Tahsildar burns Rs.20 Lakh : గ్యాస్ స్టవ్ మీద రూ.20 లక్షలు తగలబెట్టిన తహసీల్దార్
ఏసీబీ అధికారులు తనిఖీలు చేయటానికి వస్తున్నరనితెలిసి అక్రమంగా సంపాదించిన రూ. 20లక్షల ను గ్యాస్ స్టవ్ వెలిగించి తగలబెట్టిన తహసీల్దార్ ఉదంతం రాజస్ధాన్ లో వెలుగు చూసింది.

Rajasthan Tahsildar burns Rs 20 Lakh as ACB visits over briery allegations Sirohi District : ప్రభుత్వ ఉద్యోగం అంటేనే లంచాలు తీసుకుని రెండు చేతులా సంపాదించవచ్చనే భ్రమలో ఉన్నారు. ఉన్న ప్రభుత్వోద్యోగుల్లో సింహభాగం అలాగే సంపాదిస్తున్నారు కూడా.
అక్రమంగా డబ్బుసంపాదిస్తున్నాడని ఒక తహసిల్దార్ పై ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ అధికారులు తనిఖీలు చేయటానికి వస్తున్నరని తెలిసి అక్రమంగా సంపాదించిన రూ. 20లక్షల ను గ్యాస్ స్టవ్ వెలిగించితగలబెట్టినతహసీల్దార్ ఉదంతం రాజస్ధాన్ లో వెలుగు చూసింది.
రాజస్ధాన్ లోని సిరోహి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్స్ పెక్టర్ పర్వత్ సింగ్ ను ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, ఇదంతా తాహసీల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ ఆదేశాల మేరకే తాను డబ్బులు వసూలు చేస్తున్నానని ఇదంతా ఆయనకే ఇచ్చేస్తానని చెప్పాడు.
పర్వత్ ను వెంటబెట్టుకుని ఏసీబీ అధికారులు కల్పేష్ ఇంటికి బయలు దేరారు. ఈ సమాచారం కొందరి ద్వారా కల్పేష్ కు తెలిసి పోయింది. ఏసీబీ అధికారులు తన ఇంటికి వచ్చే లోపు … ఇంటి తలుపులు, కిటికీలు మొత్తం మూసి వేశాడు. గ్యాస్ పొయ్యి వెలిగించి ఇంట్లోఉన్న నోట్ల కట్టలను గ్యాస్ పొయ్యి మీద పెట్టి కాల్చటం మొదలెట్టాడు. అధికారులు ఇంటికి చేరుకున్నారు.
తలుపులుకొట్టినా కల్పేష్ తీయలేదు. బలవంతంగా ఒక కిటీకి తలుపు తెరిచి చూడగా కల్పేష్ అతని భార్య వంటింట్లో , గ్యాస్ స్టవ్ మీద నోట్ల కట్టలను తగలబెట్టటం చూసారు. అలా చేయొద్దని వారించారు. అయినా అతను వినలేదు. తనపని తాను చేసుకుంటూ పోతూనే ఉన్నారు.
ఇక లాభం లేదనుకున్న అధికారులు బలవంతంగా ఇంటి తలుపులు తెరిచి లోపలకు ప్రవేశించారు. అప్పటికే కల్పేష్ రూ. 20లక్షల విలువైన నోట్లను కాల్చి వేశాడు. ఏసీబీ అధికారులు కల్పేష్ ను అరెస్ట్ చేశారు. మిగిలిఉన్న రూ.1.5 లక్షలను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
Video Courtesy : The Pink City Post
- Udaypur Murder : ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్లాల్ హత్యఘటన..32 మంది సీనియర్ ఐపీఎస్ లు బదిలి
- Udaipur Murder : ఉదయ్ పూర్ నిందితులకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్ధతో లింకులు
- Tailor’s Murder: 24గంటల పాటు ఇంటర్నెట్ బంద్, ఉదయ్పూర్లో కర్ఫ్యూ
- Rajasthan : తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన అల్లుడితో అత్త ఎఫైర్, చివరికి…..!
- Maha Crisis: మహారాష్ట్ర తర్వాత జార్ఖండ్, రాజస్థాన్ ఇక త్వరలో బెంగాల్ కూడా.. – అధికారి
1IndVsEng 5th Test Rain : మళ్లీ ఆగిన ఆట.. భారత్, ఇంగ్లండ్ టెస్టుకు వరుణుడి ఆటంకం
2Viral Video : ఆలయంలో అద్భుతం.. శివలింగంపై మంచు.. మహాశివుని మహిమే.. వీడియో!
3Telangana Covid : తెలంగాణలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కొత్త కేసులు
4TRS BJP Flexi War : మెట్రో పిల్లర్లకు ఉన్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలపై ప్రధాని మోదీ బ్యానర్లు
5TTD EO DharmaReddy : ప్రకృతి వ్యవసాయ రైతుల నుండి 12 రకాల ఉత్పత్తుల సేకరణ-టీటీడీ ఈవో
6Diabetics Control : షుగర్ తగ్గాలంటే.. ఇవి తినాల్సిందే..!
7Pawan Kalyan : బీజేపీ ఈ పొజిషన్కి రావడానికి 20ఏళ్లు పట్టింది- పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
8YS Jagan : డియర్ హర్షా… గర్వంగా ఉంది.. కుమార్తె మాస్టర్స్ డిగ్రీపై జగన్ ట్వీట్!
9Metro Trains : రేపు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
10Bumrah World Record : టెస్ట్ క్రికెట్ లో బుమ్రా వరల్డ్ రికార్డు
-
Massive Earthquake : దక్షిణ ఇరాన్లో భారీ భూకంపం.. యూఏఈలోనూ ప్రకంపనలు!
-
Pawan Kalyan : కులాలను విడగొట్టడం కాదు..కలిపే విధానం ఉండాలి : పవన్ కళ్యాణ్
-
BJP Meetings : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు..తెలంగాణపై ప్రత్యేక తీర్మానం
-
India Railway Alert : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు..!
-
Rajamouli: జక్కన్న సెంటిమెంట్.. మహేష్ను కూడా వదలడా..?
-
Khushbu : ప్రధాని మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారు : ఖుష్బూ
-
Modi Tweet Telugu : తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
-
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్లో టెన్షన్.. ఎందుకో తెలుసా?