తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో సాగుతోంది. కరోనా కారణంగా ఆర్టీసీ ఎప్పుడూ లేనంత నష్టాల్లోకి వెళ్లిపోయింది. నష్టాల ఊబిలోంచి తెలంగాణ ఆర్టీసీ బయటపడుతుందా..? అప్పుల భారం నుంచి ఆర్టీసీని ప్రభుత్వం గట్టెక్కిస్తుందా..? సంస్థను గాడిలో...
Pawan Kalyan :అయోధ్య రామ మందిరం నిర్మాణానికి తన వంతుగా రూ.30లక్షల విరాళాన్ని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దేశ ప్రజల చిరకాల స్వప్నమైన ఈ అద్భుత కట్టడం నిర్మాణానికి విరాళం అందజేసినట్లుగా ఈ...
SC, ST cases:రాష్ట్రంలో సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెడితే నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సోషల్ పోస్టింగ్లపై నేరస్థులను ట్రీట్ చేసినట్లు చేస్తున్నారని, గిద్దలూరులో...
Pawan Kalyan Press Meet:తిరుపతి పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 30, 144సెక్షన్లను...
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పని ఒత్తిడిని తగ్గించే ప్రయత్నాలను, పలు మార్గాలను ప్రభుత్వంలోని నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే దీర్ఘకాలిక నిర్ణయాలతో ప్రభుత్వాలు చట్టాలు చెయ్యాలనే డిమాండ్ వస్తోంది. లేటెస్ట్గా జపాన్లో ఉద్యోగులకు వారంలో నాలుగు...
Bus:కరోనా కారణంగా ఇప్పటివరకు నిలిచిపోయిన అనేక వ్యవస్థలు ఇప్పుడు క్రమక్రమంగా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా కారణంగా ఆగిపోయిన సిటీ బస్సులు 50శాతం ఇప్పటికే నగరంలో తిరుగుతూ ఉండగా.. సిటీ బస్సులను 75 శాతానికి...
AP High Court green signal for local body elections:గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దాఖలుచేసిన...
అనుకోని పరిస్థితుల్లో తిరుపతి ఉపఎన్నికలు రాగా.. పార్లమెంటు స్థానానికి త్వరలో జరగబోయే ఎన్నికకు సంబంధించి సత్తా చాటాలని భావస్తోంది తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగానే ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్న ఆ పార్టీ.. ధర్మ పరిరక్షణ...
Man killed in Guntur District Clash for Fifty rupees:గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 50రూపాయల కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందగా.. స్థానికంగా కలకలం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పాల...
High Court Verdit:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కుదరక హైకోర్టు పరిధిలోకి వెళ్లిన పంచాయితీ ఎన్నికల వ్యవహారంపై ఇవాళ(21 జనవరి 2021) తీర్పు రానుంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం...
ఒక సిరీస్.. రెండు విజయాలు.. ఒక ఘోర పరాజయం.. ఎన్నో పాఠాలు.. ఎన్నో పొగడ్తలు.. మరెన్నో తిట్లు.. ఆస్ట్రేలియాలో మనోళ్లు సత్తా చూపెట్టిన రోజు.. టీమిండియా సమిష్ట కృషి.. టెస్ట్లలో మనోళ్ల పోరాటం ప్రపంచవ్యాప్తంగా తెలిసినరోజు.....
Insider Trading Cases: ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ దిశగా అడుగులేస్తున్న జగన్ సర్కారుకు అమరావతి భూములు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ ఆరోపణలు చేస్తుండగా.. ఈ విషయమై పెట్టిన కేసులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. అమరావతిలో భూముల...
Petrol Diesel Price Today:దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పెట్రో బాదుడు తలనొప్పిగా మారబోతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే...
Etela Rajender:తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అనివార్యమేనా? కేటీఆర్ సీఎం కాబోతున్నారా? టీఆర్ఎస్ నేతలు.. మంత్రులు ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని పలు సంధర్భాల్లో ప్రస్తావించారు. కేటీఆర్ సీఎం అవుతారని, హరీష్రావు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
India:ఆస్ట్రేలియా టూర్లో ఉన్న భారత జట్టు.. చివరిదైన నాలుగో టెస్టులో గెలుపు కోసం పోరాడుతోంది. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటూ విజయం దిశగా పయనిస్తోంది. మొదట్లోనే కీలకమైన రోహిత్ శర్మ వికెట్ను కోల్పోయినా.. గిల్.. పుజారా...
