తెలంగాణ రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణం పొడిగా ఉండి సాధారణం కన్నా 2,3 డిగ్రీలు...
సినిమాల కన్నా కూడా ప్రకటనకు మరికాస్త సృజనాత్మకత కావాలి. తన బ్రాండ్ ను మరింతగా ప్రజలలోకి తీసుకెళ్లాలంటే తన బ్రాండ్ లోని ప్రత్యేకతలానే తన ప్రకటనలో కూడా కొత్తదనం కావాలి. అది ప్రజలకు నచ్చేలా గొప్పగా...
lettuce in snake : ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నివసించే భార్యాభర్తలిద్దరూ సరుకులు, కూరగాయాలు తెచ్చుకోవటానికి సూపర్ మార్కెట్ కు వెళ్లారు. ఇంటికి కావాల్సిన కూరగాయలు కొన్నారు. ఇంటికొచ్చాశారు. తెచ్చి కూరల్ని సర్ధుదామని తీసారు..ఒక్కొక్కటి సర్దడం మొదలుపెట్టారు....
Corona Second wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య ఊహించనిరీతిలో పెరుగుతుండడంతో…చికిత్సకు సరిపడా సదుపాయాలు లేక ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్ కొరతతో రోగులు అల్లాడుతున్నారు. కరోనా ఉధృతి...
అనుకున్నదొక్కటి.. అవుతున్నదొక్కటి.. స్టోరీలు రెడీ చేసుకుని, బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని అభిమానులకి ఆశ పెట్టి.. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచి, తీరా సెట్స్ మీదకెళ్లే సరికి మొత్తం మార్చేస్తున్నారు డైరెక్టర్లు.. ఈ మధ్య టాలీవుడ్లో...
Lalu Yadav Bail Granted: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దుమ్కా కోషాగర్ కేసులో సగం శిక్ష అనుభవించగా.. లాలూ ప్రసాద్ యాదవ్కు కోర్టు శనివారం...
Corona Updates: భారత్లోవెన్నులో వణుకు పుట్టిస్తోంది కరోనా మహమ్మారి సెకండ్ వేవ్. అటు పాజిటివ్ కేసులు..ఇటు మరణాల్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. దేశంలో వరుసగా మూడో రోజు కూడా 2లక్షలకు పైగా పాజిటివ్ కేసులు...
అతనో.. గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శి, కానీ ఆయనగారి సంపాదన చూస్తే మాత్రం ఎవరైనా హవ్వా అనాల్సిందే.. ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు అయ్యగారి అక్రమార్జన ఏకంగా యాభైకోట్ల రూపాయలట .. లెక్కలు
కట్నం ఎక్కువిచ్చారని అంతుకు ముందు నిశ్చితార్ధం చేసుకున్న సంబంధం కాదని మరోక మహిళ మెడలో తాళికట్టిన సీఆర్పీఎఫ్ జవాను ఉదంతం కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.
ప్రముఖ దర్శకుడు (వర్షం, బాబి, చంటి) శోభన్ కుమారుడిగా ‘గోల్కొండ హైస్కూల్’ తో తెలుగు తెరకి పరిచయమై ‘పేపర్ బాయ్’ చిత్రంతో ప్రేక్షకుల చేత నటుడిగా మంచి మార్కులు వేయించుకున్న యంగ్ హీరో సంతోష్ శోభన్,...
Tirupati by-election: తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్ల కలకలం ప్రకపంనలు సృష్టిస్తోంది. దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపించిన టీడీపీ నేతలు… జీవకోనలో బయట నుంచి వచ్చి ఓటేస్తోన్న కొంతమందిని టీడీపీ కార్యకర్తలు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు....
ఒకవైపు వరస వివాదాలు వెంటాడుతున్నా దర్శకుడు శంకర్ మాత్రం ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇండియన్-2 పూర్తిచేయకుండా మరో సినిమాను ఎలా ఒప్పుకుంటారని లైకా ప్రొడక్షన్ కోర్టుకెక్కినా.. అపరిచితుడు సర్వహక్కులు తన వద్దే ఉన్నాయని...
Woman beats boss with mop : ఉద్యోగం చేసే మహిళలు బాసులతో వేధింపులకు గురి కావటం చాలా చోట్ల జరుగుతుంటుంది. దీంతో వేధింపుల్ని మౌనంగా భరించేవారు కొందరైతే..సివంగుల్లా బాసులకు బుద్ది చెప్పేవారు ఇంకొందరుంటారు. అదిగో అటువంటి...
Marriage Cancel: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. రెండేళ్లపాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.. మతాలు వేరు కావడంతో పెద్దలు పెళ్ళికి ఒప్పుకోలేదు… దీంతో ఇద్దరు వారిద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలోనే యువతి తల్లిదండ్రులు వివాహం నిశ్చయం చేశారు. మరికొద్ది రోజుల్లో...
Ayodhya temple donation: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత.. ఆలయ నిర్మాణం కోసం విరాళాల సేకరణ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్....
కలిసొచ్చిన హీరోయిన్ అని, కెమిస్ట్రీ బాగా కుదిరిన భామ అని, గోల్డెన్ లెగ్ అని, లక్కీ ఛార్మ్ అని కథానాయికలను సినిమాల్లో రిపీట్ చేస్తుంటారు డైరెక్టర్లు. అప్పుడెప్పుడో సమంతని రిపీట్ చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు బాలీవుడ్లో...
Tirupati By Election: సహజంగానే అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు సహజం. కానీ.. అసలే జరిగేది బై ఎలక్షన్. ఒకరికి గెలుపు అవసరమైతే మరొకరికి ఉనికి అవసరం. మధ్యలో కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి కాస్త...
Women CJ in India in Future : ఎంతటి ప్రతిభా పాటవాలు ఉన్నా పురుషులతో సమానంగా సత్తా చాటుతున్నా..మహిళలనే ఒకే ఒక్క కారణంతో కొన్ని స్థానాల్లో ఇంకా మహిళలకు ప్రాతినిధ్యం దక్కటంలేదు అనేది అక్షర...
నిజామాబాద్ లో కరోనాతో చనిపోయిన మృతదేహాలు మారిపోయి, ఒకరికి బదులు ఇంకోకరికి అంత్యక్రియలు నిర్వహించారు. పొరపాటు గుర్తించిన తర్వాత తమ సంబంధీకురాలి మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలోనే వదిలేసి వెళ్లిపోయారు.
భార్యకు బొద్దింకలంటే ఛచ్చేంత భయం..దీంతో మూడు సంవత్సరాలలో 18 ఇళ్లు మారారు. అయినా ఆమె సమస్య తీరలేదు. దీంతో విసిగిపోయిన ఆ భర్త విడాకులు కావాలంటున్నాడు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సెకెండ్ వేవ్ మొదలవగా.. కేసులు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా తెలంగాణలో నిన్న(16 ఏప్రిల్ 2021) రాత్రి 8 గంటల...
SSC grades : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఈ క్రమంలో విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వడంపై ఎస్ఎస్సీ బోర్డు కసరత్తు చేస్తోంది. గత ఏడాది కూడా...
Whatsapp Link: సైబర్ నేరగాళ్లు.. వాట్సప్లో వైరస్ వ్యాప్తి చేయడం పనిగా పెట్టుకుని పలు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. వాట్సాప్ ఎప్పుడూ కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. కానీ, కొత్త రంగులో వాట్సాప్ వస్తోంది, వచ్చేసింది...
జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం వ్యవహారం బీజేపీలో కొత్త వివాదానికి కారణమైంది. లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం విషయంలో టీఆర్ఎస్ నేతలను బీజేపీ నేతలు కలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Vontimitta Temple Closed, Due to Corona : దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు ముందు...
New symptoms of covid 19: కరోనా సెకెండ్ వేవ్ విస్తరిస్తూ భయపెట్టేస్తుంది. ఫస్ట్ వేవ్ కంటే వేగంగా కరోనా విస్తరిస్తూ ఉండగా.. ప్రజలు మాత్రం భయపడకుండా తిరుగుతూ ఉండడంతో కరోనా తీవ్రత విపరీతంగా పెరిపోతుంది....
