Home » సిరాజ్, బుమ్రాలపై జాతి వివక్ష చూపిస్తున్నారంటూ టీమిండియా కంప్లైంట్
Published
2 months agoon
Mohammad Siraj: టీమిండియా మేనేజ్మెంట్ జస్ప్రిత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ లు జాతి వివక్షకు గురయ్యారంటూ.. నిందితులపై కంప్లైంట్ చేసింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఓ గుంపు వారిపై ద్వేషపూరిత కామెంట్లు చేశారని ఆరోపించింది. టెస్టు మ్యాచ్ వరుసగా రెండు, మూడో రోజుల్లో ఈ ఘటన జరిగింది.
ఈ విషయాన్ని సీనియర్ ప్లేయర్లు కెప్టెన్ అజింకా రహానె, రవిచంద్రన్ అశ్విన్ లు పాల్ రీఫెల్, పాల్ విల్సన్ అనే ఇద్దరు అంపైర్ల దృష్టికి తీసుకొచ్చారు. ఇష్యూపై స్పందించాలని కోరారు. ఇండియన్ ప్లేయర్లు, అంపైర్లు, సెక్యూరిటీ అఫీషియల్స్ మధ్య కాసేపటి వరకూ సంభాషణ జరగ్గా ఆ సమయంలో మ్యాచ్ ఆపేశారు.
ఇండియన్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్ లో అలజడి మొదలవడంతోనే ఇండియా సెక్యూరిటీ అఫీషియల్స్ గ్రౌండ్ లో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్స్ తో చర్చలు జరిపారు. దాంతో పాటు ఐసీసీ సెక్యూరిటీ అధికారితోనూ మాట్లాడుతున్నారు.
మూడవ టెస్ట్లో భారత్ ఆధిపత్యం.. ఇంగ్లాండ్ ఆలౌట్!
బీఎండబ్యూ కొత్త బైక్.. కళ్లు చెదిరే ధర.. ఎంతో తెలుసా?
ఇండియాలో తొలిసారిగా పింక్ బాల్ టెస్టు.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్
2021 మారుతి సుజుకీ కొత్త మోడల్ కారు వచ్చేసింది.. ఇండియాలో ధర ఎంతో తెలుసా?
త్వరలో భారత్లో అందుబాటులోకి ‘స్పుత్నిక్ వీ’ టీకా!
కరోనా రెచ్చిపోతుంది.. గతేడాది ఫలితాలే రిపీట్