China Army : భారతీయ యువకుడిని అపహరించిన చైనా ఆర్మీ
2018 లోనే అరుణాచల్ ప్రదేశ్ లోని పలు సరిహద్దు ప్రాంతాలను చైనా తమవిగా ప్రకటించింది.

China Army : చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ- PLA.. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడిని భారత భూభాగం నుంచి అపహరించింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సియాంగ్ జిల్లా సుయుంగ్లా-లుంగ్తా జోర్ ఏరియాలో ఈ సంఘటన జరిగింది. చైనా ఆర్మీ చర్యను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎంపీ తపిర్ గావ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
చైనా పీఎల్ఏ బలగాలు అపహరించిన ఆ టీనేజీ యువకుడి పేరు Sh మిరమ్ తరోన్. వయసు 17 ఏళ్లు. అరుణాచల్ ప్రదేశ్ జిడో అతడి సొంత ఊరు. జనవరి 18, 2022 నాడు భారత సరిహద్దుకు లోపలే ఉన్న భూభాగం నుంచి బిషింగ్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఇద్దరు యువకులను ఆర్మీ అపహరించింది. ఐతే.. మిరమ్ తరోనా స్నేహితుడు చైనా బలగాల నుంచి తప్పించుకుని వచ్చేశాడు. ఈ విషయాన్ని స్థానిక అధికారులకు తెలియజేశాడు.
కేంద్రప్రభుత్వం ఈ విషయంపై వెంటనే స్పందించాలని ట్విట్టర్ లో కోరారు ఎంపీ తపిర్ గావ్. వీలైనంత తొందరగా మిరమ్ తరోన్ విడుదలయ్యేలా చూడాలన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎన్.ప్రమాణిక్ తో దీనిపై మాట్లాడారు ఎంపీ.
Read This : Corona Alert : థర్డ్ వేవ్ పంజా.. నిన్న 3లక్షలకు పైగా కేసులు నమోదు
2018 లోనే అరుణాచల్ ప్రదేశ్ లోని పలు సరిహద్దు ప్రాంతాలను చైనా తమవిగా ప్రకటించింది. భారత భూభాగంలోనే 3 నుంచి 4 కిలోమీటర్ల రోడ్డును నిర్మించింది. కిడ్నాప్ ఘటన జరిగిన సియుంగ్లా- లుంగ్తా జోర్ ఏరియా చైనా రోడ్లు వేసిన ఈ ప్రాంతంలోనే ఉంది. ఇప్పటికే అరుణాచల్ బోర్డర్ లోని 15 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టేసిందనీ.. ఈ మొత్తం ఏరియాకు సౌత్ టిబెట్ గా నామకరణం చేసిందని తెలుస్తోంది. అరుణాచల్ లోని 90వేల చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని ఇప్పటికే ప్రకటించిన చైనా.. దానికి జంగ్నన్ అని పేరు పెట్టేసింది.
Read This : Virat Kohli: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ
1/2
Chinese #PLA has abducted Sh Miram Taron, 17 years of Zido vill. yesterday 18th Jan 2022 from inside Indian territory, Lungta Jor area (China built 3-4 kms road inside India in 2018) under Siyungla area (Bishing village) of Upper Siang dist, Arunachal Pradesh. pic.twitter.com/ecKzGfgjB7— Tapir Gao (@TapirGao) January 19, 2022
- PM Modi: 21వ శతాబ్దంలో ఈశాన్య రాష్ట్రాలు దేశాభివృద్ధికి చోదక శక్తిగా నిలుస్తాయి: మోదీ
- Arunachal Avalanche: హిమపాతంలో చిక్కుకుని ఏడుగురు సైనికాధికారులు గల్లంతు
- Galwan Attacks: గాల్వాన్ ఘర్షణలపై ప్రకంపనలు సృష్టిస్తున్న ఆస్ట్రేలియా పేపర్ కథనం
- Chinese brutality: కళ్ళకు గంతలు కట్టి, కరెంటు షాక్ ఇచ్చారు: అరుణాచల్ యువకుడు
- Arunachal Youth: తల్లిదండ్రుల చెంతకు చేరిన అరుణాచల్ యువకుడు “మిరమ్ తరోన్”
1Major : మేజర్ టికెట్ రేట్స్ చాలా తక్కువ.. సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న అడివి శేష్..
2NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మి పార్వతి
3NTR : ఎన్టీఆర్ ఘాట్ను సందర్శిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
4Virender Sehwag: “ఆ మ్యాచ్లు ఆడకపోతే పంత్ను పట్టించుకోరు”
5CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
6RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
7IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్కు రాజస్తాన్
8Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
9IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం
10Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్కు ముహూర్తం ఫిక్స్