ఫేస్‌బుక్ లైవ్‌లో ఉండగా బోట్ బోల్తాపడి ఇద్దరు..

ఫేస్‌బుక్ లైవ్‌లో ఉండగా బోట్ బోల్తాపడి ఇద్దరు..

FACEBOOK LIVE: బన్‌సిద్ధ్ ప్రాంతంలోని ఓ సరస్సులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తూ.. సోషల్ మీడియాలో లైవ్ ఇస్తున్నారు. ఊహించని పరిణామంతో బోటు బోల్తాపడింది. వారంతా అక్కడే ఉన్న ఐలాండ్ కు వెళ్లాల్సింది. అలా వెళ్తుండగా జర్నీని ఆశ్వాసిదస్దూ లైవ్ వీడియో తీసుకుంటున్నారు.

వారి షికారును రికార్డ్ చేయాలనుకుని పట్టు కోల్పోయారు. అలా ప్రవాహం ధాటికి కింద పడిపోయారు. ‘పడవ బోల్తా పడింది. ఆరుగురు మునిగిపోయారు. పడవ నడిపే వ్యక్తులు అందులో ఉన్న నుంచి బయటకు తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు. ఇద్దరు వ్యక్తుల ఆరోగ్యం చాలా సీరియస్ గా ఉంది.

వారందరినీ జిల్లా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడే అనూజ్ గుప్తా(25), దీపక్ గుప్తా(26) చనిపోయినట్లుగా డాక్టర్లు డిక్లేర్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు పంపారు.