సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న”రాజమౌళి-999″ ట్రైలర్

సురేష్, కార్తీక్, శ్రీబాలా, నాయుడు, నగేష్ ప్రధాన పాత్రధారులుగా ఆర్.కె తెరకెక్కించిన ఇండిపెండెంట్ చిత్రం “రాజమౌళి-999” ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

  • Published By: sekhar ,Published On : November 15, 2019 / 08:02 AM IST
సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న”రాజమౌళి-999″ ట్రైలర్

సురేష్, కార్తీక్, శ్రీబాలా, నాయుడు, నగేష్ ప్రధాన పాత్రధారులుగా ఆర్.కె తెరకెక్కించిన ఇండిపెండెంట్ చిత్రం “రాజమౌళి-999” ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

సురేష్, కార్తీక్, శ్రీబాలా, నాయుడు, నగేష్ ప్రధాన పాత్రధారులుగా ఆర్.కె తెరకెక్కించిన ఇండిపెండెంట్ చిత్రం “రాజమౌళి-999”.. ‘an untold story of cinema’ అనేది ట్యాగ్ లైన్ . పూర్తిగా సినిమా industry back dropతో, యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది.

రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దర్శకుడు ఆర్.కె. సినిమా ప్రపంచంలో జరిగే మోసాలను, చాలా సున్నితమైన అంశాలను
ఇందులో సూటిగా సంధించాడు. అందుకే ఇది 1 MILLION Views దాటి నెట్టింట్లో హల్ చల్ చేస్తూ టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది. “రాజమౌళి-999” త్వరలో విడుదల కానుంది.

Read Also : ‘దర్బార్’ డబ్బింగ్ షురూ..

మ్యూజిక్ : ప్రభంజన్
డి .ఓ పి : ప్రసాద్ చందన్
ఎడిటర్ : ఉదయ్ రమేష్
వాయిస్ ఓవర్ : జై శ్రీనివాస్
రచనత, దర్శకత్వం : ఆర్ . కె
బ్యానర్ : భార్గవి క్రియేషన్స్