Home » విశాఖలో ప్రభుత్వ అతిథి గృహం కోసం కేటాయింపు
Published
5 months agoon
By
subhnవిశాఖలో ప్రభుత్వ అతిథి గృహం కోసం 30 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కాపులుప్పాడ గ్రే హౌండ్స్ లో 30 ఎకరాలు గెస్ట్ హౌజ్ నిర్మాణం కోసం కేటాయించనున్నారు. స్థల కేటాయింపుపై
అంశాన్ని.. దానికి తగ్గ రికార్డుల రూపకల్పనను అత్యవసర వ్యవహారంగా పరిగణించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.