Publish Date - 11:04 am, Sat, 16 November 19
By
sreehariదేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో డ్రోన్లలో అక్రమ రవాణాను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. డ్రోన్లతో కూడిన భారీ సామాగ్రిని కస్టమ్ బృందం స్వాధీనం చేసుకుంది. హౌంగ్ కాంగ్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా గ్రీన్ ఛానల్ దాటుతున్న సమయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
భారీ కంజైన్ మెంట్తో కూడిన డ్రోన్లలో తరలించే లగేజీల్లో మొబైల్ ఫోన్లు, మెమెరీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు తమదైన శైలిలో ప్రశ్నించగా స్మగ్మింగ్ చేస్తున్నట్టు అంగీకరించాడు. హాంగ్ కాంగ్ నుంచి 10వేల మెమెరీ కార్డులను స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు రూ.26లక్షలు విలువ ఉంటుందని కస్టమ్స్ శాఖ వెల్లడించింది. కనీసం 10వేల మెమెరీ కార్డులు, 5 నుంచి 6 మొబైల్ ఫోన్లు, 4 DJI డ్రోన్లు, మరో నాలుగు MI డ్రోన్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు చేస్తున్నట్టు కస్టమ్స్ బృందం తెలిపింది.
Delhi: One passenger was arrested by Customs at Indira Gandhi Int’l Airport today. 4 DJI drones with camera, 4 Mi drones with camera, 6 Apple iPhone 11 Pro (256 GB), 3 Apple iPhone 11 Pro (64 GB), 10000 memory cards with total value of Rs 26,25,000 were seized from his possession pic.twitter.com/xtemO2aIOt
— ANI (@ANI) November 15, 2019
Hong Kong Flights: ఇండియా నుంచి హాంకాంగ్కు విమానాలు రేపటితో రద్దు
పెంట్ హౌస్..ధర రూ. 420 కోట్లు..!!
సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించారని పౌరులను చైనా జైల్లో పెడుతోంది!
కరోనా సోకి పోయిన తర్వాత మళ్లీ వచ్చింది.. ప్రపంచంలో ఫస్ట్ కేసు ఇదే!
లెబనాన్ లోపేలుళ్లు..విశాఖలో భయం..భయం, ఎందుకు ?
కోవిడ్-19 ముప్పుపై చైనా కప్పిపుచ్చింది.. హాంగ్ కాంగ్ వైరాలజిస్ట్ ఆరోపణ!