Samantha: ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పబోతున్ సామ్.. ఇక ఆగేదే లేదట!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత తాను మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా ప్రకటించడంతో ఆమె అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే, ఆమె తన వ్యాధికి చికిత్సను తీసుకుంటున్నానని.. త్వరలోనే దాన్ని జయించి తిరిగి వస్తానంటూ ధీమాగా చెప్పడంతో ఆమె త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకున్నారు. సామ్ త్వరలోనే తన అభిమానులు ఓ గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతుందట.
Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత తాను మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా ప్రకటించడంతో ఆమె అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే, ఆమె తన వ్యాధికి చికిత్సను తీసుకుంటున్నానని.. త్వరలోనే దాన్ని జయించి తిరిగి వస్తానంటూ ధీమాగా చెప్పడంతో ఆమె త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకున్నారు. ఇక సమంత నటించిన రీసెంట్ మూవీ యశోద కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలవడంతో ఈ బ్యూటీ, తన నెక్ట్స్ సినిమాలను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Samantha : “నేను పోరాడ గలిగితే, నువ్వు పోరాడ గలవు”.. సమంత నాకు ధైర్యాన్ని ఇచ్చింది.. విక్రమ్ భట్!
అయితే, సామ్ త్వరలోనే తన అభిమానులు ఓ గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతుందట. ఆమె ప్రస్తుతం తన అనారోగ్యాన్ని జయించినట్లుగా తెలుస్తోంది. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఇక పూర్తిగా ఫోకస్ పెట్టి, పెండింగ్లో ఉన్న సినిమాలన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సామ్ రెడీ అవుతోందట. అయితే ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఖుషి’ సినిమా షూటింగ్లో సామ్ జాయిన్ కానుందట. డిసెంబర్ 10 లేదా 15 నుంచి ఖుషీ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. హైదరాబాద్లో జరిగే ఈ షెడ్యూల్లో సామ్ కూడా జాయిన్ కానుందని తెలుస్తోంది.
Samantha : కేరళలో సమంత.. మాయోసైటిస్ కి ఆయుర్వేద వైద్యం..?
ఈ వార్తతో సామ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటి, అనారోగ్యాన్ని కూడా జయించి తాను ఎంత పవర్ఫుల్గా ఉన్నానో అందరికీ నిరూపించిందని వారు ఆమెను ప్రశంసిస్తున్నారు.