అమెరికా బయోటెక్ సంస్థ మోడెర్నా వ్యాక్సిన్ 100 శాతం ప్రభావంతమని ట్రయల్ ఫలితాల్లో నివేదించింది. కొన్నివారాల క్రితమే మధ్యంతర ఫలితాలను విడుదల చేసింది. కోవిడ్-19 మూడో దశ...
అర్థరాత్రి..అటవీ ప్రాంతం..కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించి దుస్థితి. ఎటుచూసిన చీకటే..చెట్లు జుట్టు విరబోసుకున్న దెయ్యాల్లా కనిపించి భయపెడుతున్న సమయంలో కరోనా మృతదేహంతో వెళ్తున్న ఓ అంబులెన్స్ అడవి మధ్యలో ఆగిపోయింది. చుట్టూ జన సంచారం పెద్దగా...
ఆకాశంలో సందడి చేస్తున్న అత్యంత అరుదైన తోకచుక్క ‘కామెట్ నియోవైస్’ను విశాఖపట్టణం అమ్మాయి మొదిలి వైష్ణవి భవ్య ఫోటో తీసింది. ‘కామెట్ నియోవైస్’ ఫొటో తీయటానికి వైష్ణవి కొన్ని రోజులపాటు శ్రమపడింది.కానీ శ్రమకు తగిన ఫలితం...
ముస్లింల సోదరుల పండుగ బక్రీద్ వేడుక సందర్భంగా ఆవుల్ని వధించవద్దని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ముస్లింలకు కీలక విజ్ఞప్తి చేశారు. బక్రిద్ పండుగ సందర్భంగా తీసుకోవలసిన చర్యలపై తెలంగాణ డైరెక్టర్...
నరమాంస భక్షకులు అనే మాట పురాణాల్లో విని ఉంటాం. లేదా సినిమాల్లో చూసి ఉంటాం. కానీ నిజజీవితంలో కూడా బతికున్న మనుషులను చంపి తినేసేవాడు ఓ వ్యక్తి. అది కూడా చిన్నపిల్లల్ని.అలా ఎనిమిదిమంది చిన్నారుల్ని చంపి...
ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో 30మంది కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులు మాయం అయిపోయారు. కరోనా అత్యంత వేగంగా వారణాసి నియోజకవర్గంలో వ్యాప్తి చెందుతోంది.గత 48 గంటల్లో 200కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ..దీన్ని...
కరోనా కాలంలో శ్రావణమాసం వచ్చేసింది. పూజలు పునస్కారాలు..నోములు అంటూ ఆడవాళ్లు మహా హడావిడి పడిపోయే మాసం శ్రావణమాసం. మరి ఈ కరోనా కాలంలో శ్రావణమాసం అంటూ ముత్తయిదవలు..పేరంటాళ్లు అంటూ హడావిడి అంత మంచిది కాదనే విషయం...
మూలపడిపోయిన పాత బస్సులను కొత్త పద్ధతిలో ఉపయోగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పాత ఆర్టీసి బస్సలు కొత్త అవతారం ఎత్తాయి. సిటీల్లో సంచార బయో టాయిలెట్లుగా మారిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్ని బస్సులను ప్రారంభించగా..రాష్ట్రవ్యాప్తంగా...
కర్ణాటకలో అత్యంత అమానవీయ దారుణం జరిగింది. కాఫీ తోటలోకి ఆవులు చొరబడి పాడు చేస్తున్నాయని అత్యంత పాశవికంగా వాటిని చంపేశారు. అరటి పండ్లలో విషం పెట్టి 20 ఆవులను చంపేశారు. కొడగు జిల్లాలోని ఐగూరు ఎస్టేట్లో...
‘కరోనా కంటే భయం మా చెడ్డది’’ ప్రస్తుతం కరోనా అంటే భయపడిపోతున్నారు ప్రజలు. పాజిటివ్ అనే మాట వినిపిస్తే చాలు ప్రాణాలే పోతున్నాయి. అదే జరిగింది ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో. తన తండ్రికి...
ఇంటర్, డిగ్రీ విద్యార్ధుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని...
జార్ఖండ్లోని ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయ గీతాలను నేర్చుకోవాలని వాటిని కంఠస్థం చేయాలని కిండర్ గార్టెన్ విద్యార్థులకు చెప్పి..దాన్ని హోం వర్కుగా ఇచ్చిన ఘటన వివాదం చెలరేగింది. కరోనా వ్యాప్తం క్రమంలో...
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింత్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ పేరుతో ఓ యువకుడు అమ్మాయిలకు వల వేశాడు. అల్లు అర్జున్న (బన్నీ)పక్కన సినిమా ఛాన్స్ ఇప్పిస్తానంటు నమ్మిస్తూ ఓ యువకుడు పలువురు ఇద్దరు...
కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం పటిష్ట చర్యలను చేపట్టింది. ఇందుకోసం ఏకంగా కమాండోలను రంగంలోకి దించింది. తిరువనంతపురంలో ఉండే పుంథూరాలో గస్తీ కాస్తున్న తీరుతో స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రజలు విధిగా భౌతిక దూరం పాటించడం,...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జూన్27 శుక్రవారం ఉదయం 9 గంటలనుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 740 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగశాఖ...
కర్ణాటక షిమోగా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న బారువే గ్రామంలో బ్యాంకులు రైతుల పట్ల చూపించే వివక్షకు ఉదాహరణగా ఓ దారుణ ఘటన జరిగింది. కేవలం 3 రూపాయల 46 పైసల అప్పు చెల్లించడం కోసం...
2 నెలలకు సరిపడ గ్యాస్ సిలిండర్లను స్టాక్ ఉంచుకోండి. భద్రతా బలగాల వసతి కోసం స్కూల్ భవనాలను సిద్ధం చేయండి.. అంటూ జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం ఆయిల్ కంపెనీలకు, పోలీసు ఉన్నతాధికారులకు జారీ చేసిన ఆదేశాలు...
యాక్షన్ హీరో విశాల్ మరో యాక్షన్ మూవీతో ప్రేక్షకులముందుకు రానున్నాడు. ఎమ్.ఎస్. ఆనందన్ దర్శకత్వంలో, విశాల్ నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ‘చక్ర’.. శ్రద్ధా శ్రీనాధ్, రెజీనా, సృష్టి డాంగే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు..తాజాగా ‘చక్ర’ ట్రైలర్ను...
సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్ద కూతురు వనిత విజయ్ కుమార్ వివాహం పీటర్ పాల్తో నేడు(జూన్ 27) చెన్నైలో ఘనంగా జరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం అతికొద్ది మంది...
వివాదం ఆయనకి వోడ్కాతో పెట్టిన విద్య.. బయోపిక్స్ తీయడం ఆయనకు టూత్ పిక్తో పళ్లు గుచ్చుకున్నంత తేలిక.. నేనుండే సిటీ ఏదైనా కావొచ్చుకానీ నాకు పబ్లిసిటీ అంటే పిచ్చి అంటాడు.. నా సినిమాలు ఆడకపోయినా నేను...
కన్నబిడ్డలు అన్నం సరిగ్గా తినకపోతే..ఇంకో ముద్ద తినమ్మా..మళ్లీ ఆకలేస్తుంది..అంటూ తినిపిస్తాం. కానీ ఓ తండ్రి కొడుకు అన్నం ఎక్కువగా తినేస్తున్నాడని కన్నకొడుకుని ఇనుప గొలుసులతో కట్టేసి కడుపు మాడ్చేసిన విషాద ఘటన ఉత్తర ప్రదేశ్ కౌశాంబి...
కరోనా కాలంలో విద్యార్ధులు పాఠాలు నేర్చుకునే తీరే మారిపోయింది. స్కూల్ కు వెళ్లే పనేలేకుండా పోయింది. పొద్దున్నే లేవటం..స్నానాలు..హోమ్ వర్కులు..ప్రాజెక్టులు ఇలా అన్నీ పోయాయి. ఒకప్పుడుఅంటే కరోనాకు ముందు విద్యార్దులు క్లాసులో కూర్చుంటే టీచర్లు వచ్చి...
