Rajasthan : హత్య కేసు సాక్ష్యాలను కోతి ఎత్తుకెళ్ళింది-కోర్టుకు తెలిపిన పోలీసులు
హత్య కేసును విచారిస్తున్న కోర్టుకు రాజస్థాన్ పోలీసులు వింత వివరణ ఇవ్వటంతో అంతా నివ్వెరపోయారు. హత్య కేసులో తాము సేకరించిన సాక్ష్యాలను కోతి ఎత్తుకెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. వాటిలో హత్యకు ఉపయోగించిన ఆయుధం కత్తికూడా ఉందని వివరించారు.

Rajasthan : హత్య కేసును విచారిస్తున్న కోర్టుకు రాజస్థాన్ పోలీసులు వింత వివరణ ఇవ్వటంతో అంతా నివ్వెరపోయారు. హత్య కేసులో తాము సేకరించిన సాక్ష్యాలను కోతి ఎత్తుకెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. వాటిలో హత్యకు ఉపయోగించిన ఆయుధం కత్తికూడా ఉందని వివరించారు.
కేసు వివరాలలోకి వెళితే …….రాజస్ధాన్లోని జైపూర్లోని చాంద్వాజీ ప్రాంతంలో శశికాంత్ శర్మ అనే వ్యక్తి సెప్టెంబర్ 2016లో ఆదృశ్యమయ్యాడు. ఆదృశ్యమైన మూడు రోజులకు అతని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. శశికాంత్ శర్మను హత్య చేసారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ హత్య కారణంగా అప్పట్లో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. శశికాంత్ కుటుంబ సభ్యులు ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిని దిగ్భందం చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన జరిగిన ఐదు రోజులకు చాంద్వాజీ ప్రాంతానికే చెందిన ఇద్దరు నిందితులు రాహుల్, మోహన్ లాల్ కండేరాలను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు నిందితులు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసును వివిధ దశల్లో విచారణచేసి నిందితులను కోర్టులో ప్రవేశ పెట్టారు.
పోలీసు స్టేషన్ ఆడిటరీలో ఖాళీ లేకపోవటంతో పోలీసులు ఈ కేసుకు సంబంధించిన ఫైలును, సాక్ష్యా ధారాలను, మరో కేసుకు సంబంధించిన 15 ముఖ్యమైన ఆదారాలు ఉన్న బ్యాగ్ను పోలీసు స్టేషన్లోనే ఉన్న చెట్టు కింద దాచి పెట్టారు.
ఇటీవల ఈకేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ప్రవేశ పెట్టమని కోర్టు కోరినప్పుడు… సాక్ష్యాధారాలను కోతి ఎత్తుకెళ్లిందని… అందుకు బాధ్యత వహించిన పోలీసు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశామని తెలిపారు. అనంతరం కాలంలో ఆ కానిస్టేబుల్ కూడా మరణించాడని పోలీసులు కోర్టుకు లిఖిత పూర్వకంగా తెలిపారు.
Also Read : Loan Recovery Agents : లోన్ రికవరీ ఏజెంట్ల దాష్టీకం-వ్యక్తి ఆత్మహత్య
- AP Crime : గంజి ప్రసాద్ హత్యకు మూడు రోజులు రెక్కీ..12మందిపై కేసు నమోదు..ఆరుగురు అరెస్ట్ : ఎస్సీ రాహుల్ దేవ్ శర్మ
- Ashok Gehlot: మత ఘర్షణల్ని ప్రోత్సహిస్తున్న బీజేపీ: రాజస్థాన్ సీఎం
- Rajasthan Curfew : జోద్పూర్లో ఉద్రిక్తత.. రేపు రాత్రి వరకు కర్ఫ్యూ .. బయటకు వస్తే అంతే..!
- Gunturu : బీటెక్ విద్యార్ధిని రమ్య హత్యకేసులో నిందితుడికి ఉరిశిక్ష
- bride: పెళ్లి దుస్తుల్లో పరీక్షకు హాజరైన నవ వధువు
1Indian Army Jobs : ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల భర్తీ
2Sink hole in China : చైనాలో బయటపడ్డ అతిపెద్ద సింక్ హోల్..దాంట్లో అందమైన అడవి
3bank of baroda: బ్యాంకు చోరీ కేసులో ట్విస్ట్.. లొంగిపోయిన క్యాషియర్
4Job Notification : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ
5Child marriage: పుట్టిన రోజు వేడుక పేరుతో 12ఏళ్ల బాలిక పెళ్లికి యత్నం.. చాకచక్యంగా తప్పించుకున్న..
6NTR : ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. బాలకృష్ణ చేతుల మీదుగా..
7Arvind Kejriwal: ఢిల్లీలో కూల్చివేతలు.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్
8CM jagan: మూడేళ్లలో ఎక్కడా కరువులేదు.. దత్తపుత్రుడు అప్పుడెందుకు ప్రశ్నించలేదు..
9Sashi Preetam : 100 ఫ్రీ షోలు.. ఆ తర్వాతే థియేటర్కి.. కొత్తగా ట్రై చేస్తున్న చిన్న సినిమా డైరెక్టర్..
10Buddha Venkanna: శ్రీలంకలో రాజపక్సేకు పట్టిన గతే జగన్కూ: బుద్ధా వెంకన్న
-
Swimming Pool Boy Died : నాగోల్ స్విమ్మింగ్ పూల్ బాలుడు మృతి కేసు.. అనుమతుల్లేవని తేల్చిన జీహెచ్ఎంసీ
-
Youngster Suicide : ఐపీఎల్ బెట్టింగ్ కు యువకుడు బలి
-
Tomato Price : టమాటా ధరకు మళ్లీ రెక్కలు..కేజీ ఎంతో తెలుసా?
-
Drugs Case : విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక వివరాలు సేకరణ
-
Mango Fruits : కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లను గుర్తించడం ఎలాగో తెలుసా?
-
America : ఒకే చోట పనిచేసే 11 మంది మహిళలు ఒకేసారి ప్రెగ్నెంట్
-
Bapatla : మహిళా వాలంటీర్ దారుణ హత్య
-
PM Modi : నేడు ప్రధాని మోదీ నేపాల్ పర్యటన..ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు