గెలుపు ఖాయం కాలేదు.. ఎవరు గెలిచారో కోర్టులే చెబుతాయి: ట్రంప్ లాయర్

గెలుపు ఖాయం కాలేదు.. ఎవరు గెలిచారో కోర్టులే చెబుతాయి: ట్రంప్ లాయర్

శనివారం నుంచి మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలిచేశారంటూ ప్రచారం చేసేస్తుంది అంతర్జాతీయ మీడియా. నిజానికి ఫలితాలను డిసైడ్ చేయడం, అధికారం అప్పజెప్పడం అనేవి మీడియాకు అధికారంలో లేని విషయాలు. ఈ మేరకు ట్రంప్ రీ ఎలక్షన్ కాంపైన్ కోసం ఇంకా అవకాశాలు ఉన్నాయని.. తాను లీగల్ అడ్వైజర్ గా పనిచేసిన కోర్టు ముందే మా ఛాలెంజిలతో న్యాయం కోసం వెయిట్ చేస్తున్నామని ట్రంప్ లాయర్ జెన్నా ఎల్లిస్ అంటున్నారు.

లేట్ బేస్‌బాల్ గ్రేట్ యోగి బెర్రా 1973లో నేషనల్ లీగ్ పెన్నంట్ రేస్ లో.. పూర్తయ్యే వరకూ అది అంతా అయిపోయినట్లు అని ఒప్పుకోనని అన్నాడు.



వచ్చే నాలుగేళ్లు ప్రెసిడెంట్ గా ఎవరు ఉంటారో అని. మేమంతా తెలుసుకోవాలనుకుంటున్నాం. అమెరికన్లలో అందరూ కరెక్ట్ రిజల్ట్ రావాలని కోరుకోవడం లేదు. ఈ రేస్ లో ఎవరిని సపోర్ట్ చేశారనే దానితో సంబంధం లేకుండా ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు.

ట్రంప్ కాంపైన్ లీగల్ ఛాలెంజెస్ కోర్టులో క్లియర్ కావాల్సి ఉంది. 2020 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ గురించి కోర్టే చెబుతుంది. ప్రెసిడెంట్ ట్రంప్.. ఫెయిర్‌గా కచ్చితమైన ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. అతనికి ఆ హక్కు ఉంది.

అమెరికన్లుగా మనం చట్టం గురించి తెలుసుకోవాల్సి ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ విషయానికొస్తే.. 2020 కాంపైన్, రిపబ్లికన్ నేషనల్ కమిటీ, ద రూల్ ఆఫ్ లా, ఎన్నికల ఫలితాలు అనే ప్రాథమిక లక్ష్యాలు.

ఇదేమీ మేం కొత్తగా చేయడం లేదు. 2000వ సంవత్సరం ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. టెక్సాస్ గవర్నర్ జార్జా డబ్ల్యూ బుష్, వైస్ ప్రెసిడెంట్ ఏఐ గోరె చెప్పుకోవచ్చు.
20 ఏళ్ల క్రితం కూడా న్యూస్ ఆర్గనైజేషన్లన్ని గోరెనే గెలిచారంటూ ప్రచారం చేశాయి. గోరె నెక్ట్స్ ప్రెసిడెంట్ అని ప్రకటించాయి. ఆ తర్వాత వారి మాట వెనక్కు తీసుకున్నాయి.

బుష్ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. జార్జి డబ్ల్యూ బుష్ నే ప్రెసిడెంట్ గా తేలింది. ఈ మీడియా చెప్పినట్లుగా వినకుండా కోర్టును ఆశ్రయిస్తే ఫలితాలు ఎలా వచ్చాయో చూశారుగా.. రాజకీయ కోణంలో చూస్తే.. ప్రెసిడెంట్ ట్రంప్ కు ఇది రెండో సారి ఎన్నిక. నాలుగు సంవత్సరాలుగా ప్రచారం చేపట్టాం. అంత సులువుగా ఓటమి ఒప్పుకోం.

1. ప్రతి లీగల్ ఓట్ ను కచ్చితంగా లెక్కబెట్టాలి
2. ఇరు పక్షాలు బ్యాలెట్లు, నిజాయతీగా పారదర్శకంగా వ్యవహరించాలి.
3. మోసపూరితమైన చర్యలపై యాక్షన్ తీసుకోవాలి.
4. స్వల్ప మెజార్టీతో క్యాండిడేట్ గెలిచిన పరిస్థితుల్లో రీ కౌంటింగ్ నిర్వహించాలి.