‘ఆచార్య’ హైద‌రాబాద్ చేరుకున్న‌ారు..

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ప‌వ‌ర్‌ఫుల్ మెగా ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆచార్య’‌. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగర్వాల్, పూజా హెగ్డే క‌థానాయిక‌లు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్-కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిరంజ‌న్ రెడ్డి- రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌లు.

‘ఆచార్య’ హైద‌రాబాద్ చేరుకున్న‌ారు..

Acharya Khammam Schedule: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ప‌వ‌ర్‌ఫుల్ మెగా ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆచార్య’‌. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగర్వాల్, పూజా హెగ్డే క‌థానాయిక‌లు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్-కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిరంజ‌న్ రెడ్డి- రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌లు.

Acharya

ఇటీవ‌ల ఖ‌మ్మంలో ఓ షెడ్యూల్‌ జరిపింది చిత్ర‌బృందం. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి- రామ్ చ‌రణ్ పై కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రించారు. తాజాగా ఈ షెడ్యూల్ విజ‌య‌వంతంగా పూర్త‌యింద‌ని నిర్మాత‌లు వెల్ల‌డించారు. నిర్మాత‌ల్లో ఒక‌రైన నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ- ‘‘ఖ‌మ్మం షెడ్యూల్ ఎలాంటి ఆటంకాల్లేకుండా స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసి తిరిగి హ‌ైద‌రాబాద్‌లో అడుగుపెట్టాం. చిరంజీవి-చ‌ర‌ణ్‌పై కీల‌క స‌న్నివేశాల‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌రించాం’’ అన్నారు..

Acharya

ఇప్పటికే థియేట్రికల్, శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ రికార్డ్ రేటుకి అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. సోనూ సూద్, తనికెళ్ల భరణి కీలకపాత్రల్లో నటిస్తున్న ‘ఆచార్య’ మే 13న థియేటర్లలోకి రానుంది. తిరు సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Acharya