Varun Tej Boxing Drama:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ కథతో ఓ సినిమా తెరకెక్కుతుండగా.. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్లుక్ను చిత్రయూనిట్ లేటెస్ట్గా విడుదల చేసింది. వరుణ్ తేజ్ కెరీర్లో...
Gujarat:గుజరాత్లోని కొసంబా జిల్లా సూరత్కు దగ్గరగా పలోద్ గ్రామంలోని కిమ్ రోడ్లో ట్రక్కు అదుపుతప్పి ఫుట్పాత్పై నిద్రిస్తున్న కూలీల పైనుంచి దూసుకెళ్లగా ఘటనలో 14 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడగా.. వారిని...
ఉత్తరప్రదేశ్లోని అమృత్సర్ నుంచి జయనగర్ వెళ్తున్న అమృత్సర్-జయనగర్ ఎక్స్ప్రెస్కు చెందిన రెండు బోగీలు సోమవారం(18 జనవరి 2021) లక్నో సమీపంలో పట్టాలు తప్పాయి. ప్రమాదవశాత్తు లక్నో డివిజన్లోని చార్బాగ్ స్టేషన్ వద్ద రైలు పట్టాలు తప్పగా.....
Karnataka anti-cow slaughter law:నేటి నుంచి గోవధ నివారణ, సంరక్షణ చట్టం (2020) అమల్లోకి వచ్చింది. ఈ ఆర్డినెన్స్ అమలుతో కర్ణాటక రాష్ట్రంలో ఇకపై ఆవును చంపితే జైలుకు పోక తప్పదు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం...
రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీని మాస్కో విమానాశ్రయంలో దిగగానే అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. గత వేసవి కాలంలో విషప్రయోగం జరిగిన తర్వాత జర్మనీలో చికిత్స పొందుతున్న నవాల్నీ దేశానికి తిరిగిరాగానే అరెస్ట్ అయ్యారు....
ప్రపంచంలోని ఎనిమిది అద్భుతాలలో ఒకటిగా.. ప్రేమకు చిహ్నమైన కట్టడం తాజ్మహల్ పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గతంతో పోలిస్తే దాదాపు 76 శాతం మంది పర్యాటకులు తగ్గిపోయారు. కరోనా మహమ్మారిపై పర్యాటక రంగంపై ప్రత్యక్ష ప్రభావాన్ని...
అభిమానిస్తే ఎటువంటి పనికైనా సిద్ధపడడం చూస్తూనే ఉంటాం.. ప్రోగ్రాముల్లో కూడా ఫేమ్.. నేమ్ వస్తే చాలు వాళ్లకు అభిమానులు అవ్వడం చూస్తూనే ఉన్నాం.. ఇప్పటివరకు ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అంటూ స్టార్ హీరోల అభిమానులు వారిని...
దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చలాన్లు ఎంత ఎక్కువగా పడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ రాష్ట్రంలో చూసినా ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయడానికి ట్రాఫిక్ పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రూల్స్...
పండుగ వేళ మెగా అభిమానులకు ఆనందం కలిగించే ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంక్రాంతి సందర్భంగా మెగా, అల్లు ఫ్యామిలీ అంతా ఒకచోట చేరి వేడుక చేసుకోగా.. ఆ వేడుకకు పవన్...
అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే బడా పారిశ్రామికవేత్తలు ఎంతోమంది కోట్లలో విరాళాలు ఇవ్వగా.. ఆలయ నిర్మాణం కోసం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) కలిసి...
తన చుట్టూ తాను తిరుగుతూ ఉండే భూమి వేగం పెంచుకుంది. దీంతో సాధారణ సమయం కంటే సమయం వేగంగా గడిచిపోతోంది. భూమికి ప్రళయ సంకేతాలు కనపడుతున్నాయంటూ చాలా ఏళ్లుగా వార్తలు వస్తుండగా.. ఇప్పడు శాస్త్రవేత్తలు సమయాన్ని...
