Sharad Pawar కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సోమవారం(జనవరి-25,2021)ముంబై ఆజాద్ మైదానంలో నిర్వహించిన సభలో పాల్లొన్న...
Neta-Ji Or Actor నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి(జనవరి-23)ని పరాక్రమ్ దివస్గా కేంద్రం ప్రకటించి..దేశవ్యాప్తంగా ఆయన ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. నేతాజీ జయంతి సందర్భంగా కలకత్తా విక్టోరియా మెమోరియల్ వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రధాని...
Rana Kapoor బెయిల్ మంజూరు చేయాలంటూ యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ పెట్టుకున్న అభ్యర్థనను బాంబే హైకోర్టు సోమవారం తిరస్కరించింది. మనీలాండరింగ్ కేసులో 2020 మార్చిలో రాణాకపూర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED)అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే....
RAHUL GANDHI ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. బాలాకోట్లోని పాక్ ఉగ్రవాద శిబిరాలపై 2019లో భారత వాయుసేన దాడి సమాచారాన్ని మోడీనే రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్...
Farmer Protests నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సోమవారం(జనవరి-25,2021) ముంబైలోని ఆజాద్ మైదానంలో నిర్వహిస్తున్న సభకు రైతులు పోటెత్తారు. మహారాష్ట్ర నలుమూలల నుంచి సభకు రైతులు భారీగా...
Ram temple in 3 years అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని రూ.1,100 కోట్లు ఖర్చుతో మూడేళ్లలో పూర్తి చేస్తామని రామ్జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్దేవ్ గిరి మహరాజ్ తెలిపారు. ప్రధాన...
300 Pak Twitter Handles రిపబ్లిక్ డే సందర్భంగా దేశరాజధానిలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో అలజడులు సృష్టించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నినట్టు ఆదివారం(జనవరి-24,2021)ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ విషయంపై నిఘా సంస్థ నుంచి పక్కా...
Indian Railways ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వే వ్యవస్థ ఒకటి. తాజాగా భారతీయ రైల్వే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఏకంగా 295 వేగన్లతో ఐదు రైళ్లను అనుసంధానించి నడిపించి సరికొత్త రికార్డు నెలకొల్పింది....
Army jawans carry woman దేశ రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడటమే కాదు.. అపదలో ఉన్న జనానికి అండ నిలుస్తున్నారు ఆర్మీ జవాన్లు. సరిహద్దులో ఉన్నా జనం మధ్య ఉన్నా నిబద్ధతకు మారుపేరుగా నిలుస్తున్నారు....
Naveen Patnaik most popular CM in his own state: MOTN poll దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మరోసారి నెం.1స్థానంలో నిలవగా..ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్...
Cong-AIUDF in Assamమరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న అసోంలో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. అసోంలో కాంగ్రెస్-AIUDF కూటిమి అధికారంలోకి వస్తే చొరబాటుదారులకు అన్ని గేట్లు తెరుస్తారని రాష్ట్రంలో తన మొదటి...
mamata benerjee శనివారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోల్కతాలో పర్యటించారు. ప్రధాని పశ్చిమబెంగాల్ పర్యటనలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకే...
Farmer’s Emotional Appeal to PM Modi’s Mother on Agri Laws నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళన చేస్తోన్న విషయం...
Nitish Kumar సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు పోస్టుల పెట్టేవారిపై చర్యలకు ఆదేశిస్తూ బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు లేదా అధికారులకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పుడు,...
Govt job for kin పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో రైతుల ఆందోళనల్లో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు శుక్రవారం(జనవరి-22,2021) సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. నూతన...
CM Uddhav Thackeray పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ని శుక్రవారం(జనవరి-22,2021)మంత్రి ఆదిత్యఠాక్రేతో కలిసి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సందర్శించారు. సీరం ఇనిస్టిట్యూట్ లో గురువారం అగ్నిప్రమాదం జరిగిన సైట్ ని సంస్థ సీఈవో అదార్...
U.S. sees record-high daily COVID-19 deaths అమెరికాలో కరోనా వైరస్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన రోజే దేశంలో కరోనా మరణాలు రికార్డు స్థాయికి చేరుకున్నారు. బుధవారం...