హార్ట్ ఎటాక్ రావటంతో శుక్రవారం ఆస్పత్రిలో చేరిన ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్(59) కన్ను మూశారు.
Janasena: పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీకి ఊహించని ఎదరుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు త్వరలో జరగబోయే ఎన్నికల పోటీలో జనసేన(గాజుగ్లాసు), ఎంసీపీఐ (యూ)-( గ్యాస్ సిలిండర్), ఇండియన్ ప్రజా...
తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల హాంగామా మొదలైంది. ఉపఎన్నికల నిర్వహణకు రెండు రాష్ట్రాల అధికారులు రెడీ అయ్యారు. ఇటు తెలంగాణలోని నాగార్జున సాగర్లో అసెంబ్లీ స్థానానికి, అటు ఏపీలోని తిరుపతి పార్లమెంట్ స్థానానికి మరి కాసేపట్లో...
కర్నాటక రాజధాని బెంగళూరులో కరోనా కోరలు చాచింది. కరోనా సోకి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. స్మశానాల దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్మశానాల దగ్గర మృతదేహాలను తీసుకొచ్చిన...
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మాయమాటలతో నమ్మించి...
బీజేపీ కోసం టీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. లింగోజీగూడ డివిజన్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజీగూడ డివిజన్ నుంచి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్...
ఐపీఎస్ 2021 సీజన్ 14లో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు బోణీ కొట్టింది. ఈ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై 4 వికెట్లు...
అసలే ప్రపంచ ప్రసిద్ధ సంస్థ. అందులో ఉద్యోగం. పైగా కోట్లలో జీతం. ఇంకేముంది లైఫ్ సెటిల్ అయినట్టే. ఇలాంటి జాబ్ కావాలని ఎవరు మాత్రం కోరుకోరు. కానీ, ఆ జాబ్ కొట్టే టాలెంట్ కొందరికే ఉంటుంది....
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉందన్నారాయన. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత విషయంలో
భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు అదరగొట్టారు. పంజాబ్ బ్యాట్స్ మెన్ ని కట్టడి చేశారు. ముఖ్యంగా చెన్నై బౌలర్ దీపక్ చాహర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా పంజాబ్...
కోవిడ్ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏపీ ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. వైద్య సిబ్బంది, పీపీఈ, డిస్ ఇన్ఫెక్షన్, టెస్టులు, మందులు, న్యూట్రిషన్ ఖర్చులతో కలిపి ఎంత తీసుకోవాలన్న దానిపై ధరలు నిర్ణయించింది.
రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) స్కాంలో కీలక సూత్రధారి అయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రానున్న రోజుల్లో భారత్లో కరోనా మరింత కల్లోలం సృష్టించనుందా? కరోనా దుష్పరిణామాలపై లాన్సెట్ సంచలన నివేదిక వెల్లడించింది.
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.
ఈ క్రమంలో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. కరోనా కట్టడి చర్యలపై అధికారులతో చర్చించారు. వారికి కీలక ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. కోవిడ్ నియంత్రణకు మన దగ్గరున్న ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్ అని సీఎం జగన్...
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుర్జాపూర్లో ఓ నిరుద్యోగిని ఇద్దరు వ్యక్తులు బురిడి కొట్టించారు. రవీందర్ అనే వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని మెసం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా నడిపల్లిలో విషాదం నెలకొంది. కరోనా పాజిటివ్ రావడంతో.. పురుగుల మందు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
AP Corona Cases : ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 24గంటల వ్యవధిలో 6వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో...
జోగుళాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. బ్రతికుండగానే మరణించినట్లు ధృవీకరించారు.
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఓ ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హస్పిటల్కు వెళ్ళి టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది..
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళాలో స్నానాలు చేస్తున్న వారిలో అనేక మంది వైరస్ బారినపడుతున్నారు.
ఐపీఎల్ 2021 సీజన్ 14లో మరో ఇంట్రస్టింగ్ ఫైట్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ బ్యాటింగ్ చేయనుంది....
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్ కోసం ఎన్నికల యంత్రాంగం సామాగ్రిని పంపిణీ చేస్తోంది.