Parashuram : నేను ఆయన ఫ్యాన్.. అందుకే సర్కారు వారి పాటలో ఆ డైలాగ్ వాడాను..
డైరెక్టర్ పరుశురాం మాట్లాడుతూ.. ''నేను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిగారి అభిమానిని. ఆయనను చూస్తే ఒక హీరోలా కనిపిస్తారు. ఆయన వద్దకు..........

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ అయితే అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. సినిమా కోసం అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సర్కారువారి పాట సినిమా మే 12న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే తమన్, కీర్తి సురేష్, గేయ రచయిత అనంత శ్రీరామ్, డైరెక్టర్ పరుశురాం ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇవాళ (మే 7న) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ లో నేను విన్నాను.. నేను ఉన్నాను.. అనే డైలాగ్ ఉండటంతో దీనిపై చాలా పెద్ద చర్చే జరిగింది. పలువురు దీనిని రాజకీయంగా కూడా చూస్తూ చర్చించారు. అందుకు కారణం ఈ డైలాగ్ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ వాడటమే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ పరుశురాం మాట్లాడుతూ ఈ డైలాగ్ పై క్లారిటీ ఇచ్చాడు.
Mohan Juneja : కేజీఎఫ్ నటుడు మృతి.. సంతాపం తెలుపుతున్న కన్నడ సినీ ప్రముఖులు..
డైరెక్టర్ పరుశురాం మాట్లాడుతూ.. ”నేను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిగారి అభిమానిని. ఆయనను చూస్తే ఒక హీరోలా కనిపిస్తారు. ఆయన వద్దకు ఎవరైనా ఏదైనా సమస్యని తీసుకెళితే నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ భరోసా ఇచ్చేవారు. సర్కారువారి పాట సినిమాలో కూడా అలాంటి ఒక సందర్భం రావడంతో ఈ డైలాగ్ నే వాడాలనుకున్నాను. దీనికి మహేష్ గారు కూడా ఒప్పుకున్నారు” అని తెలిపారు.
- Allu Arjun: మహేష్కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్తో బన్నీ మూవీ..?
- Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మహేష్ వేట మామూలుగా లేదుగా!
- Mahesh Babu : రీజనల్ సినిమాతో 160 కోట్ల గ్రాస్.. 100 కోట్ల షేర్.. మహేష్ స్టామినాతో అదరగొడుతున్న ‘సర్కారు వారి పాట’
- Mahesh Babu : సర్కారు వారి పాట సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు
1IPL2022 Hyderabad Vs PBKS : ఓటమితో టోర్నీని ముగించిన హైదరాబాద్.. లాస్ట్ మ్యాచ్ పంజాబ్దే
2Telangana Covid Bulletin Report : తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే
3IPL2022 Punjab Vs SRH : రాణించిన పంజాబ్ బౌలర్లు.. మోస్తరు స్కోరుకే హైదరాబాద్ పరిమితం
4Special Songs: క్యూ కడుతున్న స్టార్ హీరోయిన్స్.. స్పెషల్ సాంగ్కు ఓ లెక్కుంది!
5Tollywood Movies: టాలీవుడ్ను ఊరిస్తున్న ఊరమాస్.. ముందుంది అసలైన మాస్ జాతర
6Special Songs: స్టార్ డైరెక్టర్లే.. స్పెషల్ సాంగ్స్పై స్పెషల్ ఇంట్రెస్ట్!
7Srikakulam Crime: మురుగు కాలువ పైప్ గురించి గొడవ: శ్రీకాకుళంలో యువకుడిపై గునపంతో దాడి
8Helipad tour in Goa: ఆకాశంలో విహరిస్తూ గోవా బీచ్ అందాలు చూడొచ్చు: అందుబాటులోకి వచ్చిన హెలి టూరిజం
9Cars Collided: అంబులెన్సుకు దారి ఇస్తూ 7 కార్లు ఢీ
10Tomato : టొమాటోల్లోని సి విటమిన్ శరీరానికి అందాలంటే!
-
Watch Epic Video : పేపర్ రాకెట్తో గిన్నిస్ బుక్ రికార్డు బ్రేక్.. వీడియో వైరల్!
-
Vehicles in Goa: దేశంలోనే అధిక వాహనాలు ఉన్న రాష్ట్రం ‘గోవా’: ప్రమాదాలు, రద్దీ కూడా ఎక్కవ
-
Hot Water : అజీర్ణ సమస్యలు తొలగించే గోరువెచ్చని నీరు!
-
PM Modi : ఈనెల 23, 24న ప్రధాని మోదీ జపాన్ పర్యటన
-
Viral Video : హాలీవుడ్ సీన్ కాదు.. నిజంగానే భారీ మొసలి రోడ్డుపైకి వచ్చింది.. వీడియో..!
-
Pineapple : బరువు తగ్గించటంతోపాటు, బీపీని నియంత్రించే పైనాపిల్!
-
Jagityala : ఆడబిడ్డతో ఇంటికి వచ్చిన కోడలికి ఘనస్వాగతం పలికిన అత్త
-
India – China fight: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్దమౌతున్న భారత్: నుబ్రా వ్యాలీ-డీబీఓ రోడ్డు పనులు వేగవంతం