Home » Author »bheemraj
తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించి, సిబ్బందికి సహకరించాలని కోరారు. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపాలని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు.
భారత్ లోనూ కరోనా కలవరం రేపుతోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏడు నెలల గరిష్టానికి కోవిడ్ కొత్త కేసులు చేరాయి.
కేజీహెచ్, విమ్స్లలో ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మహిళలు తమకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకుంటారు? ఏం తింటారు? అనేది వారి వ్యక్తిగతమైన విషయమని చెప్పారు.
సోషల్ మీడియా వేదికగా జగన్ మోహన్ రెడ్డి విధానాలను యష్ ప్రశ్నిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సోషల్ మీడియాలో యష్ పోస్టులు పెట్టాడు.
అటవీ ప్రాంతంలో మోర్టార్ షెల్ పేలడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నియంతృత్వ రాచరిక పాలనకు ముగింపు పలికామో అదేవిధంగా పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రం పాలన ముగింపుకు నాంది ఈ నిరసన కార్యక్రమం అని అన్నారు.
దేశంలో గాంధీ కుటుంబం ఎలాగో.. తెలంగాణలో కాంగ్రెస్ కాకా ఫ్యామిలీ అలా అని అన్నారు. సామాజిక బాధ్యతగా పనిచేస్తున్న ఈ సంస్థకు సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పైడిగూడెం గ్రామంలో సెల్ ఫోన్ టవర్ ను తగలబెట్టేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. భారత్ బంద్ ను విజయవంతం చేయాలని కరపత్రాలు వదిలారు.
సర్వదర్శనం భక్తులకు టోకెన్ల కేటాయింపు కొనసాగుతోంది. ప్రస్తుతం 26వ తేదికి సంబంధించిన దర్శన టోకన్లు టీటీడీ కేటాయిస్తోంది. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్టుమెంట్లు నిండిపోయాయి.