Tamilnadu lover revenge: ప్రేమించలేని అమ్మాయిలపై దాడులకు పాల్పడుతున్న ఈరోజుల్లో ఓ ప్రియుడు ఏకంగా ప్రియురాలి కోసం పగతీర్చుకున్నాడు. సినిమాలో క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపించే ఈ...
Changes in Telangana Inter exams : కరోనా నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ పరీక్షల విధానంలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశ్నాపత్రంలో ఛాయిస్ పెంచాలని, పరీక్ష సమయాన్ని తగ్గించాలని యోచిస్తోంది. ప్రశ్నా పత్రంలో 2,...
Odisha 7 Year Boy Microsoft Technology Examination : ఒడిశాలోని పిల్లాడు వండర్ కిడ్ లిస్టులో చేరాడు. కేవలం ఏడేళ్ల వయస్సులోనే ఏకంగా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ అసోసియేట్ పరీక్షను క్లియర్ చేశాడు. ఏడేళ్ల పిల్లాడంటే...
CBSE Board Exams 2020-2021 విద్యాసంవత్సరానికి గాను CBSE( Central Board of Secondary Education)బోర్డు పరిధిలోకి వచ్చే విద్యాసంస్థల్లో నిర్వహించే వార్షిక పరీక్షల తేదీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సీబీఎస్ఈ 10,12 తరగతులకు…మే 4...
Engineering And Pharmacy Fees : ఆంధ్రప్రదేశ్లో బీటెక్, బీఆర్క్, మెరైన్ ఇంజనీరింగ్, బీఫార్మసీ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు వేర్వురుగా ఉత్తర్వులను జారీ చేసింది. ప్రైవేట్, అన్ ఎయిడెడ్...
dost new registration : తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు అధికారులు మరో అవకాశం కల్పించారు. దీనికోసం రేపటివరకు కొత్తగా రిజిస్ర్టేషన్లు చేసుకోవచ్చని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. దీంనితోపాటు వెబ్ ఆప్షన్లు...
AP RGUKT Exam Results : కరోనా కారణంగా..పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొందని, అయినా..ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారు..ఆన్ లైన్ క్లాసులను సద్వినియోగం చేసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇందుకు ఉదాహరణే..ఆర్.జి.యు.కె.టి...
kashmir Non muslim student got first rank islamic studies : కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఇస్లాం మత విద్యను నేర్చుకోవడానికి నిర్వహించిన అఖిల భారత ప్రవేశ పరీక్షలో ఓ హిందూ విద్యార్థి ఫస్ట్...
Osmaniya University engineering semister exams new time table : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ లో కొన్ని స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం సవరించిన షెడ్యూల్ టైమ్...
AP Police recruitment 2021 : ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఇకపై వినూతన పద్ధతిని అవలంభించనుంది. ఇక నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక నిర్థిష్ట సమయంలో...
SBI PO recruitment 2020: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెుత్తం 2వేల ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ...
TS Pharmacy counselling schedule: తెలంగాణ ఎంసెట్ ఫార్మసీ కౌన్సిలంగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఎంసెట్ బైపీసీ అభ్యర్దులకు బీ ఫార్మసీ, ఫార్మా డీ, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన...
CBSE Scholarship Scheme for Single Girl Child : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సింగిల్ గర్ల్ చైల్డ్(single girl child) స్కాలర్ షిప్ ల మంజూరుకు దరఖాస్తులను కోరుతుంది. పదో...
Telangana college Student Aishwarya died : తెలంగాణ షాద్ నగర్కు చెందిన ఐశ్వర్య చదువులో ఫస్ట్. తెలివిలో బెస్ట్. ఐఏఎస్ కావాలన్నది ఆ యువతి కల. ఇందుకోసం రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లి, కేంద్ర...
SSC CHSL 2020 notification released : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఓ శుభవార్త. ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయటం కోసం స్టాఫ్ సెలక్షన్...
IOCL apprentice posts : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) లో అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. విభాగాల వారీగా టెక్నికల్, నాన్ టెక్నికల్ ట్రేడ్ లో ఖాళీలను భర్తీ చేయనుంది....
Reduce the medical courses fees in AP government: ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో యాజమాన్య , కన్వీనర్, ఎన్ఆర్ఐ కోటాల కింద వైద్య విద్యను అభ్యసించే విద్యార్దుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...