బాలీవుడ్ నటుడు, దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేయనున్న కుటుంబ సభ్యులు..
ప్రభుత్వ డాక్టర్ల నిర్వాకం మరోసారి బైటపడింది. అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోయాడని ఓ ప్లాస్టిక్ కవర్ లో చుట్టి ఇచ్చి..చేతులు దులుపుకున్నాకు భద్రాచలంలోనే ప్రభుత్వ డాక్టర్లు..కానీ చనిపోయాడని చెప్పిన శిశువు కాసేపటికే కదలటంతో కన్నతల్లి పేగుకదిలింది....
రాజకీయాల్లో ప్రత్యర్థులపై పంచ్ లు విసరడం, తనదైన శైలిలో వ్యవహరించడం కేంద్ర మంత్రి స్మృతీ ఇరానిలో మరో కోణం దాగి ఉందని ఓ వీడియోను బట్టి చూస్తే తెలుస్తోంది. బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ స్మృతీ...
EPFO(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-ఉద్యోగ భవిష్య నిధి) ఖాతాదారులకు కేంద్రం షాక్
భారతదేశంలో కరోనావైరస్ కేసులు ఐదు లక్షలను దాటాయి. దేశంలో అత్యధికంగా ఒకే రోజు 18వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 18,276కేసులు నమోదయ్యాయి. 5 వేలకు పైగా కొత్త కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదయ్యాయి....
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం (జూన్ 26, 2020) ఒక్కరోజే 985 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12, 349కు చేరింది. శుక్రవారం ఏడు...
‘మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు..నాకు సెలవు కావాలి సార్..అలాగే నా ఇంట్లో ఓ గేదె కూడా ఉంది..ఆ గేదె అంటే నాకు చాలా ఇష్టం..దాని పాలు అంటే అంటే ఇంకా ఇష్టం..దాని బాగోలు చూసుకునేవారు ఇంట్లో...
వాంఖడే స్టేడియంలో 2011 వన్డే ప్రపంచకప్ లో గెలిచాక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టీమిండియా ప్లేయర్లు భుజాలపై ఎత్తుకొని ఎలా తిరిగారో…అలాగే ధోనీని కూడా టీ20 ప్రపంచకప్ తర్వాత ఎత్తుకొని తిరగాలని క్రికెటర్ శ్రీశాంత్...
‘మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు..నాకు సెలవు కావాలి సార్..అలాగే నా ఇంట్లో ఓ గేదె కూడా ఉంది..ఆ గేదె అంటే నాకు చాలా ఇష్టం..దాని పాలు అంటే అంటే ఇంకా ఇష్టం..దాని బాగోలు చూసుకునేవారు ఇంట్లో...
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని ఓ తత్వవేత్త చెప్పిన మాట అక్షర సత్యాలని ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. ఆస్తుల కోసం జరిగిన గొడవలు..హత్యలు దానికి సాక్ష్యాలు. ఆస్తిగొడవలు సామాన్యులకే కాదు సెలబ్రిటీల ఇళ్లల్లో కూడా...
ఉత్తరప్రదేశ్ లో ఆత్మ నిర్భర్ రోజ్ గార్ అభియాన్ ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని యూపీ వాసులకు మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. కరోనా కుదేలైన ఆర్ధిక వ్యవస్థకు...
దేశంలో ఇంధన ధరలు భారీ స్థాయిలో పెరిగిపోతున్న అంశంపై కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే శశాంక్ భార్గవ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి..చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి. పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా మధ్యప్రదేశ్లోని...
2020కి గాను ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) నిర్ణయం తీసుకోవాలి. అంతకుముందు జూన్ 10 న, టి 20 ప్రపంచ కప్ 2020 భవిష్యత్తు నిర్ణయించవలసి ఉంది. కానీ అప్పుడు...