పెళ్లిచూపులు సినిమాతో తెలుగుతెరకు దొరికిన మేటి కమెడియన్ ప్రయదర్శి.. మల్లేశం సినిమాలో హీరోగా నటించి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశాడు.. తనదైన శైలిలో కామెడీ టచ్తో అందరినీ అలరించే ప్రియదర్శి ఇపుడు “కంబాలపల్లి కథలు”...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి ఉపఎన్నికల హడావుడి అప్పుడే కనిపిస్తోంది. ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ...
ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చెయ్యగా.. లక్షలాది మందిని బలితీసుకుంది. ఏడాది దాటినా ఇంకా కూడా మహమ్మారి నీడ ప్రపంచంలో వ్యాపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే అసలు కరోనా పుట్టుకకు...
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్.. లేటెస్ట్గా సంక్రాంతి సంధర్భంగా విడుదలైంది. మెగా అభిమానులు...
తమిళంలో ధనుష్ హీరోగా నటించి హిట్ అయిన ‘అసురన్’ సినిమా తెలుగులో ఇప్పుడు నారప్ప పేరుతో రీమేక్ అవుతుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్లుక్ను చిత్రయూనిట్...
క్రీడల నేపధ్యంలో వచ్చే సినిమాలను తెలుగు ప్రక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అందులోనూ కొత్తరకం కథనంలో వస్తే.. కొత్తా పాత అనే తేడా లేకుండా హిట్ చేసేస్తారు.. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఆ విధంగా తెలుగులో...
ఊహ కూడా పూర్తిగా తెలియని వయసు.. నిండుగా 20నెలలుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిన పాప.. కన్నవారికి సోకాన్ని మిగిల్చి వెళ్తూ వెళ్తూ ఐదుగురి ప్రాణాలను కాపాడింది. ఢిల్లీలోని రోహిణికి చెందిన ధనిష్తా అనే 20...
కరోనా కాటేస్తున్నా.. కోర్టులు కాదన్నా.. కత్తులు దూసుకుంటున్నాయి పందెం కోళ్లు.. ఎమ్మెల్యేలే అతిథులుగా ఆనవాయితీ అంటూ.. పందెం రాయుళ్లు కోట్లలో బెట్టింగులు కాస్తూ కోడిపందేల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కరోనా భయం వెంటాడుతున్నా.. పోలీసులు ఎంత కఠినంగా...
ఖరీదైన కార్లలో తిరగాలని చాలామందికి కోరిక ఉంటుంది. ఎన్నికార్లు ఉన్నా.. కొత్త రకం కారుల్లో తిరగాలని కొందరికి ఉంటుంది. అటువంటి కోరిక ఉన్న కేరళకు చెందిన బిజినెస్ మెన్ ట్రంప్ కారును కొనేందుకు సిద్ధమై వార్తల్లోకి...
నమ్మశక్యంగా లేదు కదా? ఇంతకుముందు ఎప్పుడూ అటువంటి పరిస్థితి లేదు కదా? కానీ అదే నిజమట.. భారత ఆటగాళ్లు వారి గదుల్లోని బాత్రూమ్లను వాళ్లే కడుక్కొనే పరిస్థితి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టూర్ నిమిత్తం వెళ్లిన ఆటగాళ్లకు...
సోషల్ మీడియా సామ్రాజ్యంలో ఎంట్రీ ఇచ్చి పాపులర్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు.. కానీ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన సిగ్నల్ యాప్ మాత్రం.. విపరీతమైన హైప్ క్రియేట్ చేసుకోగా.. 10మిలయన్లకు పైగా డౌన్లోడ్లు చేసుకొని,...
