చైనాకు దలైలామా వార్నింగ్: నా వారసుడు భారతీయుడే

భారత సరిహద్దు దేశమైన చైనాకు బౌద్ధమత గురువు దలైలామా వార్నింగ్ ఇచ్చారు. ధర్మశాలలో మీడియాతో మాట్లాడిన ఆయన..తాను మరణించిన తరువాత..తన వారసుడిగా ఎవరినో చైనా తెరపైకి తేవాలని చూస్తుందని..అతన్ని టిబెట్ బౌద్ధులు గౌరవించే పరిస్థితి ఉండదని..ఇండియా నుంచే తన వారసుడు రానున్నాడని స్పష్టం చేశారు. సరిహద్దు ప్రాంతమైన టిబెట్ రాజధాని లాసా నుంచి చైనా నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించుకుని..1959లో తాను ఇండియాకు వచ్చానని..ఆనాటి నుంచీ ప్రపంచదేశాల మద్దతుతో తన భూభాగమైన టిబెట్ కోసం పోరాడుతూనే ఉన్నానని దలైలామా తెలిపారు.
Read Also : వైసీపీది నేరగాళ్ళ ప్రకటన : టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు
చైనాకు తెలుసు నా వారసుడి ఎంపిక చాలా కీలకమని..ఈ విషయంలో నాకన్నా చైనా చాలా ఆసక్తి ఉందనీ కానీ.. నా వారసుడు ఇండియా నుంచే వస్తాడని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇద్దరు దలైలామాలు కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదనీ..చైనా దలైలామాను తెరపైకి తీసుకొచ్చినా అతన్ని నమ్మే పరిస్థితి ఎంతమాత్రం ఉండదనీ..ఆపై అది చైనాకు అదనపు సమస్యగా మారుతుంది” అని దలైలామా ఈ సందర్భంగా చైనాను హెచ్చరించారు.
దలైలామా వారసుడి విషయంలో టిబెటన్ల నమ్మకం
దలైలామా వారసుడి ఎంపిక హక్కు తమదేనని చైనా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. టిబెటన్ల నమ్మకం ప్రకారం, దలైలామా మరణిస్తే, ఆయన ఆత్మ ఓ చిన్నారిలోకి ప్రవేశిస్తుంది. ఆ చిన్నారిని గుర్తించే ప్రక్రియను బౌద్ధ గురువులు పూర్తి చేసి, వారసుడిని ప్రకటిస్తారు. 1935లో జన్మించిన ప్రస్తుత దలైలామాను, ఆయన రెండేళ్ల వయసులో ఉండగానే మతగురువులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన 14వ లామాగా కొనసాగుతూ, వయసు పైబడిన కారణంగా వచ్చే సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత దలైలామా
టిబెట్ ను 1950లో ఆక్రమించిన చైనా..దలైలామాను ప్రమాదకర వేర్పాటువాదిగా అభివర్ణించింది. ఆనాటి నుంచి ఆయన ఇండియాలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం 83 సంవత్సరాల వయసులో ఉన్న దలైలామాను నోబెల్ శాంతి బహుమతి వరించిన సంగతి తెలిసిందే.
Read Also : అసలేం జరిగింది : యువజంట సజీవ దహనం
- China : చైనా కొత్త ప్రాజెక్ట్..మరో భూమి కోసం అన్వేషణ
- Virat Kohli: ఇండియా ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ గెలవడమే నా మోటివేషన్ – విరాట్ కోహ్లీ
- Viral video: బాబోయ్.. వీడియోలో ఉంది మనిషా? యంత్రమా?.. తేడా వస్తే చేయి తెగిపడినట్లే.. మీరూ ట్రై చేస్తారా?
- India OTT: ఇండియాలో తొలిసారి.. ఓటీటీని స్టార్ట్ చేయనున్న కేరళ
- Rahul Gandhi: ఇండియాలోనూ శ్రీలంక పరిస్థితే: రాహుల్ గాంధీ
1NTR: ఎన్టీఆర్ 30, 31… రెండింటికీ నో చెప్పాడా..?
2Ukraine Crisis: రష్యా చేతుల్లోకి మరియపోల్.. యుద్ధం ముగిసిందని ప్రకటించిన పుతిన్ సేన
3ONGC JOBS : ఓఎన్జీసీలో ఉద్యోగాల భర్తీ
4Nikhil: జెట్ స్పీడుగా దూసుకెళ్తున్న స్పై!
5Chittoor : చిత్తూరు జిల్లాలో ఇద్దరి దారుణ హత్య
6Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు గురించి పోస్టు పెట్టిన ప్రొఫెసర్ అరెస్ట్
7JOBS : ఏపి, టిఎస్ లో దివ్యాంగ్ జన్ ఉద్యోగాల భర్తీ
8Airtel Prepaid: మరింత ప్రియం కానున్న ఎయిర్టెల్ ధరలు
9Uttarakhand: యమునోత్రి జాతీయ రహదారిపై కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది.
10NTR31: ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా!
-
NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ఏడాదిపాటు జరపనున్న నందమూరి ఫ్యామిలీ!
-
Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్కే చరణ్ ఓటు..?
-
Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!
-
Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!
-
Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
-
NTR: ఎన్టీఆర్ ఆ డైరెక్టర్కు హ్యాండిచ్చాడుగా..?
-
Pawan Kalyan: వీరమల్లుకే పవన్ మొగ్గు.. ఎందుకంటే?
-
Employee Retention: జీతాలు పెంచితేనే, మరో దిక్కులేదు: ఉద్యోగులపై టెక్ సంస్థల చివరి అస్త్రం