National Herald Case : మూడోరోజూ విచారణకు హాజరు కానున్న రాహుల్ గాంధి
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు మరోసారి ఈడీ ముందు హాజరు కానున్నారు.

National Herald Case : నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు మరోసారి ఈడీ ముందు హాజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో రెండు రోజుల్లో 20 గంటల పాటు రాహుల్ గాంధీని ప్రశ్నించిన ఈడీ అధికారులకు రాహుల్ నుంచి సరైన సమాధానాలు లభించలేదు. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు విచారణలో కొన్ని ప్రశ్నలు పూర్తి కానందున ఈ రోజు మరోసారి హాజరుకావాలని నిన్న ఈడీ రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. ఆర్ధిక లావాదేవీలు, బ్యాంకు లావాదేవీల గురించి సరైన సమాధానాలు రాహుల్ ఇవ్వడం లేదని ఈడీ వర్గాల సమాచారం.
కాగా రాహుల్ గాంధీకి మద్దతుగా ఈరోజు కూడా కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీలో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయం. పోలీసులు అడ్డుకుంటున్న నేపథ్యంలో పలువురు నేతలు, కార్యకర్తలు అర్థరాత్రికే ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. ఏఐసీసీ చేరుకున్నవారిలో ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, యూత్ కాంగ్రెస్ నేత బీవీ శ్రీనివాస్, సేవాదళ్ కార్యకర్తలు ఉన్నారు.
మరోవైపు ఇటు తెలంగాణలోకూడా టీపీసీసీ నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు సన్నధ్దమయ్యింది. రాహుల్ గాంధీని మూడో రోజుకూడా ఈడీ విచారణకు పిలిచినందుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఉదయం 10 గంటలకు అందరూ గాంధీ భవన్ కి చేరుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపిలుపునిచ్చారు. దేశంలో ఉన్న సమస్యల దృష్టి మరల్చేందుకే సోనియా రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇచ్చిందని ఆయన అన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రాహుల్ గాంధీని విచారించినంతకాలం తమ నిరసన కొనసాగుతుందని ఆయన తెలిపారు.
Also Read : Kiran Bedi: సిక్కులపై కామెంట్ చేసినందుకు క్షమాపణ కోరుతున్న కిరణ్ బేడీ
- Telangana: హనుమకొండలో నిరసనల పేరుతో కాంగ్రెస్ దాడులకు తెగబడింది: ఎంపీ ఓం ప్రకాశ్
- bjp: టీఆర్ఎస్తో మాకు పోటీ ఏంటీ?: బండి సంజయ్
- TET Results : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
- telangana: తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి: కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్
- Traffic restrictions: నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ ఏరియాల్లో అంటే..
1Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?
2Minister Buggana : చంద్రబాబువి పచ్చి అబద్దాలు, రేట్లు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు- ఏపీ మంత్రులు
3Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
4Godfather: గాడ్ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
5Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
6presidential election 2022: ఇప్పుడు ద్రౌపది ముర్ము గెలిచే ఛాన్స్ బాగా ఉంది: మమతా బెనర్జీ చురకలు
7Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
8The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
9DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
10Pavitra Lokesh: నరేశ్తో రిలేషన్పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!
-
Telangana Govt : రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్
-
WhatsApp : వాట్సాప్ 19 లక్షల భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది.. ఎందుకంటే?
-
Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటోన్న బింబిసారా!
-
Boyfriend Attempted Suicide : ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ఫంక్షన్ హాల్ వద్దే కిరోసిన్ పోసుకుని ప్రియుడు ఆత్మహత్యాయత్నం
-
Metro Rail Stations : అద్దెకు మెట్రో స్టేషన్లు..రైల్ స్టేషన్లలో ఆఫీస్ బబుల్స్