Nagarjuna: ఏంటి.. నాగ్ ఓకే చేసింది రీమేక్ కథనా..?

అక్కినేని నాగార్జున నటించిన రీసెంట్ మూవీ ‘ది ఘోస్ట్’ దసరా కానుకగా రిలీజ్ అయ్యి మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ కూడా చేస్తున్నారు. ఈ మూవీలో నాగ్ యాక్షన్ లెవెల్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమాను అభిమానులు ఓటీటీలో ఎంజాయ్ చేస్తున్నారు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం నాగ్ ప్రముఖ రచయిత ప్రసన్న కుమార్ చెప్పిన ఓ స్క్రిప్టుకు ఇంప్రెస్ అయ్యాడని గతంలో తెలిపాం.

Nagarjuna: ఏంటి.. నాగ్ ఓకే చేసింది రీమేక్ కథనా..?

Nagarjuna Prasanna Kumar Script Is A Remake One

Nagarjuna: అక్కినేని నాగార్జున నటించిన రీసెంట్ మూవీ ‘ది ఘోస్ట్’ దసరా కానుకగా రిలీజ్ అయ్యి మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ కూడా చేస్తున్నారు. ఈ మూవీలో నాగ్ యాక్షన్ లెవెల్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమాను అభిమానులు ఓటీటీలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం నాగ్ పలు కథలు వింటున్నాడు.

Nagarjuna: మరో కథను ఓకే చేసిన నాగ్.. కానీ డైరెక్టరే లేడట!

ఈ క్రమంలోనే ప్రముఖ రచయిత ప్రసన్న కుమార్ చెప్పిన ఓ స్క్రిప్టుకు నాగ్ ఇంప్రెస్ అయ్యాడని గతంలో తెలిపాం. ఇప్పుడు ఈ స్క్రిప్టుకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగ్ కోసం ప్రసన్న కుమార్ డెవెలప్ చేసిన స్క్రిప్టు ఓ రీమేక్ కథ అని తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘పొరింజు మరియం జోస్’ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ప్రసన్న కుమార్ కొన్ని మార్పులు చేశాడట.

Nagarjuna: సినీ హీరో నాగార్జునతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏపీ హైకోర్టు నోటీసులు.. ఎందుకు?

ఇక ఈ కథ నాగ్‌కు నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు ఆయన ఆసక్తిని కనబరిచినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ విషయానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు అక్కినేని అభిమానులు.