Home » వేములవాడలో కూలిన బ్రిడ్జ్
Published
1 year agoon
By
veegamteamసిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం (సెప్టెంబర్ 19, 2019)న రాత్రి కురిసిన భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. వేములవాడ మూలవాగుపై నిర్మిస్తున్న వంతెన గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కుప్పకూలిపోయింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తోన్న భారీ వరద నీరు ఉదృతికి నిర్మాణ దశలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది.
2 ఏళ్ల క్రితం 16కోట్ల రూపాయిలతో ప్రభతు్వం ఈ వంతెన నిర్మాణ పనులు చేపట్టగా..ఇప్పటి వరకూ దానికి సంబంధించి నిధులు విడుదల కాలేదు. దీంతో కాంట్రాక్టర్ చేసేందేమీ లేక ఆరు నెలల నుంచి వంతెన నిర్మాణ పనులను నిలిపివేశారు. 190 మీటర్ల పొడవు గల బ్రిడ్జి ఇప్పటికే 150 మీటర్ల వరకు సెంట్రింగ్ పనిపూర్తయింది.
అయితే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఒక్క పిల్లర్ ఒరిగిపోగా, బ్రిడ్జిలోని 16 బీములకు పగుళ్లు వచ్చాయి. దీంతో ఈ బ్రిడ్జి కూలిపోవడానికి అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని అక్కడి స్థానికులు చెబుతున్నారు.
పేద దంపతులకు గుడ్ న్యూస్ : ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలు
పెళ్లి పేరుతో వ్యాపారి నుంచి 11కోట్లు నొక్కేసిన నకిలీ ఐపీఎస్ స్మృతి కేసులో మతిపోయే వాస్తవాలు
బెంచీకి ఒక్క విద్యార్థే, స్కూల్స్లో ప్రభుత్వం కొత్త రూల్
ప్రయాణంలో పరిచయం..బలానికి టాబ్లెట్లని నిద్రమాత్రలు ఇచ్చి…..
నీ గట్స్కు హ్యాట్సాఫ్.. రాత్రి వేళ దొంగను వెంటాడి పట్టుకున్న యువతి
ప్రతిరోజూ కరోనా బులెటిన్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం