Ranveer Singh : బాలీవుడ్ స్టార్ హీరో సినిమా సెట్లో పూరి, ఛార్మి..
ఛార్మి రణవీర్ తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. ''రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ సెట్స్లో మీ ఎనర్జీ మరియు బాండింగ్ తో మా పై అద్భుతమైన వైబ్ చూపించారు రణవీర్ సింగ్. ఇక కరణ్ జోహార్.......

Ranveer Singh : ఇటీవల కాలంలో పూరి జగన్నాధ్, ఛార్మి బాలీవుడ్ చుట్టే తిరుగుతున్నారు. విజయ్ హీరోగా ‘లైగర్’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి బాలీవుడ్ అగ్ర దర్శక,నిర్మాత కరణ్ జోహార్ కూడా నిర్మాతగా ఉండటంతో బాలీవుడ్ లో వీరు బాగా నాటుకుపోతున్నారు. బాలీవుడ్ ఫంక్షన్స్ కి వెళ్తూ అందరితో సంబంధాలు పెంచుకుంటున్నారు. ఇటీవల విజయ్ హీరోగా అనౌన్స్ చేసిన ఇంకో సినిమాకి కూడా బాలీవుడ్ నిర్మాతలు ఉన్నారు. ఇలా పూరి, ఛార్మీలు బాలీవుడ్ లో పాతుకుపోవాలని చూస్తున్నారు.
కరణ్ జోహార్ కూడా పూరికి, ఛార్మికి వెనక ఉండి అన్ని విషయాల్లోనూ సపోర్ట్ ఇస్తున్నాడు. ప్రస్తుతం కరణ్ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ హీరోగా ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ అనే సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో ఉంది. దీంతో ఈ సినిమా సెట్ కి పూరి, ఛార్మిలు వెళ్లి అక్కడ కరణ్ జోహార్ తో పాటు రణవీర్ సింగ్ ని కూడా కలిశారు. కరణ్, రణవీర్ వీరికి మంచి ఆతిధ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా వీరంతా కలిసి ఫోటోలు దిగారు.
Piyush Goyal : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై సెంట్రల్ మినిస్టర్ పొగడ్తలు.. రిప్లై ఇచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ టీం
ఈ ఫోటోలను ఛార్మి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఛార్మి రణవీర్ తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. ”రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ సెట్స్లో మీ ఎనర్జీ మరియు బాండింగ్ తో మా పై అద్భుతమైన వైబ్ చూపించారు రణవీర్ సింగ్. ఇక కరణ్ జోహార్ మీరు ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొడుతున్నారు” అంటూ పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తానికి పూరి, ఛార్మి మాత్రం మెల్లిగా బాలీవుడ్ లో సెట్ అయిపోతున్నారు. ఇప్పటికే ముంబైకి మకాం కూడా మార్చారు.
- Virata Parvam : మూడు రోజుల్లో విరాటపర్వం.. సాయిపల్లవి క్రేజ్తో పెరిగిపోతున్న అంచనాలు..
- Pooja Hegde: ‘జనగణమన’లో పూజా రెమ్యునరేషన్.. అమ్మడి కెరీర్లో ఇదే హయ్యెస్ట్!
- Bollywood : ఇప్పటికైనా బాలీవుడ్ కరోనా కేర్ తీసుకుంటుందా??
- Sai Pallavi: నేనూ సాయి పల్లవి ఫ్యానే అంటోన్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్
- Karan Johar : బాలీవుడ్లో మరోసారి కరోనా కలకలం.. కరణ్ జోహార్ పార్టీ వల్లే.. 50 మందికి పైగా??
1Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ లక్షణాల గురించి తెలుసా..
2IndVsIreland 2ndT20I : సెంచరీ బాదిన దీపక్ హుడా.. ఐర్లాండ్ ముందు భారీ లక్ష్యం
3World’s Ugliest Dog : ప్రపంచంలో అత్యంత అందవిహీనమైన కుక్క ఇదే.. రూ.లక్ష గెలుచుకుంది
4GPF Money : అసలేం జరిగింది? ఉద్యోగుల GPF ఖాతాల నుంచి రూ.800 కోట్లు మాయం
5Udaipur incident: ఊహకు అందని ఘటన జరిగింది.. మోదీ, షా స్పందించాలి: రాజస్థాన్ సీఎం
6Elon Musk : మస్క్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా.. బిలియనీర్ బర్త్డే రోజున ట్విట్టర్ ఫాలోవర్లు ఎంతంటే?
7Telangana Covid Bulletin : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
8Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
9Dharmendra Pradhan: అప్పటివరకు బిహార్ సీఎంగా నితీశ్ కుమారే..: ధర్మేంద్ర ప్రధాన్
10Srinivasa Klayanam : సెయింట్ లూయిస్లో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్లో హ్యాంగౌట్స్ షట్డౌన్.. గూగుల్ చాట్కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!