భార్య హత్య : జైల్లో ఖైదీ ఆత్మహత్య

సబ్ జైలులో ఓ ఖైదీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మడకశిర మండలం జంబులబండ గ్రామానికి చెందిన పట్నాయక్ కొన్ని రోజుల క్రితం భార్యను హత్య చేసిన కేసులో శిక్ష పడి హిందూపురం సబ్ జైలుకు వచ్చాడు. ఈ క్రమంలో జనవరి 1  సాయంత్రం జైలులో ఉరివేసుకున్నాడు.

  • Published By: veegamteam ,Published On : January 2, 2019 / 05:51 AM IST
భార్య హత్య : జైల్లో ఖైదీ ఆత్మహత్య

సబ్ జైలులో ఓ ఖైదీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మడకశిర మండలం జంబులబండ గ్రామానికి చెందిన పట్నాయక్ కొన్ని రోజుల క్రితం భార్యను హత్య చేసిన కేసులో శిక్ష పడి హిందూపురం సబ్ జైలుకు వచ్చాడు. ఈ క్రమంలో జనవరి 1  సాయంత్రం జైలులో ఉరివేసుకున్నాడు.

హిందూపురం : సబ్ జైలులో ఓ ఖైదీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మడకశిర మండలం జంబులబండ గ్రామానికి చెందిన పట్నాయక్ కొన్ని రోజుల క్రితం భార్యను హత్య చేసిన కేసులో శిక్ష పడి హిందూపురం సబ్ జైలుకు వచ్చాడు. ఈ క్రమంలో జనవరి 1  సాయంత్రం జైలులో ఉరివేసుకున్నాడు. ఈ ఘటనను గమనించిన తోటి ఖైదీలు వెంటనే జైలు సిబ్బందికి తెలిపగా వారు వెంటనే పట్నాయక్ ను హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని డాక్టర్స్ తెలిపారు. దీంతో పట్నాయక్ మృతి జైలు సిబ్బంది నిర్లక్ష్యం వల్లేనేనని ఆరోపిస్తు బంధువులు ఆందోళనకు దిగారు.