Home » ఫుట్పాత్పైకి దూసుకెళ్లిన ట్రక్కు: నిద్రిస్తున్న 14మంది వలసకూలీలు మృతి
Published
1 month agoon
Gujarat:గుజరాత్లోని కొసంబా జిల్లా సూరత్కు దగ్గరగా పలోద్ గ్రామంలోని కిమ్ రోడ్లో ట్రక్కు అదుపుతప్పి ఫుట్పాత్పై నిద్రిస్తున్న కూలీల పైనుంచి దూసుకెళ్లగా ఘటనలో 14 మంది చనిపోయారు.
ఈ ప్రమాదంలో 8 మంది గాయపడగా.. వారిని సూరత్లోని ఆసుపత్రికి తరలించారు. మృతులను రాజస్థాన్కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు పోలీసులు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించగా.. ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Gujarat: 13 people died after they were run over by a truck in Kosamba, Surat.
Police says, “All the deceased are labourers and they hail from Rajasthan.” pic.twitter.com/E9uwZnrgeO
— ANI (@ANI) January 19, 2021
స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను స్టేషన్ లోనే దాచి అమ్ముకుంటున్న పోలీసులు..బండారాన్ని బైటపెట్టిన రోడ్డు ప్రమాదం..
స్థానిక సంస్థల ఎన్నికలు..ఓటు వేసిన అమిత్ షా
ఐదు నగరాల్లో రైస్ ఏటీఎంలు, రేషన్ షాపుకు పోవాల్సినవసరం లేదు
48 అడుగుల ‘రామసేతు’ కేక్…రామాయణంలో వానరాలు నిర్మించినట్లే ఉంది..!!
ఘోర ప్రమాదం, 16మంది కూలీలు అక్కడికక్కడే మృతి
ప్రేమికుల దినోత్సవం : భార్యకు ఏ గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..తెలిస్తే..గ్రేట్ అంటారు