PM Modi: మంచి పనులకు రాజకీయ రంగు పులుముకోవడం మన దేశ దురదృష్టం
కేంద్రం తీసుకుంటున్న పలు ప్రధాన నిర్ణయాలు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి.. దేశ పౌరుల సంక్షేమంకోసం మంచి నిర్ణయాలు తీసుకుంటుంటే అవి రాజకీయ రంగు పులుముకోవటం మన దేశ దురదృష్టకరం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

PM Modi: కేంద్రం తీసుకుంటున్న పలు ప్రధాన నిర్ణయాలు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి.. దేశ పౌరుల సంక్షేమంకోసం మంచి నిర్ణయాలు తీసుకుంటుంటే అవి రాజకీయ రంగు పులుముకోవటం మన దేశ దురదృష్టకరం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్మించిన ప్రగతి మైదాన్ సమీకృత రవాణా నడువను ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడారు.. ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. నయా భారతదేశం అన్ని సమస్యలను పరిష్కరించుకుంటుందని తెలిపారు. అయితే కేంద్రం తీసుకుంటున్న పలు ప్రధాన నిర్ణయాలు వ్యతిరేకతను ఎదుర్కొన్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే దేశం వేగంగా అభివృద్ధిలో పయణించేందుకు కొంత ఆటంకం ఏర్పడుతుందని అన్నారు.
Viral Video: అదృష్టవంతులు.. మ్యాన్హోల్లో పడిపోయిన జంట.. వీడియో వైరల్
ఇదిలాఉంటే కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టంపై తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో పెద్దఎత్తున హింసలు చెలరేగాయి. అంతేకాక మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఏడాదిపాటు రైతులు ఉద్యమం చేశారు. దీంతో కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది.
Crude oil prices: ఇంధన ధరలు మళ్లీ పెరుగుతాయా? ప్రైవేట్ ఇంధన కంపెనీలు కేంద్రానికి ఏమని లేఖ రాశాయి..
తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా వివాదాస్పదంగా మారింది. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం తాజాగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీనిపై పలు రాష్ట్రాల్లో యువత నిరసనలు తెలిపారు. నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి. ప్రతిపక్షాలు సైతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్ర స్థాయిలో తప్పుబట్టాయి. ఈ క్రమంలో అగ్నపథ్ పథకంపై సైన్యం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం అగ్నిపథ్ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తుంది.
- bjp: టీఆర్ఎస్తో మాకు పోటీ ఏంటీ?: బండి సంజయ్
- telangana: తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి: కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్
- BJP vs TRS : బీజేపీ కి షాక్…కారు ఎక్కిన కమలం కార్పోరేటర్లు
- Maharashtra: ‘హరహర మహాదేవ..’ అంటూ సీఎం ఉద్ధవ్ రాజీనామాపై హీరోయిన్ కంగన స్పందన
- Maharashtra: ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ భేటీ.. ఫడ్నవీస్ ఇంటికి ఏక్నాథ్ షిండే
1presidential election 2022: ఇప్పుడు ద్రౌపది ముర్ము గెలిచే ఛాన్స్ బాగా ఉంది: మమతా బెనర్జీ చురకలు
2Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
3Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
4The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
5DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
6Enforcement Directorate: మనీలాండరింగ్ కేసు.. ఢిల్లీ మంత్రి సత్యేందర్ అనుచరులు ఇద్దరు అరెస్టు
7Pavitra Lokesh: నరేశ్తో రిలేషన్పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
8PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
9Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
10Hyderabad: హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!
-
Telangana Govt : రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్
-
WhatsApp : వాట్సాప్ 19 లక్షల భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది.. ఎందుకంటే?
-
Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటోన్న బింబిసారా!
-
Boyfriend Attempted Suicide : ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ఫంక్షన్ హాల్ వద్దే కిరోసిన్ పోసుకుని ప్రియుడు ఆత్మహత్యాయత్నం
-
Metro Rail Stations : అద్దెకు మెట్రో స్టేషన్లు..రైల్ స్టేషన్లలో ఆఫీస్ బబుల్స్
-
Leopard : కర్నూలు జిల్లా కోసిగిలో చిరుత పులి కలకలం
-
Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి, బరువును తగ్గించే సూపర్ డ్రింక్!