Lalu Prasad’s health deteriorates, daughter Misa Bharti reaches RIMS Ranchi రాష్ట్రీయ జనతా దళ్(RJD)ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాణా కుంభకోణం కేసులో రాంచీ...
farmers నూతన వ్యవసాయ చట్టాలపై ఇవాళ(జనవరి-22,2021)రైతు సంఘాల నేతలతో కేంద్రం జరిన 11వ విడత చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. నేటి చర్చల్లోనూ రైతుల సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. అయితే మరోదఫా చర్చలు ఎప్పుడనే...
New Congress President పార్టీ కొత్త చీఫ్ ఎన్నికపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) ఓ నిర్ణయానికి వచ్చింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2021 జూన్లో కాంగ్రెస్ కొత్త ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియ పూర్తి...
China defends new village in Arunachalభారత్ భూభాగంలోకి 4.5 కిలోమీటర్లు చొచ్చుకొచ్చిన చైనా.. అరుణాచల్ ప్రదేశ్లో ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శాటిలైట్ ద్వారా అందిన...
11 round talks నూతన వ్యవసాయ చట్టాలపై ఇవాళ(జనవరి-22,2021)రైతు సంఘాల నేతలతో కేంద్రం 11వ విడత చర్చలు జరుపుతోంది. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో చర్చలు జరుగుతన్నాయి. ప్రభుత్వం తరపున ముగ్గురు కేంద్రమంత్రులు ఈ మీటింగ్...
minister Rajib Banerjee resigns వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే సువేందు అధికారి సహా పలువురు మంత్రులు,...
Joe Biden’s Speech Writer Vinay Reddy బుధవారం రాత్రి 10 గంటల సమయంలో అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే బైడెన్ తన టీమ్ లో భారతీయ-అమెరికన్లకు...
Fire Breaks Out Again పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ లో మరో అగ్నిప్రమాదం జరిగింది. మంజ్రి బ్లాక్ ఆరో అంతస్థులో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు....
PM Modi శుక్రవారం(జనవరి-22,2021) మధ్యాహ్నాం 1:15గంటలకు ప్రధాని మోడీ.. తన సొంత నియోజకవర్గం వారణాసిలోని వ్యాక్సిన్ లబ్దిదారులతో మాట్లాడనున్నారు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడనున్న మోడీ.. వారి అనుభవాలను అడిగి తెలుసుకోన్నారు. ఈ విషయాన్ని మోడీ...
fire at Serum Institute పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ లోని మంజ్రి ఫ్లాంట్ లో జరిగిన అగ్రిప్రమాద ఘటనలో 5గురు మృతి చెందారు. టెర్మినల్ 1గేటు వద్ద నిర్మాణంలో ఉన్న ఎస్ఈజెడ్-3 భవనం 4, 5...
Modi to visit Kolkata జనవరి-23(శనివారం)నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతి సందర్భంగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్ కి మోడీ వెళ్లనున్నారు. ఈ ఏడాది నుంచి నేతాజీ జయంతిని పరాక్రమ్ దివస్గా...
“This Is Tejashwi Yadav Speaking”. A Phone Call In Bihar Goes Viral ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన మార్క్ సత్తా చూపించి జేడీయూ-బీజేపీ కూటమికి చెమటలు పట్టించి ఆర్జేడీని...
rahul gandhi: ఏప్రిల్-మే నెలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనవరి 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని కాంగ్రెస్ ప్రారంభించనుంది. రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం...
Serum Institute:ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ దిగ్గజం సీరం ఇనిస్టిట్యూట్ లో అగ్నిప్రమాదం జరిగింది. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా టెర్మినల్ 1గేటు వద్ద ఇవాళ(జనవరి-21,2021)మధ్యాహ్నాం నిర్మాణంలో ఉన్న భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది....
Govt ready to suspend farm laws నూతన వ్యవసాయ చట్టాలపై బుధవారం(జనవరి-20,2021 )ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్రానికి, రైతు సంఘాల నాయకుల మధ్య జరిగిన పదో విడత చర్చలు ముగిశాయి. ఐదు గంటలపాటు రైతు...
Donald Trump అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ఇవాళ రాత్రి 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరికొద్ది గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మాజీ అధ్యక్షుడు కాబోతున్నారు. అధికారాల బదిలీ ప్రక్రియ...
Trump’s Mar-a-Lago residence in Florida అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ఇవాళ రాత్రి 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్..కుటుంబసమేతంగా శ్వేతసౌధాన్ని వీడారు. అధ్యక్ష హోదాలో చివరిసారిగా...
