GHMC ఎగ్జిట్ పోల్స్ లైవ్ బ్లాగ్..

  • Published By: Mahesh ,Published On : December 3, 2020 / 05:34 PM IST
GHMC ఎగ్జిట్ పోల్స్ లైవ్ బ్లాగ్..

[svt-event title=”పల్స్ టుడే” date=”03/12/2020,6:58PM” class=”svt-cd-green” ] టీఆర్ఎస్ 86-90

ఎమ్ఐఎమ్ 30-34

బీజేపీ 18-24

కాంగ్రెస్ 1-2 [/svt-event]

 

[svt-event title=”హెచ్ఎమార్ సర్వే” date=”03/12/2020,6:57PM” class=”svt-cd-green” ] టీఆర్ఎస్ 65-70

ఎమ్ఐఎమ్ 27-30

కాంగ్రెస్ 3-6

ఎమ్ఐఎమ్ 35-40 [/svt-event]

[svt-event title=”ఆరా సర్వే” date=”03/12/2020,6:56PM” class=”svt-cd-green” ] ప్రత్యర్థులు తేరుకునే అవకాశం లేకుండా పార్టిసిపేట్ చేశారు.

తక్కువ సమయంలో సన్నద్ధతతో ఎన్నికలు పోవడం కలిసి వచ్చింది.

వరదల కారణంగా పదివేల రూపాయలు ఇవ్వడం కలిసి రాలేదు.

ఈ కారణంగా ప్రీ పోల్ సర్వేలో ఓటేస్తామని చెప్పినవారు 70శాతం మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. [/svt-event]

 

[svt-event title=”ఆరా సంస్థ సర్వే ఇలా ఉంది. ” date=”03/12/2020,6:27PM” class=”svt-cd-green” ] అన్ని సర్వే సంస్థలు నిర్వహించినట్లుగా కాకుండా మత, కుల, లింగం, వయస్సుల వారీగా సర్వే నిర్వహించాం.

ప్రీ పోల్ రెండు సార్లు54వంద మందిని, ఎగ్జిట్ పోల్స్ 100మందిని ఒకసారి, పోస్ట్ పోల్ 1300మందిని సర్వే నిర్వహించాం.

టీఆర్ఎస్ 78 (+/-7)

బీజేపీ 28 (+/-5)

ఎమ్ఐఎమ్ 41 (+/-5)

కాంగ్రెస్ 03 (+/-3) [/svt-event]

 

[svt-event title=”ఐదు సంస్థల సర్వే వివరాలు” date=”03/12/2020,6:24PM” class=”svt-cd-green” ] పార్టీల వారీగా..exitpolls

[/svt-event]
[svt-event title=”ఎన్ఎఫ్ఓ సర్వే ప్రకారం” date=”03/12/2020,6:03PM” class=”svt-cd-green” ] టీఆర్ఎస్ 85-95

బీజేపీ 15-25

ఎమ్ఐఎమ్ —

కాంగ్రెస్ 02-03

[/svt-event]

 

[svt-event title=”నాగన్న సర్వే ప్రకారం” date=”03/12/2020,6:02PM” class=”svt-cd-green” ] టీఆర్ఎస్ 95-101

బీజేపీ 05-12

ఎమ్ఐఎమ్ 35-38

కాంగ్రెస్ 00-01

 

[/svt-event][svt-event title=”పీపుల్స్ సర్వే ఎగ్జిట్ పోల్స్” date=”03/12/2020,5:54PM” class=”svt-cd-green” ] జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం కనిపిస్తుంది. ‘పీపుల్స్ పల్స్’ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాల ప్రకారం..

టీఆరెఎస్ కు 68-78స్థానాలు, బీజేపీకి 25-35 స్థానాలు, ఎంఐఎంకు 38-42స్థానాలు, కాంగ్రెస్ కు 1-5స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ ఫలితాలకు మూడు శాతం అటు ఇటుగా రిజల్ట్ వచ్చే అవకాశముంది. టీఆర్ఎస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ 76కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం.. టీఆర్ఎస్, బీజేపీకి మధ్య 6శాతం ఓట్ల వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.

ఈ ఎన్నికల్లో సైలెంట్ వేవ్ కనిపిస్తోంది. సైలెంట్ వేవ్ పనిచేస్తే బీజేపీ మరింత లాభపడే అవకాశముంది.

టీఆర్ఎస్ కు 38శాతం, బీజేపీకి 32శాతం, ఎంఐఎంకు 13శాతం కాంగ్రెస్ కు 12శాతం, ఇతరులకు 5శాతం ఓట్లు వచ్చే అవకాశముంది. అనేక మున్సిపల్ డివిజన్లలో బహుముఖ పోటీ ఉండటం, పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం వల్ల ఆఖరి ఓటు లెక్కించే వరకూ గెలుపోటముల విషయంలో ఉత్కంఠ నెలకొనే అవకాశముంది.

డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగం, వరద బాధితులకు సహాయం వంటివి ఈ ఎన్నికల్లో ప్రధానాంశాలుగా నిలిచాయి.

ఈ ఎన్నికల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు 28శాతం, నిరుద్యోగుల సమస్య 21శాతం, వరద బాధితులకు సాయం 16శాతం, ట్రాఫిక్ రద్దీ సమస్య 12శాతం, రోడ్ల సమస్య 10శాతం, పారిశుభ్రత 9శాతం, ఇతర అంశాలు 5శాతం ప్రభావితం చూపుతున్నాయి.

ఈ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా ఓట్లు, సీట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. బీజేపీ 2016 ఎన్నికల్లో తెలుగుదేశం పొత్తుతో 4వార్డులు మాత్రమే గెలుచుకుంది.

ఈ సారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సీట్ల సంఖ్యను 6రెట్లు పెంచుకోవడం గమనించదగ్గ విషయం.

సైలెంట్ ఓటు పనిచేస్తే బీజేపీ అనూహ్యంగా 40అంతకుమించి సీట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఎంపీ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ కొంత పోటీ ఇవ్వగలిగింది.

సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడింది. ఇతర పార్టీలతో పోలిస్తే ఎంఐఎం స్ట్రైక్ రేట్ చాలా బాగుంది.

మజ్లిస్ పార్టీ ఈ ఎన్నికల్లో 51వార్డుల్లో మాత్రమే పోటీ చేసినప్పటికీ దాదాపు 42వార్డుల్లో గెలుపొందే అవకాశముంది.

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, వామపక్షాలు పోటీ నామమాత్రంగానే ఉంది. చాలా చోట్ల ఆయా పార్టీల అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయే అవకాశముంది.

సిట్టింగ్ కార్పొరేటర్లపై అసంతృప్తి టీఆర్ఎస్ ను దెబ్బతీస్తోంది. వరద సాయంలో జరిగిన అక్రమాలు టీఆర్ఎస్ గెలుపు అవకాశాలను గండికొట్టాయి.

మజ్లిస్ తక్కువ సీట్లలో పోటీ చేయడం వల్ల టీఆర్ఎస్ కు కలిసొచ్చింది. ముఖ్యంగా ఎంఐఎం పోటీ చేయని వార్డుల్లో ముస్లింలు 80శాతం మంది టీఆర్ఎస్ కు మద్ధతిచ్చారు.

రాజకీయ విశ్లేషకులు అనుకున్నంత, బీజేపీ ఆశించినంత మేరకు హిందువుల ఓట్లు గంపగుత్తగా బీజేపీ వైపు మొగ్గు చూపలేదు.

కాంగ్రెస్, ఇతర పార్టీలు చీల్చిన ఓట్ల కారణంగా టీఆర్ఎస్ కు అనేక వార్డుల్లో లబ్ధి చేకూరింది. ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం ఎక్కువగా ఉంది. అభ్యర్థుల గెలుపోటములను ఈ అంశాలు ప్రభావితం చేశాయి. [/svt-event]

 

[svt-event title=”సీపీఎస్ టీం ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం..” date=”03/12/2020,5:59PM” class=”svt-cd-green” ] జీహెచ్ఎంసీ మేయర్ పదవితో పాటు పలు సీట్ల కోసం జరిగిన ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ వివరాలిలా ఉన్నాయి. నమోదైన ఓటు శాతం వివరాలు ఇలా ఉన్నాయి.

టీఆర్ఎస్ పార్టీ – 39.8%
బీజేపీ – 27.9%
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ – 14.7%
ఏఐఎమ్ఐఎమ్ – 13.4%
ఇతరులు – 4.2%

సీట్ల వాటా ఇలా ఉండనుంది..
టీఆర్ఎస్ పార్టీ 82-96
బీజేపీ 12-20
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3-5
ఏఐఎమ్ఐఎమ్ 32-38
ఇతరులు 0

[/svt-event]