TaslimaNasreen:మహిళల్నిసెక్స్ బానిసలుగా,పిల్లల్ని కనే యంత్రాలుగా మార్చేస్తారు
తాలిబన్లు మహిళలను ఇళ్లల్లోనే సెక్స్ బానిసలుగా మార్చేస్తారని పిల్లలు కనే యంత్రాలుగానే చూస్తారని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆందోళన..

TaslimaNasreen : అఫ్గానిస్థాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంపై ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆందోళన వ్యక్తంచేశారు. తాలిబన్లు చేతిలో ఇక అక్కడి మహిళలు ఇళ్లలో సెక్స్ బానిసలుగా మార్చేస్తారని..పిల్లల్ని కనే యంత్రాలుగా మార్చేస్తారని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆందోళన వ్యక్తం చేశారు.
కాబూల్లో ఓ గోడపై ఉన్న మహిళ పెయింట్ ను ఓ వ్యక్తి చెరిపేస్తున్న ఫోటోను తస్లీమా తన ట్విటర్ లో షేర్ చేస్తూ..కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు మహిళలను ఇక ఎక్కడా కనిపించకుండా చేస్తారని..మహిళల్ని ఇళ్లకే పరిమితి చేస్తూ ఇళ్లల్లోనే వారు సెక్స్ బానిసలుగా బ్రతికేలా చేస్తారని వారి జీవితాలను ఇళ్లలో మగ్గేలా చేస్తూ..పిల్లల్ని కనే యంత్రాలుగా ఉండేలా చేస్తారని తాలిబన్ల నైజమే అంత అని అన్నారు.
ఇస్లాం స్త్రీ వ్యతిరేకతతో కూడినదని తస్లీమా నస్రీన్ వరుస ట్వీట్లలో వ్యాఖ్యానించారు. 1996 నుంచి 2001 వరకూ సాగిన తాలిబన్ల అరాచక పాలనలో మహిళలు నానా అగచాట్లు పడ్డారని..కనీసం వారు టీవీ చూడటాన్ని..సంగీతం వినటానికి కూడా నోచుకోలేదని అటువంటి అరాచకపు నిషేధాలు విధించారని అన్నారు. ఇన్నేళ్ల తరువాత మరోసారి తాలిబన్ల అరాచకాలు మొదలయ్యాయని తిరిగివ వారి మహిళలపై ఇటువంటి నిబంధనలను తిరిగి విధిస్తారా? అని ఆమె ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఏ ఒక్క ముస్లిం దేశం కూడా మహిళలను సాటి మనుషులుగా వ్యవహరించదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అఫ్గానిస్థాన్ రాజధానిని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు అరాచకాలకు నాంది పలికారు. ప్రజల్ని చిత్రహింసల పాలు చేస్తూ వారు మాత్రం విలాసాల్లో మునిగిపోతున్నారు. ప్రజలు నానా అవస్థలు పడుతుంటే వారు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు.
ఆఫ్ఘాన్ లో తమ జెండా ఎగురవేసిన తాలిబన్లు గిరింది. ఆగష్టు 15న ఆదివారం నుంచి పూర్తి నియంత్రణలోకి తెచ్చుకుంది అఫ్ఘనిస్థాన్. ప్రత్యేకమైన నిబంధనలు ఏర్పాటు చేసిన తాలిబాన్లు రోడ్లపై కనిపిస్తున్న మహిళా పోస్టర్లకు వైట్ పెయింట్ వేయడం మొదలుపెట్టారు. పలు అడ్వర్టైజ్మెంట్లలో వెడ్డింగ్ డ్రెస్ లలో ఉన్న మహిళల పోస్టర్లు కనిపించకుండా చేస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఇమేజ్ లు వైరల్ అవుతున్నాయి. బ్యూటీ సెలూన్లు, బట్టల దుకాణాల బయట ఉన్న పిక్చర్లను పెయింటింగ్ రోలర్ తో కప్పేస్తున్నారు. ఇటువంటి ఓ ఫోటోపై రచయిత్ర తస్లీమా ఈ వ్యాఖ్యలు చేశారు.
Taliban erasing women. Women won't be seen anywhere. They would stay at home as sex slaves and child bearing machines. Islam is a religion of misogyny. pic.twitter.com/vZpvkE0UYw
— taslima nasreen (@taslimanasreen) August 17, 2021
- Kashmir valley: కాశ్మీర్ తీవ్రవాదుల చేతిలో అమెరికన్ ఆయుధాలు
- Menstrual Disorders : స్త్రీలను బాధించే ఋతుక్రమ రుగ్మతలు!
- Afghanistan: ఆఫ్ఘనిస్తాన్లో బాంబు పేలుళ్లు.. తొమ్మిది మంది మృతి..
- Afghanistan Bomb blasts : అప్ఘానిస్థాన్ లో వరుస బాంబు పేలుళ్లు..18 మంది మృతి, 65 మందికి తీవ్ర గాయాలు
- Afghanistan : అప్ఘానిస్థాన్ లో స్కూళ్లపై ఆత్మాహుతి దాడి..ఏడుగురు విద్యార్ధులు మృతి..20మందికి తీవ్ర గాయాలు
1CM KCR On Education : తెలంగాణలోనూ ఢిల్లీ తరహా విద్యా విధానం అమలు చేస్తాం-కేసీఆర్
2bride-groom fire gunshots: పెళ్లిలో తుపాకి పేల్చిన కొత్త జంట.. కేసు నమోదు
3Petrol Price : వాహనదారులకు ఊరట.. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
4Upcoming Movies: జులై నుండి కౌంట్డౌన్ స్టార్ట్.. పట్టాలెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్స్!
5Virender Sehwag: అతను తిరిగొస్తే టెస్ట్ క్రికెట్కు ఎగ్జైట్మెంట్ వస్తుంది – వీరేంద్ర సెహ్వాగ్
6Biden Offer Kim : నార్త్ కొరియాకు బైడెన్ ఆఫర్.. కిమ్ నిజాయితీగా ఉంటే కలిసేందుకు రెడీ..!
7Ex Minister Vs MLA: నాగర్కర్నూల్లో మాజీ మంత్రి జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే అనుచరులు
8Death Penalty: సొంత చెల్లెలి పరువు హత్య.. ముగ్గురికి మరణ శిక్ష
9KCR Delhi Tour : ఢిల్లీలో కేసీఆర్.. మొహల్లా క్లినిక్, సర్వోదయ స్కూల్ సందర్శన
10Cyber Crime: అనకాపల్లిలో సైబర్ మోసం: కరోనా పరిహారం అంటూ రూ. 90 వేలు కాజేసిన మాయగాళ్లు
-
Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!
-
CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్తో ముగిసిన కేసీఆర్ భేటీ
-
Hyderabad Weather: హైదరాబాద్లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం
-
ATM Withdraw Money : ఏటీఎంలో డెబిట్, క్రెడిట్ కార్డు లేకుండానే డబ్బులు విత్డ్రా చేయొచ్చు!
-
Karnataka Uncertainty: ముస్లిం విద్యార్థులను మతపరమైన పాఠశాలలో చేర్పించాలంటూ దుబాయ్ నుంచి తల్లిదండ్రులకు కాల్స్
-
CHILDREN FOOD : పిల్లలు అరోగ్యంగా ఎదిగేందుకు ఎలాంటి ఆహారం అవసరం?
-
Lightning Strikes: బీహార్లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి: విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
-
Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు