Home » Crime News » వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి
Published
6 months agoon
By
murthyవరంగల్ రూరల్ జిల్లాలో ఈ తెల్లవారు ఝూమున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మరణించారు. బుధవారం తెల్లవారుజామున దామెర మండలం పసరగొండ క్రాస్ రోడ్ వద్ద లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టించాడు. దీంతో కారు నుజ్జునుజ్జయింది.
కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడి కక్కడే మరణించారు. కాగా మృతులంతా 22 నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సు కలవారు కావటం గమనార్హం. మరణించిన వారు మేకల ప్రవీణ్, మేకల రాజేష్, మేడి పవన్, రోహిత్, రహీంలుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
చిన్న ఇల్లు పెట్టాడు…. భార్య నగలన్నీ తాకట్టు పేరుతో ప్రియురాలికి అలంకరించాడు
సండే కూడా సెలవు లేదు
సండే కూడా సెలవు లేదు
రేషన్ కార్డుదారులకు కేంద్రం గుడ్ న్యూస్, ఈ నెంబర్కు ఫిర్యాదు చేస్తే చాలు
అమెరికా వెళ్తానన్న భార్య, నరికి చంపిన భర్త, ఆ తర్వాత ఆత్మహత్య.. గుండెలు పిండే విషాదం
మద్యం ఆదాయం రూ.15వేల కోట్లు