భారత దేశ సరిహద్దుల్లో పనిచేసే ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించే ఉద్యోగులకు భారీగా జీతాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం, మౌలిక...
చైనా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నామని..ఈ విషయంలో భారత్ కు అండగా ఉంటామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించడం విశేషం. భారత్ తో సహా పలు ఆసియా దేశాలకు చైనా...
కరోనా మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి అమెరికాలో 2.3 మిలియన్లకు పైగా కేసులు నమోదవగా 121,000 మందికి పైగా మరణించారు. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం, ఒక రోజు మొత్తం 34,700 కొత్త కోవిడ్-19...
ఓ వైపు కరోనా భారతదేశాన్ని అతలాకుతలం చేస్తోంది. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో భారీ నష్టం వాటిల్లితున్నాయి. బీహార్, యూపీ రాష్ట్రాల్లో భారీ వర్షానికి తోడు భారీగా...
ప్రపంచ దేశాల్లో దాదాపు సగం మంది జనాభాకు ప్రాణాధారమైన ఆక్సిజన్ అందుబాటులో లేదని ఓ సర్వే వెల్లడించింది. కరోనా కాలంలో ఇది మరింత సమస్యగా తయారైంది. దీంతో ఆక్సిజన్అందుబాటులో లేక పలు ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్న...
ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తమ యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త ఆఫర్లతో వచ్చింది. రిలయన్స్ జియో రీచార్జ్, జియో 222 ప్లాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ, జియో సప్లయ్, జియో ఇన్ఫర్మేషన్,...
మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు, ప్రభుత్వ అధికారుల కోసం సకల సౌకర్యాలతో కరోనా సెంటర్లు అంటూ ఓరాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. రోగాలు రావటానికి పేద గొప్పా తేడా లేదు. కానీ..పేదవారికి ఓ రకమైన...
ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గురువారం(జూన్ 25,2020) క్యాంపు
’37ఏళ్ల క్రితం కపిల్ చెప్పిన మాటలే జట్టును గెలిపించాయి’ 1983 లో అంటే 37 సంవత్సరాల క్రితం విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా ఏ సూత్రం పాటించింది. అంతటి అవరోధనలు ధాటి ఫైనల్ లో విజయకేతనం ఎగరేయడానికి...
పాకిస్తాన్ అమ్మాయితో తన పెళ్లి జరిగేలా చేయమంటూ ఓ భారత పౌరుడు ప్రధాని నరేంద్ర మోదీని కోరుకున్నాడు. మార్చి నెలలోనే మా వివాహం జరగాల్సి ఉంది.కానీ కరోనాకారణంలో లాక్ డౌన్ విధించటంతో మా పెళ్లి ఆగిపోయిందని..కేంద్ర...
సినీ నటి కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. పెళ్లికి ఈ బ్యూటీ పచ్చజెండా ఊపారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో కాజల్ డేటింగ్లో ఉందని… వారి ప్రేమకి ఇంట్లో...
అమరావతిలో కరకట్ట దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కీలక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్ సీఎం
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, మాజీ విద్యా మంత్రి జితూ పట్వారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చిక్కుల్లోపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమ్మాయిలతో పోలుస్తూ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్, జీఎస్టీ వంటి నిర్ణయాలను అమ్మాయిలతో పోలుస్తూ..’ఒక్క...
మానవత్వానికి మారుపేరుగా నిలిచిన సోనూసూద్ కు యావత్ భారతదేశం ఫిదా అయిపోయింది. అటువంటి మానవతామూర్తికి అరుదైన గౌరవం దక్కింది. కష్టంలో ఉన్నవారికి ఆపద్భాంధవుడిలా మారి లాక్ డౌన్ లో వలసకూలీల ఆవేదనకు దన్నుగానిలబడిన సోనూసూద్ భారతీయుల మనస్సుల్లో...