Donald Trump అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ఇవాళ రాత్రి 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధానికి వీడ్కోలు పలికారు. ట్రంప్ కుటుంబం వైట్ హౌజ్ని వీడింది....
Karnataka Agri Minister రైతుల ఆత్మహత్యలపై కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మానసికంగా బలహీనంగా ఉన్న రైతులే ఆత్మహత్య చేసుకుంటారని.. అలాంటి ఆత్మహత్యలకు ప్రభుత్వం కారణం కాదని తెలిపారు....
Speaker Om Birla’s Daughter లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా బ్యాక్ డోర్ ద్వారా సివిల్స్కు ఎంపికైందని…అసలు యూపీఎస్సీ పరీక్ష కూడా రాయకుండానే ఆమె సివిల్స్కి ఎంపికైందని ఆరోపిస్తూ ఇటీవల...
VK Sasikala తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి,చిన్నమ్మగా పేరొందిన ఏఐఏడీఎంకే మాజీ జనరల్ సెక్రటరీ శశికళ జనవరి 27న జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ విషయాన్ని బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు అధికారులు...
Covishield vaccine భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే అసోం రాష్ట్రంలోని కాచర్ జిల్లాలోని సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(SMCH)లో నిల్వ ఉంచిన దాదాపు 1,000 కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు...
Supreme Court నూతన వ్యవసాయ చట్టాల వివాదంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పక్షపాతంగా ఉందని రైతుల సంఘాలు ఆరోపించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిటీని మధ్యవర్తిత్వం కోసమే ఏర్పాటు చేశామని, ఎలాంటి న్యాయాధికారమూ...
Mamata Banerjee మరో మూడు నెలల్లో వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో విమర్శలు-ఆరోపణలు..సవాళ్లు-ప్రతిసవాళ్లతో బెంగాల్ రాజకీయం వెడెక్కింది. బీజేపీ-తృణముల్ మధ్య మాటల యుద్దం ఇప్పటికే తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర...
COVID vaccines ఆర్థికసాయం కింద ఆరు దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్లను అందించనున్నట్లు మంగళవారం(జనవరి-19,2021)భారత ప్రభుత్వం ప్రకటించింది. మాల్దీవులు,భూటాన్,బంగ్లాదేశ్,నేపాల్,సీషెల్స్,నేపాల్,మయన్మార్ దేశాలకు బుధవారం(జనవరి-20,2021) నుంచి వ్యాక్సిన్లను అందించనున్నట్లు తెలిపింది. భారత్ తయారుచేసిన వ్యాక్సిన్లు సప్లయ్ చేయాలని పొరుగుదేశాలు మరియు...
Health Ministry దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 4,54,049 మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించినట్లు మంగళవారం(జనవరి-19,2021) కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 2,23,669 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు...
వాట్సాప్కు భారత ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. జనవరి 4న సంస్థ తీసుకొచ్చిన నూతన ప్రైవసీ పాలసీని వెంటనే ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. మా కొత్త పాలసీని అంగీకరించండి..నిబంధనలకు అంగీకరించకపోతే వాట్సాప్ ని వదులుకోండి అన్న...
Parliament canteen పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు మూహూర్తం ఖరారైంది. జనవరి- 29 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో… రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2...
Netajis birth anniversary:ఈ ఏడాది నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి(జనవరి-23)ని పరాక్రమ్ దివస్గా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఈ నెల...
RAHULGANDHI:నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు కలిగే నష్టాలను వివరిస్తూ...
Adhikari accepts Mamata’s Nandigram challenge సవాళ్లు, ప్రతిసవాళ్లతో బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. మరో మూడు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానంటూ సోమవారం సీఎం మమతాబెనర్జీ చేసిన ప్రకటనపై నందిగ్రామ్...
Stones pelted at BJP roadshow in Kolkata కోల్ కతా లో సోమవారం బీజేపీ నిర్వహించిన “పరిబర్తన్ యాత్రాస్” ర్యాలీపై కొందరు ఆగంతకులు రాళ్లు విసిరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నియోజకవర్గం...
Pro-Freedom Rally In Sindh పాకిస్తాన్ లో మోడీ (PM Modi)నినాదాలు మార్మోగాయి. ఆదివారం సింధీ జాతీయవాద వ్యవస్థాపక పితామహుల్లో ఒకరైన జిఎం సయ్యద్ 117 వ జయంతి సందర్భంగా పాక్ లోని సాన్ పట్టణంలో...