దక్షిణమధ్య రైల్వేలో 31 రైల్వే స్టేషన్లు తాత్కాలికంగా క్లోజ్

దక్షిణమధ్య రైల్వేలో 31 రైల్వే స్టేషన్లు తాత్కాలికంగా క్లోజ్

railway stations temporarily closed :  దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆదాయం లేని కారణంగా..ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఫిబ్రవరి 01 నుంచి 29, ఏప్రిల్ 01 నుంచి మరో 2 రైల్వే స్టేషన్లు మూతపడుతాయని తెలిపారు. సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్, నాందేడ్ డివిజన్ లో ఉన్న పలు రైల్వే స్టేషన్లు మూసివేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.