RRB Exams : అభ్యర్థుల ఆందోళనతో ఆర్ఆర్బీ పరీక్షలు నిలిపివేత
వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు నిర్వహించిన పరీక్షల్లో పాసైన, ఫెయిలైన అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఇబ్బందులను పరిశీలించేందుకు ఒక కమిటీని కూడా రైల్వే ఏర్పాటు చేసింది.

Discontinuation of RRB examinations : రైల్వేలో ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించిన పరీక్షలు, ఎంపిక క్రమం తీరు పట్ల అభ్యర్ధులు ఆందోళన చేయడంతో ఎన్టీపీసీతో పాటు, లెవల్ వన్ పరీక్షలను నిలిపివేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రిక్రూట్మెంట్ పరీక్షల ఎంపిక క్రమం పట్ల అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రెండు రోజులుగా హింసాత్మక నిరసనలకు, ఆందోళనలకు దిగారు. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే ప్రతినిధి తెలిపారు.
వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు నిర్వహించిన పరీక్షల్లో పాసైన, ఫెయిలైన అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఇబ్బందులను పరిశీలించేందుకు ఒక కమిటీని కూడా రైల్వే ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 16వరకు అభ్యర్థులు తమ అభ్యంతరాలను కమిటీ వద్ద నమోదు చేసుకోవచ్చు. ఇరు పక్షాల వాదనలను విన్న తర్వాత కమిటీ తన నివేదికను రైల్వే మంత్రిత్వ శాఖకు అందచేస్తుందని ప్రతినిధి తెలిపారు.
India Corona Cases : భారత్ లో కరోనా ఉధృతి.. ఒక్కరోజే 2,86,384 పాజిటివ్ కేసులు
కాగా, రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు విధ్వంసానికి, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని వెల్లడైనట్లైతే వారిని రైల్వేలో ఎన్నటికీ రిక్రూట్మెంట్ చేసుకోకుండా నిషేధం విధిస్తామని హెచ్చరిస్తూ రైల్వే ఒక నోటీసు జారీ చేసింది. అంతకుముందు బీహార్లో పలు చోట్ల రైల్వే ట్రాక్లపై ఆందోళనకారులు బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు.
రైల్వే పరీక్షకు సంబంధించి ప్రయాగ్రాజ్లో జరిగిన ఆందోళన సమయంలో విద్యార్థులను కొట్టినందుకు ఆరుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. అయితే, ఈ ఘటనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో విద్యార్థులను ప్రేరేపించినందుకు ఖాన్ సర్తో సహా పాట్నాలోని చాలా కోచింగ్ సెంటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Delhi CM Kejriwal : ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్, భగత్సింగ్ ఫోటోలు మాత్రమే ఉండాలని ఆదేశం
సస్పెన్షన్కు గురైన ఆరుగురు పోలీసు సిబ్బందిలో ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరంతా అనవసరంగా విద్యార్ధులను కొట్టారని ఆరోపిస్తున్నారు. జనవరి 24వ తేదీన, రైల్వేస్ ఎన్టీపీసీ పరీక్ష ఫలితాలపై జరిగిన నిరసన జరగ్గా.. పాట్నాలో విద్యార్థులపై లాఠీచార్జికి వ్యతిరేకంగా ప్రయాగ్రాజ్ విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు.
- AP : బద్వేల్ ఉప ఎన్నిక..నోటిఫికేషన్
- Regional Transport Office : డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త నిబంధనలు..తెలుసుకోవాల్సిన విషయాలు
- Andhra Pradesh : పరిషత్ ఎన్నికల పోలింగ్, ఫలితాలు అప్పుడే వెల్లడించరు
- Tirupati by Poll : తిరుపతి ఉప ఎన్నిక, గెలుపు ఎవరిది..అభ్యర్థుల నామినేషన్ల దాఖలు
- TN Assembly Election : ఎన్నికల సిత్రాలు, అభ్యర్థుల పాట్లు..ఒకరు బట్టలు ఉతుకుతుంటే..మరొకరు కూరగాయలు అమ్ముతున్నారు
1Delhi : నైజీరియా వ్యక్తి నిర్వాకం..పెళ్లి పేరుతో 300 మంది భారతీయ మహిళలను మోసగించి..రూ.కోట్లు దోచేసిన ఘనుడు
2తారక మంత్రం జపిస్తున్న టీఆర్ఎస్ నేతలు
3టీఆర్ఎస్ రాజకీయ వ్యూహం ఏంటి : తెలకపల్లి విశ్లేషణ
4Sleep Position : ఏ భంగిమలో నిద్రించాలి.. ఏవైపు తిరిగితే మంచిదంటే?
5Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు
6Mythri Movie Makers : టాలీవుడ్ని రూల్ చేస్తున్న ప్రొడక్షన్ హౌస్.. వామ్మో ఇన్ని సినిమాలా..
7Train Delayed By 1 Year : ఒకరోజు కాదు ఏకంగా ఏడాది లేటుగా చేరుకున్న రైలు..! షాక్ అయిన అధికారులు..!!
8Minister Roja: రాష్ట్రానికి, టీడీపీకి పట్టిన శని చంద్రబాబే
9Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
10TRS : ఎన్టీఆర్కు ఘనంగా టీఆర్ఎస్ నివాళి..!
-
Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
-
Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
-
Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
-
IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
-
Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు
-
Child Marriage : తిరుపతి రాఘవేంద్రస్వామి మఠంలో బాల్య వివాహం..బాలుడి తండ్రి వేదిక్ వర్సిటీ రిజిస్ట్రార్
-
Zoom Hackers : జూమ్ యాప్తో జాగ్రత్త.. మీ కంప్యూటర్, ఫోన్లో మాల్వేర్ పంపుతున్న హ్యాకర్లు..!
-
Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?