YS Viveka Case: సీబీఐ విచారణకు హాజరుకానున్న వైఎస్ భాస్కర్‌రెడ్డి

మాజీ మంత్రి వై.ఎస్. వివేకా హత్యకేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఈరోజు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. కడప సెంట్రల్ జైల్లో భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే సీబీఐ అధికారులు కడపకు చేరుకున్నారు.