సంక్రాంతి అంటే రైతులపండుగని, నేడు రాష్ట్రంలో రైతుల పరిస్థితి మాత్రం కళావిహీనం అయ్యిందని, అందుకే.. రైతు వ్యతిరేక జీవోలను భోగిమంటలలో వేసి తగులబెట్టినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వంలో ఏడు సార్లు వరదలు వస్తే ఒక్కసారి...
sonu sood:దేశవ్యాప్తంగా తాను చేస్తున్న మంచి పనులతో దేవుడిగా మారిపోయిన సినిమా నటుడు సోనూసూద్.. సామాజిక సేవా కార్యక్రమాల్లో తనకంటూ ఓ ముద్రను వేసుకున్నారు. అందరూ మెస్సయ్యగా కీర్తిస్తూ ఆయనకు గుడి కూడా కట్టారు. మరోసారి...
BCCI Worth: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా రికార్డులకు ఎక్కిన బిసిసిఐ బోర్డు.. 2018-19 ఆర్థిక సంవత్సరం చివరినాటికి 14,489.80 కోట్ల రూపాయలతో అతిపెద్ద ఆస్తి ఉన్న క్రికెట్ బోర్డుగా మారింది. 2018–19 ఫైనాన్షియల్...
జర్నలిస్ట్లకు మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ వ్యవహారంపై స్టేటస్ కో విధించింది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జనవరి 25వ...
Explained: What next for Covid-19 vaccine rollout in India? దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తూ ఉన్నారు ప్రజలు.. ఇప్పటికే కోవిడ్-19 వ్యాక్సిన్ అనుమతులు కేంద్రం ఇవ్వగా.. రాబోయే వారం...
లగ్జరీ కార్ల సంస్థ ఆడి 2021 ఎడిషన్ AUDI A4 ను ఈ రోజు భారతదేశంలో విడుదల చేసింది. AUDI A4 2021 ధర 42,34,000 రూపాయల(42.34లక్షలు ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం అవుతుంది. విలాసవంతమైన లగ్జరీ...
కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడమే లక్ష్యంగా రెండు కోవిడ్-19 వ్యాక్సీన్లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) ఆమోదం తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఆమోదం పొందిన టీకాల్లో కోవిషీల్డ్, కోవాగ్జిన్ ఉండగా.. కోవిషీల్డ్ను ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా...
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కమిటీ ఎవరనే సస్పెన్స్ కొనసాగుతూ ఉండగా.. త్వరలో టీపీసీసీ కొత్త చీఫ్ను ప్రకటించించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి పేర్లు బలంగా వినిపించగా.. అనూహ్యంగా తెరపైకి సీనియర్...
JanaSena and BJP:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు రాములోరిపై రాజకీయం సాగుతోంది. విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో రాముల ఘటనపై రాజకీయాలు హీటెక్కాయి. రామతీర్థంలో హైటెన్షన్ కొనసాగుతుండగా.. చంద్రబాబు, విజయసాయి రెడ్డి ఎంట్రీ తర్వాత.. రామతీర్థం కొండకు బీజేపీ,...
Light showers in Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు, ఈశాన్య గాలులు తక్కువ ఎత్తులో వీస్తుండగా.. రాష్ట్రంలో దక్షిణకోస్తా, రాయలసీమలో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం...
అమెరికాలోని దక్షిణాది రాష్ట్రంలో జో బైడన్ విజయాన్ని తారుమారు చేయడానికి తగిన ఓట్లు తనకు వచ్చినట్లుగా ఫలితాన్ని తారుమారు చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. జార్జియా రాష్ట్ర కార్యదర్శితో ఈమేరకు ట్రంప్...
Anil Panachooran:కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులను కోల్పోగా.. ఇప్పుడు ప్రముఖ మళయాళ పాటల రచయిత అనీల్ పనాచూరన్(55) కన్నుమూశారు. కరోనాతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనీల్ ఆదివారం రాత్రి...
Jagan Key Comments:రాష్ట్రంలో దేవాలయాల విషయంలో జరుగుతున్న రాజకీయంపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ప్రజల్లో ఇంత మంచి చేస్తా ఉంటే.. ఇలాంటి పరిపాలనను ఎదుర్కోవడం కష్టమని కుయుక్తులు, కుట్రలు పన్నుతున్నారని జగన్ చెప్పుకొచ్చారు. పూర్వకాలంలో పోలీసులు...