Published
1 month agoon
Man killed in Guntur District Clash for Fifty rupees:గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 50రూపాయల కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందగా.. స్థానికంగా కలకలం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పాల డైరిలో రూ.50 అప్పు విషయంలో యువకుల మధ్య గొడవ జరిగింది.
ఈ గొడవలో గుమస్తా బాజి అనే యువకుడిపై మిగిలిన వారు పిడిగుద్దులతో దాడి చేయగా.. బాజీ కుప్పకూలిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాజి రోడ్డుపై పడిపోయిన వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదేం కక్కుర్తి.. పైసా ఖర్చవకుండా ఫ్రీగా ప్రయాణం చేసేందుకు అంబులెన్స్కి కాల్
ఉల్లిగడ్డల చోరీకి వచ్చాడనే అనుమానంతో వ్యక్తిని కొట్టి చంపిన రైతులు, కర్నూలు జిల్లాలో విషాదం
ఆస్ట్రేలియాలో తెలుగు వాసి అనుమానాస్పద మృతి, రెండేళ్ల కిందటే వివాహం
కాల్మనీ వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
గుంటూరు జిల్లాలో భూకంపం
జస్ట్ రూ.5 గమ్తో 500మంది బ్యాంకు ఖాతాలు హ్యాక్ చేసిన కేటుగాడు, యూపీలో ఘరానా మోసం