35,298 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రం

  • Published By: chvmurthy ,Published On : December 16, 2019 / 10:25 AM IST
35,298 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రం

GST-compensation

జీఎస్టీ ప‌రిహారాన్ని ఇవాళ కేంద్ర ప్ర‌భుత్వం రిలీజ్ చేసింది. సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ డైర‌క్ట్ ట్యాక్సెస్ అండ్ క‌స్ట‌మ్స్ శాఖ ఆ నిధుల‌ను విడుద‌ల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు సుమారు 35 వేల 298 కోట్ల ప‌రిహారాన్ని రిలీజ్ చేసిన‌ట్లు సీబీఐసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.