రోడ్డు ప్రమాదం : ఒకే కుటుంబానికి చెందిన 4గురు దుర్మరణం

ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.

  • Published By: veegamteam ,Published On : February 6, 2019 / 01:33 AM IST
రోడ్డు ప్రమాదం : ఒకే కుటుంబానికి చెందిన 4గురు దుర్మరణం

ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.

ఖమ్మం : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. నేలకొండపల్లి చెరువుకట్ట నక్కలతూము వద్ద అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఓ బైక్ ను ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.