తూర్పుగోదావరి జిల్లాలో మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం, ఎమ్మెల్యే అవమానించారని

  • Published By: naveen ,Published On : November 9, 2020 / 04:14 PM IST
తూర్పుగోదావరి జిల్లాలో మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం, ఎమ్మెల్యే అవమానించారని

volunteer suicide attempt: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో వాలంటీర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సువర్ణ అనే వాలంటీర్ ఫినాయిల్ తాగి సూసైడ్ అటెంప్ట్ చేసింది.




వెంటనే సువర్ణని ఆసుపత్రికి తరలించారు. రచ్చబండంలో ఎమ్మెల్యే చిట్టిబాబు అవమానించారని వాలంటీర్ సువర్ణ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ మేరకు సూసైడ్ నోట్ లో తెలిపింది.