Captain Miller: “ధనుష్-సందీప్ కిషన్” పాన్ ఇండియా మూవీ లాంచ్..

తమిళ్ స్టార్ హీరో ధనుష్, తెలుగు యువ హీరో సందీప్ కిషన్ ప్రధాన తారాగణంగా ఒక భారీ బుడ్జెక్టు పిరియాడికల్ మూవీ రాబోతుంది. పాన్ ఇండియా లెవెల్ తెరకెక్కబోతున్న ఈ మూవీ కథాంశం 30వ దశకం నేపథ్యం చుట్టూ తిరగనుంది. "కెప్టెన్ మిల్లర్" టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా పూజా కారిక్రమాలు చిత్ర యూనిట్ నేడు ఘనంగా నిర్వహించింది.

Captain Miller: “ధనుష్-సందీప్ కిషన్” పాన్ ఇండియా మూవీ లాంచ్..

Captain Miller Movie Pooja Ceremony

Captain Miller: తమిళ్ స్టార్ హీరో ధనుష్, తెలుగు యువ హీరో సందీప్ కిషన్ ప్రధాన తారాగణంగా ఒక భారీ బుడ్జెక్టు పిరియాడికల్ మూవీ రాబోతుంది. పాన్ ఇండియా లెవెల్ తెరకెక్కబోతున్న ఈ మూవీ కథాంశం 30వ దశకం నేపథ్యం చుట్టూ తిరగనుంది. “కెప్టెన్ మిల్లర్” టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా పూజా కారిక్రమాలు చిత్ర యూనిట్ నేడు ఘనంగా నిర్వహించింది.

IND vs SL T20I : రెండో టీ20లో చెలరేగిన నిశాంక.. టీమిండియా టార్గెట్ 184

ఇక ఈ సినిమాకి కెప్టెన్ మిల్లర్ టైటిల్ పెట్టడంతో.. తమిళనాట ఈ సినిమా “ది ఫస్ట్ బ్లాక్ టైగర్-వెల్లిపురం వసంతన్” బయోపిక్? అనే చర్చ నడుస్తుంది. ఈ విషయంపై డైరెక్టర్ ‘అరుణ్ మాతేశ్వరన్’ని ప్రశ్నించగా.. ‘ఇది కేవలం ఫిక్షనల్ స్టోరీ మాత్రమే, ఎవరి బయోపిక్ కాదంటూ’ క్లారిటీ ఇచ్చాడు.

సినిమా టైటిల్ అండ్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన మూవీ మేకర్స్ వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ చిత్రాన్ని విడుదలచేలానే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాల్లో ధనుష్ కి జంటగా గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. జీ వి ప్రకాష్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.