Five State Election : మంచి పనులు చెప్పండి, నాతో డిన్నర్ చేయవచ్చు.. కేజ్రీ ఆఫర్
తాము అధికారంలో ఉన్న ఢిల్లీ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, తీసుకొచ్చిన మార్పులతో పాటు మంచి పనులను వీడియోలు తీయాలని సూచించారు. ఈ వీడియోలన్నీ ఎన్నికలు జరుగుతున్న...

Dinner With 50 Delhiites Kejriwal : ఐదు రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆప్ పార్టీ. ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని వ్యూహాలు పన్నుతోంది. వినూత్నంగా ప్రచార కార్యక్రమాలకు తెరలేపారు ఆ పార్టీ వ్యవస్థాపకులు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. పంజాబ్ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరో ప్రజలే తెలియచేయాలంటూ ఓ ఫోన్ నెంబర్ కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ వాసులకు ఓ ఆఫర్ ప్రకటించారు. తాము అధికారంలో ఉన్న ఢిల్లీ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, తీసుకొచ్చిన మార్పులతో పాటు మంచి పనులను వీడియోలు తీయాలని సూచించారు. ఈ వీడియోలన్నీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోని వారికి పంపించాలని కోరారు.
Read More : Chittoor Dead Body : ముళ్లపొదల్లో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతదేహం.. పరువు హత్యగా అనుమానం
బాగా వైరల్ అయిన వీడియోలు చేసిన వారిలో 50మందిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆ 50 మందిని తాను కలవడం జరుగుతుందని..అంతేగాకుండా…డిన్నర్ మీట్ లో పాల్గొంటానని చెప్పారు. ఢిల్లీలో చేసిన తాము మంచి పనులు ఇతర రాష్ట్రాల్లో చేయగలమని కేజ్రీవాల్ తెలిపారు.
Read More : AP Casino Issue : బుద్దా వెంకన్న అరెస్టు..
– ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 403 సీట్లు ఉండగా…ఏడు విడతల్లో పోలింగ్ జరుగనుంది.
– ఉత్తరాఖండ్ లో 70 సీట్లు ఉండగా…ఫిబ్రవరి 14వ తేదీన పోలింగ్ జరుగనుంది.
– పంజాబ్ రాష్ట్రంలో 117 సీట్లు ఉండగా…ఫిబ్రవరి 14వ తేదీన పోలింగ్ జరుగనుంది.
– గోవా రాష్ట్రంలో 40 సీట్లు ఉండగా…ఫిబ్రవరి 14వ తేదీన పోలింగ్ జరుగనుంది.
– మణిపూర్ రాష్ట్రంలో 28 సీట్లు ఉండగా…రెండు విడుతల్లో (ఫిబ్రవరి 27, మార్చి 03) తేదీల్లో పోలింగ్ జరుగనుంది.
- UP : స్ట్రాంగ్ రూం వద్ద బైనాక్యులర్తో ఎస్పీ అభ్యర్థి నిఘా.. 24 గంటల పాటు భద్రత
- Five States Election : రేపే ఎన్నికల ఫలితాలు.. సర్వత్రా ఉత్కంఠ, విజేతలు ఎవరో ?
- Five States Election : ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్ని సీట్లు అవసరం, వివరాలు
- Five States Election 2022 : యూపీలో 11 గంటల వరకు 21.18, పంజాబ్లో 17.77 శాతం ఓటింగ్
- Five States Election 2022 : మూడు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల పోలింగ్
1Trading Partner: భారత్తో వ్యాపారం.. చైనాను దాటిన అమెరికా
2Avocado : రక్తపోటును తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచే అవొకాడో!
3Tiger : కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం-భయంతో వణుకుతున్న ప్రజలు
4Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల ముందుగానే
5Major : ఆర్మీ గురించి చదివాను.. ఈ సినిమా టైంలో కళ్ళతో చూశాను.. అడివి శేష్ మేజర్ మూవీ ఇంటర్వ్యూ..
6Viral video: అయ్యో పాపం.. ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు.. సోనూసూద్ ఏం చేశాడంటే..
7Major Movie : ఆ సంఘటన చెబితే నమ్ముతారోలేదో అని సినిమాలో పెట్టలేదు
8PM Cares: రేపే పీఎం కేర్స్ స్కాలర్షిప్ల పంపిణీ.. ప్రారంభించనున్న మోదీ
9Pan India Stars : RRR, KGF స్టార్లు ఏం చేస్తున్నారు??
10YV Subbareddy : శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావొద్దని ఎప్పుడూ చెప్పలేదు : టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
-
Tragedy : పెళ్ళిరోజే భార్య, ఇద్దరు పిల్లలను చంపి వ్యక్తి సూసైడ్..అప్పుల బాధ తాళలేక
-
masked Aadhaar card: ఆధార్ కాదు.. మాస్క్డ్ ఆధార్ ఇవ్వండి
-
Thirumala : రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న 89వేల 318 భక్తులు..కరోనా లాక్డౌన్ అనంతరం తొలిసారి
-
Strange Incident : భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకే మతిమరుపు..ఐర్లాండ్ లో విచిత్ర సంఘటన
-
Monkeypox : మంకీపాక్స్ను గుర్తించేందుకు ఆర్టీ-పీసీఆర్ కిట్
-
Rajasthan : బావిలో దూకి ఇద్దరు పిల్లలతోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్..మహిళల్లో ఇద్దరు గర్భిణులు
-
Hyderabad : ఉద్యోగులకు HRA పెంపు
-
Rain Forecast : మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు