Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటలో మహేష్ డైలాగ్ పవన్ కోసమేనా?
మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి...

Sarkaru Vaari Paata: మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మహేష్ మాస్ స్వాగ్ ఈ సినిమాకే హైలైట్గా నిలవడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీరారు. ఇక ఈ సినిమాలో మహేష్ చెప్పే మాస్ డైలాగులకు థియేటర్ల టాపులు లేచిపోయాయి.
Sarkaru Vaari Paata: ఓటీటీలో సర్కారు వారి పాట.. ఎప్పుడంటే..?
ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్లో బాబు చెప్పిన ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’’ అనే డైలాగ్ ఎంతలా రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని ఈ డైలాగ్ వైయస్.జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పిన డైలాగ్ కావడంతో దీనిపై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేశారు. అయితే ఈ డైలాగ్ కంటే కూడా మరో పవర్ఫుల్ డైలాగ్ ఈ సినిమాలో ఉంది. ఈ డైలాగ్ విన్న వారు ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గురించే అని ఇట్టే పట్టేస్తారు. ఈ సినిమా క్లైమాక్స్లో వచ్చే ఈ పవర్ఫుల్ డైలాగ్..‘‘ జనం తోడు ఉన్నోడికి విజయం దక్కకపోయినా ఆ జనం అతడి వెన్నంటే ఉంటారు..అది చాలు!’’ అని ఉంటుంది.
Sarkaru Vaari Paata: ఆ ఒక్కదాని కోసం పది రోజులు కష్టపడ్డ మహేష్!
ఈ డైలాగ్ గ్యారెంటీగా పవన్ కళ్యాణ్ను ఉద్దేశించే ఈ సినిమాలో వాడారని పలువురు కామెంట్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పవన్ కళ్యాణ్కు జనంతోడు రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకే అతడిని ఉద్దేశించే ఈ డైలాగ్ చెప్పి ఉండొచ్చని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక మరో కోణంలో చూస్తే, పవన్తో మహేష్కు ఉన్న సాన్నిహిత్యం కారణంగా కూడా ఈ డైలాగ్ ఈ సినిమాలో పెట్టారని పలువురు అంటున్నారు. గతంలో పవన్ సినిమా ‘జల్సా’కు మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడమే దీనికి ఉదాహరణగా వారు చెబుతున్నారు. ఏదేమైనా ఒక్క సినిమాలో ఇద్దరు రాజకీయ నేతలను ఉద్దేశించి మహేష్ చెప్పిన డైలాగులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
- Saipallavi: ముసుగేసుకుని ప్రేక్షకుల మధ్యలో సినిమా చూసిన సాయిపల్లవి!
- sarkaru Vaari Paata : అమెరికాలో ఈ రికార్డ్ ఒక్క మహేష్ బాబుకే.. రీజనల్ సినిమాతో వరుసగా నాలుగో సారి..
- Mahesh Babu : సర్కారు వారి పాట.. మ మ మాస్ సెలబ్రేషన్స్.. కర్నూలులో..
- Kushi : పవన్ కళ్యాణ్ హిట్ టైటిల్తో సమంత, విజయ్ దేవరకొండ.. ఫ్యాన్స్ ఏమంటారో??
- Sarkaru Vaari Paata : సినిమా రిలీజ్ అయ్యాక మహేష్.. డైరెక్టర్ పరశురామ్కి ఫోన్ చేసి ఏం చెప్పారో తెలుసా??
1Nalgonda : కాబోయే భర్త వేధింపులతో యువతి ఆత్మహత్య
2TS Politics : కాంగ్రెస్ వన్ ఫ్యామిలీ వన్ టికెట్ ఫార్మలాతో..తెగ టెన్షన్ పడిపోతున్న తెలంగాణ సీనియర్ నేత
3P Chidambaram : కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఇళ్లు, ఆఫీస్లపై సీబీఐ దాడులు
4AP Politics : లోక్సభ స్థానాలపై చంద్రబాబు ఫోకస్..స్ట్రాంగ్ అభ్యర్ధుల కోసం వెదుకులాట
5Mahesh Babu : సర్కారు వారి పాట సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు
6Hyderabad News: బీర్లు తెగ తాగేస్తున్నారు.. గ్రేటర్ పరిధిలో రికార్డు స్థాయిలో విక్రయాలు..
7Economic Downturn : ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు!
8Madras High Court : దేశ చరిత్రలోనే తొలిసారి-వాట్సప్ ద్వారా కేసు విచారించిన న్యాయమూర్తి
9Kangana Ranaut : ఆ స్టార్ కిడ్స్ ఉడకబెట్టిన కోడిగుడ్లలా ఉంటారు.. మరోసారి బాలీవుడ్ పై కంగనా విమర్శలు..
10PM Vickram singhe : శ్రీలంకలో ఒక్కరోజుకు మాత్రమే సరిపోయే పెట్రో నిల్వలు : ప్రధాని విక్రమ్ సింఘే
-
Bajrang Dal camp : బయపెట్టిన బజరంగ్ దళ్ శిక్షణ..ఎయిర్ పిస్టల్స్, త్రిశూలాలతో కార్యకర్తలకు ట్రెయినింగ్
-
LIC : నేడే ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్
-
CM Jagan : నేడు కర్నూలుకు సీఎం జగన్..ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
-
PM Modi: ప్రధాని మోదీ ప్రజల మనిషి అని చెప్పే ఆసక్తికర ఘటనలు ఇవి
-
Sourav Ganguly: విరాట్, రోహిత్ల ఫామ్పై బేఫికర్ అంటోన్న గంగూలీ
-
Potato : ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు పోగొట్టే బంగాళదుంప!
-
Karnataka Contractor: ప్రభుత్వ అధికారులు 40 శాతం లంచం అడుగుతున్నారని ప్రధానికి లేఖ రాసిన కాంట్రాక్టర్ పై కేసు
-
Kerala Court: 25 మంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సభ్యులకు జీవిత ఖైదు విధించిన కేరళ కోర్టు