వైరల్ అవుతున్న మెగాస్టార్ మెగా పిక్
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ ఫోటోని, మెగా కోడలు ఉపాసన ట్వట్టర్లో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ మెగా క్లిక్ వెనక ఉన్న కథేంటంటే, రీసెంట్గా ఉపాసన తల్లిదండ్రులు, చౌమహల్లా ప్యాలెస్లో, హైదరాబాదీ కల్చర్లో, తమ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం డిన్నర్ ఏర్పాటు చేసారు. ఆ సందర్భంగా, డిన్నర్లో తమ టాలెంట్తో అక్కడి వారిని అలరించిన సూఫీ సింగర్స్ని అభినందిస్తూ, మెగాస్టార్ చిరంజీవి వారితో కలిసి ఒక ఫోటో దిగారు.గుబురు గెడ్డం, కుర్తాలో చిరు మెరిసి పోతున్నాడు.
హౌ స్వీట్ మామాయ్య అంటూ, ఉపాసన ఆ పిక్ని షేర్ చేసింది. చిరు, ఆయన భార్య సురేఖ, ఉపాసన పేరెంట్స్తో కలిసి తీసుకున్న మరో ఫోటోని, నౌ దట్స్ ఏ రాయల్ పిక్.. అనే క్యాప్షన్తో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ తీసింది ఉపాసనే కావడం విశేషం. చిరు లేటెస్ట్ పిక్స్ని మెగాభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.