minister peddi reddy fires on chandrababu naidu: ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ చీఫ్ చంద్రబాబు తీరుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు...
bjp candidates join ysrcp: శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. అయితే ఈసారి టీడీపీకి కాకుండా బీజేపీకి షాక్ ఇచ్చింది వైసీపీ. బీజేపీ తరుఫున నామినేషన్ వేసిన ఇద్దరు...
Madurai MP గాంధీ శాంతి బహుమతికి సంబంధించి రికమండేషన్లు కోరుతూ మధురై ఎంపీ వెంకటేషన్ కి కేంద్ర సాంస్కృతిక శాఖ ఓ లేఖను పంపగా..ఆ లేఖను ఎంపీ తిరిగి కేంద్ర మంత్విత్వశాఖకు పంపారు. దీనికి కారణం...
Prashant Kishor వచ్చే ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను అమరీందర్ సింగ్ తన...
puducherry పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వేడి రాజుకుంది. ఫిబ్రవరి-28న పుదుచ్చేరిలో బీజేపీ ఎన్నికల ర్యాలీ సందర్భంగా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మాజీ సీఎం నారాయణ...
amit shah tirupati tour cancel: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దైంది. మార్చి 4, 5 తేదీల్లో అమిత్ షా తిరుపతిలో పర్యటించాల్సి ఉంది. 4వ తేదీన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ...
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో జాతీయవ్యాప్తంగా జరుగుతున్న కరోనావైరస్ వ్యాక్సినేషన్ రెండో దశలో భాగంగా టీకా వేయించుకున్నారు. భారత్ బయోటెక్ డెవలప్...
kejriwal కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలన బ్రిటీషర్లను మించిపోయిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. సాగు చట్టాల పేరుతో కేంద్రం రైతుల పాలిట మరణశాసనాలు రాస్తోందన్నారు. బ్రిటీషర్లు కూడా రైతులను ఈ విధంగా ఇబ్బంది...
Ghulam Nabi Azad శనివారం జమ్మూలో నిర్వహించిన ఓ పబ్లిక్ మీటింగ్ లో గాంధీల నాయకత్వ విధానాన్ని ప్రశించిన జీ-23గా పిలువడే అసమ్మతి సీనియర్ కాంగెస్ నేతలతో కలిసి వేదిక పంచుకున్న కాంగ్రెస్ లీడర్ ఆజాద్...
CONGRESS కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారిపోతోంది. గతేడాది.. పార్టీలో సమూల సంస్కరణలు కోరుతూ గళమెత్తిన 23 మంది(జీ-23) తిరుగుబాటు నేతల్లో కొందరు శనివారం జమ్మూలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ...
Rahul Gandhi: భారత బాక్సర్ విజేందర్ సింగ్ రాహుల్ గాంధీ.. ఫొటో పెడుతూ పోస్టు పెట్టాడు. ‘బాక్సర్ యాబ్స్ అవి. మోస్ట్ డేరింగ్ యంగ్ ఫిట్, రాహుల్ గాంధీ ప్రజల నాయకుడు అంటూ రాసుకొచ్చాడు. అసలు...
ysrcp leader allegations on gudur mla: నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. నేతల మధ్య వివాదం ముదురుతోంది. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావుపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రారెడ్డి తీవ్ర...
tdp activists fire on mp kesineni nani: విజయవాడ టీడీపీలో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం ముట్టడికి కార్యకర్తలు ప్రయత్నించారు. మున్సిపల్ ఎన్నికలు టీడీపీలో చిచ్చు రాజేశాయి. 34వ...
mamata benerjee నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు,ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.అయితే, బెంగాల్ లో ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్ చేసిన ప్రకటనపై...
AAP సూరత్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన కిక్ తో మంచి జోష్ మీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు తన దృష్టిని 2022లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వైపు మళ్లించింది. శుక్రవారం సూరత్...
Election Commission ఒక కేంద్రపాలిత ప్రాంతం,నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. మే మరియు జూన్ లో నాలుగు రాష్ట్రాల(వెస్ట్ బెంగాల్,కేరళ,తమిళనాడు,అసోం)అసెంబ్లీల గడువు ముగియనుంది. 126...
Scooter ఆయిల్ ధరలు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద దాటింది. పెరుగుతున్న ఆయిల్ ధరలపై ఇటు సమాన్యప్రజలు,అటు విపక్ష పార్టీల నేతలు తమదైన శైలిలో మోడీ సర్కార్ పై...
Kerala RSS worker died in clash with SDPI members in Alappuzha, 6 arrested, BJP Calls bandh : కేరళలోని అలప్పుజ జిల్లాలో బుధవారం రాత్రి రెండు పార్టీల మధ్య జరిగిన ఘర్షణలో...
another shock for mla balakrishna: అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మరో షాక్ తగిలింది. హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత పి.రంగనాయకులు వైసీపీలో చేరారు. మంగళవారం(ఫిబ్రవరి 23,2021) రాత్రి ఎమ్మెల్సీ...
అసోం,కేరళ,పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మార్చి 7లోగా ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించే అవకాశం ఉందని ప్రధాని మోడీ సూచనప్రాయంగా తెలిపారు. అలాగే మార్చి మొదటివారంలో పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత...
Harish joins bjp: టీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. బండి సంజయ్...
ap cabinet key decisions: వెలగపూడి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, ఇతర కార్యక్రమాలపైనా మంత్రివర్గంలో...
Adivasis were never Hindus : గిరిజనులు హిందువులు ఎప్పటికీ కాదని జార్ఖండ్ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్ హేమంత్ సోరెన్ వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీలు ఎప్పుడూ హిందువులు కాదని, ఎప్పటికీ హిందువులుగా ఉండరని...
janasena nadendla manohar fires on ysrcp: ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం అనేక...
