35,298 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రం
జీఎస్టీ పరిహారాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ శాఖ ఆ నిధులను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుమారు 35 వేల 298 కోట్ల పరిహారాన్ని రిలీజ్ చేసినట్లు సీబీఐసీ ఓ ప్రకటనలో పేర్కొన్నది.
The Central Government has released GST compensation of Rs. 35,298 Crores to States and Union Territories today. @nsitharamanoffc @nsitharaman @ianuragthakur @FinMinIndia
— CBIC (@cbic_india) December 16, 2019