Yodha Movie : రాశీ హిందీ సినిమా స్టార్ట్ అయ్యిందిగా..
సిద్దార్థ్ మల్హోత్రా, దిశా పటానీ, రాశీ ఖన్నాల ‘యోధ’ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..
Yodha Movie: ఇటీవల ‘షేర్షా’ మూవీతో ప్రశంసలందుకున్న బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్దార్థ్ మల్హోత్రా మరో క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చెయ్యబోతున్నాడు. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.
83 Movie : హార్ట్ బీట్ పెంచేసిన టీజర్..
దిశా పటానీ, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పుష్కర్ ఓజా, సాగర్ అంబ్రే డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ఫిలింకి ‘యోధ’ అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేస్తూ ఇటీవల సిద్దార్థ్ లుక్ రిలీజ్ చెయ్యగా మంచి స్పందన వచ్చింది.
Varun Dhawan : వోల్ఫ్గా వరణ్ ధావన్!
శనివారం ‘యోధ’ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. యూనిట్తో సిద్దార్థ్ కూడా పాల్గొన్నాడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.
Lights, camera and…ACTION!?#Yodha filming begins!
_____________@karanjohar @apoorvamehta18 #ShashankKhaitan @SidMalhotra #SagarAmbre #PushkarOjha pic.twitter.com/ku4LcfrIs7
— Dharma Productions (@DharmaMovies) November 27, 2021