Arvind Kejriwal: ఆప్ నిజాయతీతో కూడిన పార్టీ అని పీఎం మోదీనే చెప్పారు – కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బీజేపీయేతర పార్టీలతో పొత్తు గురించి ఆదివారం మాట్లాడారు. ఎన్నికల తర్వాత సరిపడనన్ని ఓట్లు దక్కించుకోలేకపోతే పొత్త తప్పదా అని అడిగిన ప్రశ్నకు ఇండియాలోని..

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బీజేపీయేతర పార్టీలతో పొత్తు గురించి ఆదివారం మాట్లాడారు. ఎన్నికల తర్వాత సరిపడనన్ని ఓట్లు దక్కించుకోలేకపోతే పొత్త తప్పదా అని అడిగిన ప్రశ్నకు ఇండియాలోని మోస్ట్ హానెస్ట్ పార్టీ ఆప్ అని పీఎం మోదీనే సర్టిఫై చేశారని వెల్లడించారు.
‘స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇండియాస్ మోస్ట్ హానెస్ట్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని పీఎం మోదీ ప్రశంసించారు. నాపై, మనీశ్ సిసోడియాలపై సీబీఐ, పోలీస్ రైడ్స్ చాలా జరిగాయి. 21మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసి, 400ఫైల్స్ ను పరీక్షించారు. ఏం దొరకలేదు. అవినీతి లేని పాలన మా డీఎన్ఏలోనే ఉంది’ అని వివరించారు కేజ్రీవాల్.
ఆప్ నేషనల్ కన్వీనర్ ప్రతి ఇంటికి తిరిగి ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లను ఓడించేలా ప్రజా సమస్యలపై పోరాడతామంటూ హామీ ఇస్తున్నారు. ‘ఉచిత కరెంట్ మొదలైనవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ కూడా చెప్పింది. కాంగ్రెస్ కు వేసిన ప్రతి ఓటు బీజేపీకే వెళ్తుంది. ఎందుకంటే 17మంది ఎమ్మెల్యేలలో 15మంది బీజేపీకి అమ్ముడుపోయారు’ అని విమర్శించారు.
ఇది కూడా చదవండి : ఫిబ్రవరి 14 న ఒకే దశలో గోవా అసెంబ్లీ ఎన్నికలు-మార్చి10న ఫలితాలు
PM Modi has given AAP the Certificate of India's MOST HONEST party since independence
Modi ji unleased CBI, Police raids on me, @msisodia; arrested 21 MLAs, formed commission to examine 400 files & found NOTHING
Corruption-free governance is in our DNA- CM @ArvindKejriwal pic.twitter.com/xa33Czko4l
— AAP (@AamAadmiParty) January 16, 2022
- Karnataka : PSI పోస్టుల భర్తీలో అక్రమాలు..న్యాయం చేయకపోతే నక్సల్స్లో చేరుతామని ప్రధానికి రక్తంతో లేఖ రాసిన అభ్యర్థులు
- PM Modi in Nepal: సరిహద్దు వివాదం అనంతరం మొదటిసారి నేపాల్లో పర్యటించిన ప్రధాని మోదీ
- Arvind Kejriwal: ఢిల్లీలో కూల్చివేతలు.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్
- PM Modi : నేడు ప్రధాని మోదీ నేపాల్ పర్యటన..ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు
- PM Modi Calls BandiSanjay : బండి సంజయ్కు ప్రధాని మోదీ ఫోన్.. శభాష్ అంటూ ప్రశంసల వర్షం
1IPL2022 Chennai vs RR : అదరగొట్టిన అశ్విన్.. చెన్నైపై రాజస్తాన్ విజయం.. టాప్ 2లోకి సంజూ సేన
2Drone Delivery: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. డ్రోన్లతో కిరాణా సరుకుల డెలివరీ
3Telangana Corona Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4PawanKalyan: ఏపీలో జనసేన మీటింగ్.. మధ్యలో కరెంట్ కట్!
5MS Dhoni : ధోనీ వచ్చే సీజన్ ఆడతాడా? మిస్టర్ కూల్ ఏమన్నాడంటే?
6IPL2022 Rajasthan Vs CSK : మొయిన్ అలీ సూపర్ బ్యాటింగ్.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే..
7Jeep Meridian SUV : 7 సీట్ సూపర్ జీప్ మెరీడియన్ ఎస్యూవీ కారు.. బుకింగ్స్ ఓపెన్..!
8Honour Killing: హైదరాబాద్లో మరో పరువు హత్య
9Employee Retention: జీతాలు పెంచితేనే, మరో దిక్కులేదు: ఉద్యోగులపై టెక్ సంస్థల చివరి అస్త్రం
10Centre’s notice to cab aggregators: వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. ఓలా, ఉబర్లకు కేంద్రం నోటీసులు
-
Akhanda: అఖండ సీక్వెల్పై పడ్డ బోయపాటి..?
-
India Vs SA : దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్.. హర్షల్ పటేల్ దూరం..!
-
NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?
-
Murder in Beach: 19 ఏళ్ల యువతిని గోవా బీచ్కి తీసుకెళ్లి హత్య చేసిన యువకుడు
-
Shashi Tharoor : మోదీ సర్కారును ఏకిపారేసిన శశి థరూర్.. ధరల మోతపై పోస్టు..!
-
PM Birth Date Change: కలిసి రావడంలేదని పుట్టిన తేదీని మార్చుకుంటున్న ఆ దేశ ప్రధాని
-
NTR30: బన్నీ వద్దంటే.. తారక్ చేస్తున్నాడా..?
-
Vande Bharat Train: 2023 ఆగష్టు నాటికి మరో 75 వందే భారత్ రైళ్లు: కేంద్ర రైల్వేశాఖ మంత్రి