నిరాశ్రయులకు ఆహారం అందించిన డెస్టినీ ఛేంజర్స్ పౌండేషన్

  • Published By: venkaiahnaidu ,Published On : April 8, 2020 / 04:41 PM IST
నిరాశ్రయులకు ఆహారం అందించిన డెస్టినీ ఛేంజర్స్ పౌండేషన్

లాక్ డౌన్ కారణంగా సికింద్రాబాద్ ఏరియాలో ఇబ్బందిపడుతున్న నిరాశ్రయులకు డెస్టినీ ఛేంజర్స్ ఫౌండేషన్ సహాయం చేసింది. రైల్వే స్టేషన్,మెట్టుగూడ,బోయగూడ,సీతాఫల్ మండి తదితర ఏరియాల్లో నిరాశ్రయులకు భోజనం అందించారు. దాదాపు 1000 ప్యాకెట్ల ఫుడ్ ని వారికి అందించి మానవత్వం చాటుకున్నారు.(ఢిల్లీలో 20 ఏరియాలకు సీల్…ఫేస్ మాస్క్ లు తప్పనిసరి)

	G_1.jpg