిగూడెం మండలం జగ్గిరెడ్డిగూడంలో దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. పొలంలో నిద్రిస్తున్న వ్యక్తి తల నరికి తీసుకెళ్లారు.

West Godavari : పొలంలో నిద్రిస్తున్న వ్యక్తి తల నరికి తీసుకెళ్లిన దుండగులు

Murder

Thugs killed man : పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. బుట్టాయిగూడెం మండలం జగ్గిరెడ్డిగూడంలో దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. పొలంలో నిద్రిస్తున్న వ్యక్తి తల నరికి తీసుకెళ్లారు.

మృతుడు వనమల పర్వతాలు(60)గా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.