MP minister మధ్యప్రదేశ్లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ప్రజల సమస్యలు తీర్చేందుకు మధ్యప్రదేశ్ మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ జయింట్ వీల్ ఎక్కి అధికారులను సంప్రదించారు. ఆయన పర్యటించిన గ్రామంలో సరైన సిగ్నల్స్ లేకపోవడమే ఇందుకు...
chandrababu on panchayat elections: పంచాయతీ ఎన్నికలు సక్రమంగా, ప్రశాంతంగా జరిగి ఉంటే టీడీపీకి మరో 10 శాతం ఫలితాలు పెరిగేవని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. అదే జరిగి ఉంటే వైసీపీ ఇప్పుడే పతనమై...
chandrababu warning for tdp leaders: విజయవాడ టీడీపీలో వ్యక్తిగత విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత విభేదాలతో...
PT Usha to join BJP? : పలు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంటున్న క్రమంలో కేరళ కూడా అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరుగుతోంది. దేశమంతా బీజేపీ ప్రభుత్వమే కొలువు తీరాలనే కంకణం కట్టుకున్న బీజేపీ...
ap ex minister raghuveera reddy photo viral: పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్ సందర్భంగా ఆసక్తికర దృశ్యం కనిపించింది. మాజీ మంత్రి, ఏపీ పీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి ఆహర్యం చర్చకు దారితీసింది....
Covid norms to avoid lockdown : మహారాష్ట్రలో కరోనావైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఇప్పటికే...
Pulivendula Panchayat elections : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు విజయకేతనం ఎగురవేశారు. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో ఆదివారం జరిగిన చివరి విడత ఎన్నికల్లో నూటికి నూరు శాతం సర్పంచ్...
CBI team వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, అభిషేక్ బెనర్జీ నివాసానికి ఆదివారం ముగ్గు సభ్యుల సీబీఐ బృందం వెళ్లింది. బొగ్గు స్మగ్లింగ్ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా...
Puducherry కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్భవన్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ నారాయణ్ రాజీనామా చేస్తున్నట్లు...
amith shah గుజరాత్లోస్థానిక సంస్థల తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని ఆరు (అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్కోట్, జామ్నగర్, భావ్నగర్) నగర కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. కొవిడ్ నిబంధనల నడుమ కట్టుదిట్టమైన...
PRIYANKA GANDHI ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తర్ ప్రదేశ్లోని ముజఫర్నగర్లో కిసాన్ మహాపంచాయత్ కార్యక్రమానికి శనివారం హాజరైన ప్రియాంక గాంధీ…పాత కథల్లో ఉండే...
again ap cm jagan, says vc shyam prasad: ”ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే. రెండోసారి జగనే సీఎం అవుతారు. అవినీతి లేనిది ఎక్కడ? కొన్ని చెడ్డ పనులను చూసీ చూడనట్టు వదిలేయాలి....
kamal haasan:తమిళ నాడులో రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గరపడుతున్న సమయంలో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్హాసన్ శనివారం సూపర్స్టార్ రజనీకాంత్తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. చెన్నై పోయస్...
ashok gehlot: దేశంలో రెండు వారాల నుంచి వరుసగా పెరుగుతున్న ఆయిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఆయిల్ ధరలు పెరుగుతుండటంపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ శనివారం ట్విట్టర్ వేదికగా కేంద్రంపై తీవ్ర విమర్శలు...
cm jagan special status: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని సీఎం జగన్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. హోదాతోనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందగలమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ తీవ్రంగా...
Special court కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బెంగాల్ ప్రజాప్రతినిధుల కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. 2018 ఆగస్టు 28న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వేసిన పరువునష్టం కేసులో ఈ...
RJD MLA పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదకొండవ రోజు కూడా పెరగడంతో సామాన్య ప్రజానీకంతో పాటు ప్రజా ప్రతినిదులు కూడా వివిధ పద్ధతుల్లో తమ నిరసనలు తెలియజేస్తున్నారు. పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ బిహార్లోని...
first fight abhishek, then me cm mamata challenges shah : West Bengal Elections 2021 heat : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వేడి మాంచా కాకమీదుంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని...
west bengal amit shah women 33 % Reservations promise : బెంగాల్ల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలతో ఉంది. కమ్యూనిస్టులు కంచుకోటను బద్దలు కొట్టి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు....
floor test పుదుచ్చేరిలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 22న అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆదేశించారు. సీఎం నారాయణ స్వామి ఈ నెల 22న సాయంత్రం...
SEC decesion on ZPTC, MPTC Election nominations : ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయనివారికి...
Mamata hat-trick మరో రెండు నెలల్లో జరుగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగిన వ్యూహాలన్నీ పన్నుతోంది. తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న పేరొందిన నాయకులకు కూడా ఎర...
mamata banerjee బాంబు దాడిలో గాయపడ్డ బెంగాల్ మంత్రి జాకిర్ హుస్సేన్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరామర్శించారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాంబు దాడిలో గాయపడ్డ మంత్రి...
minister peddi reddy fires on chandrababu naidu: ఇప్పటివరకు ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైసీపీకే దక్కాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనూ...
Sreedharan దేశంలో పలు మెట్రో రైళ్లకు రూపకల్పన చేసి “మెట్రోమ్యాన్ అఫ్ ఇండియా”గా పేరుపొందిన ప్రముఖ ఇంజినీర్ ఈ. శ్రీధరన్(88) త్వరలోనే రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారు. ఆయన తమ పార్టీలో చేరుతున్నట్లు కేరళ భారతీయ జనతా...
differences in vijayawada tdp: విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ టీడీపీలో విబేధాలు బయటపడ్డాయి. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. వన్ టౌన్ నాలుగు స్తంభాల సెంటర్...