No need TC to join in govt school : ఇకపై స్కూళ్లలో చేరాలంటే టీసీ అక్కర్లేదు.. రాష్ట్రంలోని పాఠశాలల్లో ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ లేకుండానే అడ్మిషన్ పొందొచ్చు. 5వ తరగతి లోపు ఇప్పటివరకు టీసీ...
Inter Board : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంటర్మీడియేట్ బోర్డ్ పరీక్షల్లో పరీక్ష రాయలేకపోయిన 27,589 మంది విద్యార్ధులను గ్రేస్ మార్కులతో పాస్ చేయాలని నిర్ణయించింది. వీరిలో...
white-collar job market : కరోనా సంక్షోభంతో ప్రధానంగా ఐటీ సహా ఇతర రంగాల సంస్థలపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా అనేక కంపెనీలు తమ ఉద్యోగాల్లో కోత విధించాల్సి వచ్చింది. రానురాను లాక్ డౌన్...
IBPS SO 2020 notification: బ్యాంకింగ్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఓ శుభవార్త. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) నుంచి వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఉద్యోగాల...
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల రీషెడ్యూల్ తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. నవంబర్ 2 నుంచి 13 వరకు జరగాల్సిన మెయిన్స్ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలను...
TS- EAMCET : ఎంసెట్లో నిబంధనలను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్లో ఇంటర్ వెయిటేజ్ మార్కులు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా వైరస్ కారణంగా ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు...
schools colleges reopen: ఏపీలో నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ కానున్నాయి. ఇంటర్ కాలేజీలు, స్కూల్స్ లో రోజు విడిచి రోజు క్లాసులు నిర్వహిస్తారు. ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రొటేషన్...
Jawahar Navodaya Vidyalaya notification: రంగారెడ్డి జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయం 2021-2022 విద్యా సంత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ డేనియల్ రత్న కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు....
IBPS PO 2020 notification: ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) లో ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం...
5 highest-paying jobs in India : ఎలాంటి ఉద్యోగాలు చేస్తే.. నెలకు లక్షల్లో జీతం సంపాదించవచ్చు? ఏయే రంగాల్లో నెలవారీగా అత్యధికంగా జీతాన్ని చెల్లిస్తున్నాయి. ఏయే నగరాల్లో హై శాలరీ చెల్లించే ఉద్యోగాలు అందుబాటులో...
JEE mains 2021: జేఈఈ మెయిన్స్ రాసే విద్యార్థులకు కేంద్రం ప్రభుత్వం ఒక శుభవార్త.. చెప్పింది. త్వరలోనే మెయిన్స్ పరీక్షను మరిన్ని ప్రాంతీయ భాషాల్లో రాసేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం జాయింట్ అడ్మిషన్...
IBPS Clerk recrutiment 2020: ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలక్షన్(IBPS) లో క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేస్తూ, మరోసారి దరఖాస్తులను కోరుతుంది. ఇందులో మెుత్తం 2557 ఖాళీలు...
NRI girl Anika Chebrolu: అమెరికా… టెక్సాస్ లోని ఫ్రిస్కోలో నివసిస్తున్న తెలుగమ్మాయి 14 ఏళ్ల అనికా చేబ్రోలు కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడే శక్తిమంతమైన థెరపీని ఆమె కనిపెట్టింది. ఈ ఆవిష్కరణకు గానీ...
neet 2020 : నీట్ 2020 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. హైదరాబాద్కు చెందిన తుమ్మల స్నిఖిత ఆలిండియా మూడో ర్యాంకు సాధించారు. రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించారు. టాప్ 15 జాతీయ ర్యాంకుల్లో...
దేశ వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్) ఫలితాలు రిలీజ్ అయ్యాయి. వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలను జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) శుక్రవారం సాయంత్రం రిలీజ్ చేసింది....
Telangana EAMCET 2020 : తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్లో స్వల్ప మార్పులు చేశారు. 2020, అక్టోబర్ 12వ తేదీ సోమవారం జరగాల్సిన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. ఇంజనీరింగ్లో కొత్త కోర్సులు,...
ap govt releases : ఏపీ రాష్ట్రంలో ఎంసెట్ 2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 2020, అక్టోబర్ 10వ తేదీ ఉదయం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగానికి పరీక్షలు...
mother tongue in primary schools : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో స్కూళ్లలో ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండటం చాలా...
telangana eamcet results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంజినీరింగ్ లో 75.29 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ లో తొలి పది ర్యాంకులు అబ్బాయిలే...
telangana-eamcet-2020-results : తెలంగాణ ఎంసెట్ పరీక్షల ఫలితాలు కొద్ది గంటల్లో విడుదల కానున్నాయి. దీంతో పరీ రాసిన విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. 2020, అక్టోబర్ 06వ తేదీ మంగళవారం ఫలితాలను విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్...
సాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్ది విద్యా వ్యవస్థలో కూడా మార్పులు సహజంగా వస్తున్నాయి. ఇటీవలి కాలంలో కరోనా కారణంగా ఆన్లైన్ క్లాస్లు అందుబాటులోకి రాగా.. చదువుకునే పద్దతులు రాసుకునే పద్దతులు కూడా మారిపోయాయి. దీని ప్రభావం పిల్లల...
UPSC : సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ – 2020 ఎగ్జామ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు...
Teachers in Jharkhand’s Dumka turn village into classroom : గ్రామం వీధులే స్కూళ్లు..ఇంటి గోడలే బ్లాక్ బోర్డులు..మైకులు చేతబట్టి పాఠాలు చెబుతున్న టీచర్లు. లాక్ డౌన్ ముగిసినా..పాఠాలు చెప్పే తమకు..చదువుకునే విద్యార్ధులకు కూడా...
School Fees : విద్యార్థులకు సరిగ్గా పరీక్షల సమయంలోనే ఆన్లైన్ యాక్సెస్ నిలిపివేస్తున్నారని సినీ నటి మధుమిత (Madhumitha) ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజులపై ప్రశ్నించినందుకు తమ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు (Online Class) చెప్పడం...
Kerala Girl 350 online courses completing in 90 days : లాక్డౌన్ లో విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. కొంతకాలం నుంచి ఆన్లైన్ క్లాసులే నడుస్తున్నాయి. కానీ ఇవి విద్యార్దులు ఎంతవరకూ ఉపయోగపడుతున్నాయో తెలీదుకానీ..చదువుకోవాలనే తపన...
unlock-5-will-schools-reopen : కేంద్ర ప్రభుత్వం అన్లాక్ పేరుతో అన్నీ రీ ఓపెన్ చేసేందుకు గైడ్లైన్స్ ఇచ్చేస్తోంది. స్కూల్స్, కాలేజెస్ విషయంలో నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. మరిప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి? మరికొన్నాళ్లు ఆన్లైన్ క్లాసులు...
ap government schools opening date: ఏపీలో స్కూల్స్ను ప్రారంభించే తేదీ మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 5న ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను తెరవాలని భావించిన జగన్ సర్కార్.. మరో నెల రోజుల పాటు ఈ...
అక్షరాస్యత పెంచటానికి భారత్ నిర్భంధ విద్యను తీసుకొచ్చింది.బాలలంతా బడిలోనే ఉండాలి వీధుల్లో కాదు. విద్య ప్రతీ భారతీయుడి హక్కు అనే నినాదాలతో విద్యాహక్కు చట్టం వచ్చింది. కానీ దేశంలో చదువుకోని పిల్లల గురించి చెప్పుకోవాలంటే ఒక్కొక్కరిది...
ECET : ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం మంత్రి విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. ఇందులో ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, వైస్ ఛైర్మన్ రామ...
10, 12వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి కార్లను బహుమతిగా ఇచ్చారు. జార్ఖండ్ అకాడెమిక్ కౌన్సిల్ నిర్వహించిన 10వ తరగతి, 12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ లో అత్యధిక...
ఈ సంవత్సరం కరోనా వైరస్ కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని పోటీ పరీక్షలను నిర్వహిస్తుంది. అడ్మిషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇంటర్ పూర్తి...
దేశవ్యాప్తంగా డిగ్రీ,పీజీ తొలి ఏడాది విద్యార్థులకు నవంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం క్యాలెండర్ కు సంబంధించి నిపుణుల కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) ఆమోదించింది....
కేంద్ర సాయుధ బలగాల్లో లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం (సెప్టెంబర్ 21,2020) ప్రకటించింది. వీటిలో బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ వంటి వివిధ కేంద్ర సాయుధ బలగాల్లోనే దాదాపుగా లక్ష ఉద్యోగాలకు పైగా...