జ్యోత్స్న మృతిపై వీడని మిస్టరీ
విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని జ్యోత్స్న మిస్టరీ వీడలేదు. పోలీసులు ఫ్యాకల్టీ అంకుర్, అతని స్నేహితుడు పవన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంఘటన జరిగినప్పుడు వారిద్దరు ఎక్కడ ఉన్నారు అనే కోణంలో విచారిస్తున్నారు. కళాశాల విద్యార్థులను ఫ్యాకల్టీని విచారించిన పోలీసులు.. జ్యోత్స్న కాల్ డేటా ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు. అంకుర్ రూమ్ను మరోసారి పోలీసులు పరిశీలించారు.